రాంచీ వన్డే: కెప్టెన్స్ కోహ్లీ, మాథ్యూస్ సేమ్ 139 రన్స్! వెబ్ దునియా
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రాంచీ వన్డేల్లో ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, ఎంజెలో మాథ్యూస్ సేమ్ స్కోర్లు సాధించారు. అంతేకాకుండా ఇద్దరూ నాటౌట్గా నిలిచారు. మాథ్యూస్ 139, కోహ్లి 139 పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ అద్భుతంగా ...
కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!సాక్షి
భారత్ విజయలక్ష్యం : 287 పరుగులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ విజయలక్ష్యం 287 పరుగులుNamasthe Telangana
Andhrabhoomi
thatsCricket Telugu
10tv
అన్ని 31 వార్తల కథనాలు »
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రాంచీ వన్డేల్లో ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, ఎంజెలో మాథ్యూస్ సేమ్ స్కోర్లు సాధించారు. అంతేకాకుండా ఇద్దరూ నాటౌట్గా నిలిచారు. మాథ్యూస్ 139, కోహ్లి 139 పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ అద్భుతంగా ...
కోహ్లి, మాథ్యూస్ సమాన స్కోర్లు!
భారత్ విజయలక్ష్యం : 287 పరుగులు
భారత్ విజయలక్ష్యం 287 పరుగులు
ఉప్పొంగిన అభిమానం సాక్షి
'సచిన్ జిందాబాద్.. ఉయ్ వాంట్ సచిన్' నినాదాలతో పుట్టంరాజువారి కండ్రిగ మార్మోగింది. క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ రమేష్ టెండుల్కర్ ఆదివారం దత్తత గ్రామమైన పీఆర్ కండ్రిగలో రెండు గంటల పాటు పర్యటిం చారు. ఎక్కడో క్రికెట్ ఆడుతుంటే.. అతని ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుని చూస్తూ.. సెంచరీ కొట్టాలని దేవుళ్లను ప్రార్థించే ...
పుట్టంరాజు కండ్రిగను అభివృద్ధి చేస్తా.. నిలబెట్టుకోవడం మీ వంతు : సచిన్వెబ్ దునియా
పుట్టంరాజు కండ్రిగకు పండుగకళAndhrabhoomi
పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది : సచిన్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 91 వార్తల కథనాలు »
'సచిన్ జిందాబాద్.. ఉయ్ వాంట్ సచిన్' నినాదాలతో పుట్టంరాజువారి కండ్రిగ మార్మోగింది. క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ రమేష్ టెండుల్కర్ ఆదివారం దత్తత గ్రామమైన పీఆర్ కండ్రిగలో రెండు గంటల పాటు పర్యటిం చారు. ఎక్కడో క్రికెట్ ఆడుతుంటే.. అతని ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుని చూస్తూ.. సెంచరీ కొట్టాలని దేవుళ్లను ప్రార్థించే ...
పుట్టంరాజు కండ్రిగను అభివృద్ధి చేస్తా.. నిలబెట్టుకోవడం మీ వంతు : సచిన్
పుట్టంరాజు కండ్రిగకు పండుగకళ
పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది : సచిన్ ...
రోహిత్కు న్యూడ్ ఫోటో కానుక: ఎందుకు సిగ్గుపడాలన్న సోఫియా! వెబ్ దునియా
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మకు ముంబై మోడల్ సోఫియా హయత్ న్యూడ్ ఫోటోను కానుకగా పంపింది. ఈ ఫోటో ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. నగ్నంగా ఓ ఫోటో షూట్ చేసి ఆ చిత్రాన్ని రోహిత్ శర్మకు అంకితమివ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. చారిత్రాత్మక పరుగులు చేసిన రోహిత్కు నా ...
రోహిత్కు న్యూడ్ ఫోటో పంపిన మోడల్పై వ్యాఖ్యలు..Oneindia Telugu
రోహిత్ శర్మ కోసం సోఫియా హయత్ నగ్నంగ్ ఫొటోలు తీయించుకొని...Palli Batani
రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్సాక్షి
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మకు ముంబై మోడల్ సోఫియా హయత్ న్యూడ్ ఫోటోను కానుకగా పంపింది. ఈ ఫోటో ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. నగ్నంగా ఓ ఫోటో షూట్ చేసి ఆ చిత్రాన్ని రోహిత్ శర్మకు అంకితమివ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. చారిత్రాత్మక పరుగులు చేసిన రోహిత్కు నా ...
రోహిత్కు న్యూడ్ ఫోటో పంపిన మోడల్పై వ్యాఖ్యలు..
రోహిత్ శర్మ కోసం సోఫియా హయత్ నగ్నంగ్ ఫొటోలు తీయించుకొని...
రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్
సానియా మీర్జా అంటే నిర్మాతలకు యమా క్రేజ్ అట! వెబ్ దునియా
ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని కొందరు సినీ నిర్మాతలు ఉత్సాహ పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సానియా మీర్జానే చెప్పారు. కొందరు సిని నిర్మాతలు సినిమా తీయడానికి ప్రతిపాదన చేశారని, అయితే తన జీవితం ప్రైవేట్ అని వెల్లడించారు. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ...
సానియామీర్జా అంటే సినీ నిర్మాతలకు క్రేజ్News Articles by KSR
నా హీరోయిన్ దీపికAndhrabhoomi
సానియా జీవిత కథతో సినిమా.. దీపికాపదుకొనే హీరోయిన్..తికమకPalli Batani
Oneindia Telugu
Kandireega
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని కొందరు సినీ నిర్మాతలు ఉత్సాహ పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సానియా మీర్జానే చెప్పారు. కొందరు సిని నిర్మాతలు సినిమా తీయడానికి ప్రతిపాదన చేశారని, అయితే తన జీవితం ప్రైవేట్ అని వెల్లడించారు. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ...
సానియామీర్జా అంటే సినీ నిర్మాతలకు క్రేజ్
నా హీరోయిన్ దీపిక
సానియా జీవిత కథతో సినిమా.. దీపికాపదుకొనే హీరోయిన్..తికమక
కొత్త కొత్తగా ఉంది! సాక్షి
సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం తర్వాత హైదరాబాద్ నగరం మరో చెప్పుకోదగ్గ టెన్నిస్ టోర్నీకి వేదిక అయింది. ఎల్బీ స్టేడియంలో నేడు, రేపు చాంపియన్స్ లీగ్ టెన్నిస్ టోర్నీ మ్యాచ్లు జరగనున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లో హైదరాబాద్, బెంగళూరును ఎదుర్కొంటుంది. మంగళవారం పుణేతో హైదరాబాద్ తలపడుతుంది.
సీటీఎల్కు సీటీ మోగిందిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం తర్వాత హైదరాబాద్ నగరం మరో చెప్పుకోదగ్గ టెన్నిస్ టోర్నీకి వేదిక అయింది. ఎల్బీ స్టేడియంలో నేడు, రేపు చాంపియన్స్ లీగ్ టెన్నిస్ టోర్నీ మ్యాచ్లు జరగనున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లో హైదరాబాద్, బెంగళూరును ఎదుర్కొంటుంది. మంగళవారం పుణేతో హైదరాబాద్ తలపడుతుంది.
సీటీఎల్కు సీటీ మోగింది
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ Namasthe Telangana
రాంచీ: శ్రీలంక-భారత్ మధ్య జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ వూతప్ప రూపంలో నాలుగో వికెట్ను కోల్పోయింది. 180 పరుగుల వద్ద శ్రీలంక బౌలర్ మెండిన్ బౌలింగ్లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వూతప్ప క్యాచ్ ఔటయ్యారు. కోహ్లీ 93 పరుగులు, జాదవ్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోర్ 37 ఓవర్లకు గాను 200 పరుగులు చేసింది. Views : 67. View Comments :(0).
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంకAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
రాంచీ: శ్రీలంక-భారత్ మధ్య జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ వూతప్ప రూపంలో నాలుగో వికెట్ను కోల్పోయింది. 180 పరుగుల వద్ద శ్రీలంక బౌలర్ మెండిన్ బౌలింగ్లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వూతప్ప క్యాచ్ ఔటయ్యారు. కోహ్లీ 93 పరుగులు, జాదవ్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోర్ 37 ఓవర్లకు గాను 200 పరుగులు చేసింది. Views : 67. View Comments :(0).
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
పేదలకు ధీమా బీమా సాక్షి
ఊహించని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అండగా నిలిచేది బీమా పథకం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే పాలసీలు అనేకం అందుబాటులో ఉన్నాయి. గతంలో బడుగు, బలహీన వర్గాలకు బీమా సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. ప్రభుత్వం పలు పథకాల కింద మహిళలు, వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. నగరవాసులకైతే జీవీఎంసీ యూసీడీ విభాగం, ...
ఇంకా మరిన్ని »
ఊహించని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అండగా నిలిచేది బీమా పథకం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే పాలసీలు అనేకం అందుబాటులో ఉన్నాయి. గతంలో బడుగు, బలహీన వర్గాలకు బీమా సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. ప్రభుత్వం పలు పథకాల కింద మహిళలు, వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. నగరవాసులకైతే జీవీఎంసీ యూసీడీ విభాగం, ...
తిరుపతమ్మ..భద్రత ఏదమ్మా? సాక్షి
జిల్లాలో బెజవాడ దుర్గమ్మ తర్వాత ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతమ్మ ఆలయానికి భద్రత కొరవడింది. ఆలయంలో నిఘా కరవవ్వడంతో అమ్మవారి ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. సీసీ కెమేరాలు సక్రమంగా పనిచేయకపోయినా వాటిని పర్యవేక్షించే సిబ్బంది మొద్దు నిద్రతో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం వేలాది మంది దర్శించే క్షేత్రంపై ...
ఇంకా మరిన్ని »
జిల్లాలో బెజవాడ దుర్గమ్మ తర్వాత ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతమ్మ ఆలయానికి భద్రత కొరవడింది. ఆలయంలో నిఘా కరవవ్వడంతో అమ్మవారి ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. సీసీ కెమేరాలు సక్రమంగా పనిచేయకపోయినా వాటిని పర్యవేక్షించే సిబ్బంది మొద్దు నిద్రతో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం వేలాది మంది దర్శించే క్షేత్రంపై ...
హోటల్లో సీఐ.. మహిళా ఎస్సై! రెడ్హ్యాండెడ్గా పట్టిచ్చిన భర్త ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/వరంగల్, నవంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ఓ సీఐ, ఓ మహిళా ఎస్సై లాడ్జీలో రాసలీలకు పాల్పడ్డారు. అడ్డంగా దొరికిపోయారు. రెడ్హ్యాండెడ్గా వారిద్దరిని పట్టించింది ఎవరో కాదు.. ఆ మహిళా ఎస్సై భర్తే! వరంగల్ మహిళా స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ, కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి బృందావన్ లాడ్జీలో రాసలీలకు తెరతీశారు. ఈ సంఘటనను ఎస్ఐ భర్త సునీల్రెడ్డి ...
ఎస్సైతో సీఐ రాసలీలలుసాక్షి
వాళ్ళిద్దరూ అలా దొరికిపోయారు... మహిళా ఎస్ఐ గదిలో సీఐ రొమాన్స్వెబ్ దునియా
హోటల్ గదిలో సిఐ, లేడీ ఎస్ఐ: పట్టుకున్న ఎస్ఐ భర్తOneindia Telugu
Palli Batani
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్/వరంగల్, నవంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ఓ సీఐ, ఓ మహిళా ఎస్సై లాడ్జీలో రాసలీలకు పాల్పడ్డారు. అడ్డంగా దొరికిపోయారు. రెడ్హ్యాండెడ్గా వారిద్దరిని పట్టించింది ఎవరో కాదు.. ఆ మహిళా ఎస్సై భర్తే! వరంగల్ మహిళా స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ, కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి బృందావన్ లాడ్జీలో రాసలీలకు తెరతీశారు. ఈ సంఘటనను ఎస్ఐ భర్త సునీల్రెడ్డి ...
ఎస్సైతో సీఐ రాసలీలలు
వాళ్ళిద్దరూ అలా దొరికిపోయారు... మహిళా ఎస్ఐ గదిలో సీఐ రొమాన్స్
హోటల్ గదిలో సిఐ, లేడీ ఎస్ఐ: పట్టుకున్న ఎస్ఐ భర్త
18న బీసీసీఐ అత్యవసర సమావేశం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: బోర్డు ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఎప్పుడు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 18న చెన్నైలో వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ను సుప్రీంకోర్టు నిందితుడిగా పేర్కొన్న ...
ముద్గల్ నివేదికలో ఆ నలుగురుసాక్షి
స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్తో సహా ఏడుగురి పేర్లు వెల్లడి..వెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్: ఏడుగురి పేర్లను వెల్లడించిన సుప్రీం కోర్టుOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: బోర్డు ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఎప్పుడు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ నెల 18న చెన్నైలో వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ను సుప్రీంకోర్టు నిందితుడిగా పేర్కొన్న ...
ముద్గల్ నివేదికలో ఆ నలుగురు
స్పాట్ ఫిక్సింగ్: ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్తో సహా ఏడుగురి పేర్లు వెల్లడి..
స్పాట్ ఫిక్సింగ్: ఏడుగురి పేర్లను వెల్లడించిన సుప్రీం కోర్టు
沒有留言:
張貼留言