顯示具有 2014-11-30 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-11-30 標籤的文章。 顯示所有文章

2014年11月29日 星期六

2014-11-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
హిట్‌ సినిమాలంత వీజీ కాదు రాజకీయాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్‌కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్‌ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్‌నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్‌సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...

2014-11-30 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవర్ స్టార్ పై అభిమానం అదుర్స్... పెనుగొండ బ్రదర్స్‌చే విగ్రహం తయారీ  వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల వీరాభిమానం కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో, జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు ...

2014-11-30 తెలుగు (India) క్రీడలు

  Namasthe Telangana   
ఎన్టీఆర్ మృతిపై విచారణ జరిపించాలి  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన పూర్వాపరాలపై నిజానిజాలు బయట పడేందుకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ చనిపోయినందున తెలంగాణ ...

2014-11-30 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నైజీరియాలోని మాస్క్ వద్ద భీకర కాల్పులు... భారీ పేలుళ్లు: 35 మంది మృతి  వెబ్ దునియా
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...

2014-11-30 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
హిట్‌ సినిమాలంత వీజీ కాదు రాజకీయాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్‌కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్‌ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్‌నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్‌సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...

2014-11-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
బలిదానాలు సోనియా వల్లే రికార్డుల సభ మరణించిన వారంతా ఎవరి పేరు రాశారు? బర్త్‌డే ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమావేశాల తొలిరోజే బడ్జెట్‌.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్‌: 40.03.. కాంగ్రెస్‌: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్‌ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..   వెబ్ దునియా
రాజయ్య వ్యాఖ్యలు... అసెంబ్లీలో దుమారం..   తెలుగువన్
జానా వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి   సాక్షి
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలవరంతో తెలంగాణకు ఒక్క శాతమైనా నష్టం లేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్‌ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...