పాక్తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్కు మోడీ చురకలు Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...
భారత ధార్మికభూమిక వసుధైకకుటుంబం అనే ఆదర్శం! సమితిలో ప్రస్తావిస్తే సమస్యలు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్సాక్షి
కాశ్మీర్పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్తెలుగువన్
వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూయార్క్: పాకిస్తాన్తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...
భారత ధార్మికభూమిక వసుధైకకుటుంబం అనే ఆదర్శం! సమితిలో ప్రస్తావిస్తే సమస్యలు ...
షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్
కాశ్మీర్పై రిఫరెండం జరపాలంటున్న నవాజ్ షరీఫ్
చర్చలకు సిద్ధం Andhrabhoomi
ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 27: ద్వైపాక్షిక అంశాలపై పాకిస్తాన్తో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అందుకు, ఉగ్రవాదం నీడలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాక్పైనే ఉందని స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ హిందీలో ...
జీ-ఆల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇది వేదిక కాదు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 27: ద్వైపాక్షిక అంశాలపై పాకిస్తాన్తో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అందుకు, ఉగ్రవాదం నీడలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాక్పైనే ఉందని స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ హిందీలో ...
జీ-ఆల్
ఇది వేదిక కాదు!
నరేంద్ర మోదీకి న్యూయార్క్ కోర్టు సమన్లు Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 26: అమెరికాలో చరిత్రాత్మక పర్యటనకోసం ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోవడానికి ఒక రోజు ముందు 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో ఆ రాష్టమ్రుఖ్యమంత్రిగా పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా కోర్టు సమన్లు పొందడంలో ఇక్కడి మానవ హక్కుల ఉద్యమ సంస్థ ఒకటి విజయం సాధించింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లను ...
మోదీకి అమెరికా కోర్టు సమన్లుసాక్షి
ప్రధాని నరేంద్ర మోడీకి సమన్లు... 2002 గోధ్రా కేసుతెలుగువన్
ప్రధాని మోడీకి 2000 గోధ్రా కేసులో అమెరికా కోర్టు సమన్లు...వెబ్ దునియా
Oneindia Telugu
Kandireega
News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
వాషింగ్టన్, సెప్టెంబర్ 26: అమెరికాలో చరిత్రాత్మక పర్యటనకోసం ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోవడానికి ఒక రోజు ముందు 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో ఆ రాష్టమ్రుఖ్యమంత్రిగా పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా కోర్టు సమన్లు పొందడంలో ఇక్కడి మానవ హక్కుల ఉద్యమ సంస్థ ఒకటి విజయం సాధించింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లను ...
మోదీకి అమెరికా కోర్టు సమన్లు
ప్రధాని నరేంద్ర మోడీకి సమన్లు... 2002 గోధ్రా కేసు
ప్రధాని మోడీకి 2000 గోధ్రా కేసులో అమెరికా కోర్టు సమన్లు...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం లండన్ తెలుగువన్
ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై ...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం..10tv
కాస్ట్లీ సిటీ లండన్... ఖర్చులో మంచి నగరం ముంబై సిటీవెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై ...
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం..
కాస్ట్లీ సిటీ లండన్... ఖర్చులో మంచి నగరం ముంబై సిటీ
కాఫీ కప్ సెల్యూట్ చేసిన ఒబామా తెలుగువన్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి ఇప్పుడు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికాలోని న్యూయార్క్లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళి హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన ఒబామాకి బయట స్వాగతం పలకడానికి నిలుచుని వున్న మెరైన్ కార్ప్ గార్ట్స్ సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో కప్పుతో కాఫీ తాగుతున్న ఒబామా చేతిలో కాఫీ కప్పు వుంచుకునే ...
ఒబామా చేతిలో కాఫీ కప్.. సెల్యూట్ వివాదం... తప్పులు పట్టొద్దు!వెబ్ దునియా
టీకప్: ఒబామాకి సెల్యూట్ తెచ్చిన తిప్పలు (ఫోటో)Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి ఇప్పుడు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికాలోని న్యూయార్క్లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళి హెలికాప్టర్ నుంచి కిందకి దిగిన ఒబామాకి బయట స్వాగతం పలకడానికి నిలుచుని వున్న మెరైన్ కార్ప్ గార్ట్స్ సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో కప్పుతో కాఫీ తాగుతున్న ఒబామా చేతిలో కాఫీ కప్పు వుంచుకునే ...
ఒబామా చేతిలో కాఫీ కప్.. సెల్యూట్ వివాదం... తప్పులు పట్టొద్దు!
టీకప్: ఒబామాకి సెల్యూట్ తెచ్చిన తిప్పలు (ఫోటో)
ఎందుకు చెప్పలేదు: చంద్రబాబుపై కల్వకుంట్ల కవిత Oneindia Telugu
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ప్రేమ ఉంటే, బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన ...
చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే.. శుభాకాంక్షలు చెప్పలేదేం?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇక చట్టసభల్లోకి జాగృతి నేతలుAndhrabhoomi
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై ప్రేమ ఉంటే, బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం వరంగల్లోని చారిత్రక వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన ...
చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే.. శుభాకాంక్షలు చెప్పలేదేం?
ఇక చట్టసభల్లోకి జాగృతి నేతలు
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
నరేంద్ర మోడీ అమెరికా టూర్.. సరిగ్గా 20 యేళ్ళ తర్వాత.. వెబ్ దునియా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 1994లో అమెరికాలో పర్యటించారు. అమెరికాలో మోడీ పర్యటించడం ఇదో రెండో సారి. 1994లో మన దేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు అమెరికాకు వెళ్లారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా... మిగిలిన వారు బీజేపీకి చెందిన వారు. బీజేపీ తరపున ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత తెలంగాణ ...
20 ఏళ్ళ క్రితమే నరేంద్ర మోడీ అమెరికా యాత్ర..తెలుగువన్
ప్రధాని హోదాలోనే మోడీకి అమెరికా ఆహ్వానం: ఎమ్మెల్సీ, ప్రొ.నాగేశ్వర్10tv
కొత్త అధ్యాయంపై కోటి ఆశలుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 44 వార్తల కథనాలు »
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 1994లో అమెరికాలో పర్యటించారు. అమెరికాలో మోడీ పర్యటించడం ఇదో రెండో సారి. 1994లో మన దేశం నుంచి ఆరుగురు యువ రాజకీయనేతలు అమెరికాకు వెళ్లారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు కాగా... మిగిలిన వారు బీజేపీకి చెందిన వారు. బీజేపీ తరపున ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత తెలంగాణ ...
20 ఏళ్ళ క్రితమే నరేంద్ర మోడీ అమెరికా యాత్ర..
ప్రధాని హోదాలోనే మోడీకి అమెరికా ఆహ్వానం: ఎమ్మెల్సీ, ప్రొ.నాగేశ్వర్
కొత్త అధ్యాయంపై కోటి ఆశలు
20 ఏళ్ల క్రితమే అంటే.. 1994లోనే అమెరికా మోడీని పిలిచింది! వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ 20ఏళ్ల క్రితమే అంటే 1994లోనే అమెరికా ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు ఆయన 1994లో అమెరికాలో పర్యటించారు. అనాటి మోడీ బృందంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు ...
20ఏళ్ల క్రితం అమెరికాలో మోడీ, కిషన్(పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్ర మోడీ 20ఏళ్ల క్రితమే అంటే 1994లోనే అమెరికా ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు ఆయన 1994లో అమెరికాలో పర్యటించారు. అనాటి మోడీ బృందంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రస్తుత కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు ...
20ఏళ్ల క్రితం అమెరికాలో మోడీ, కిషన్(పిక్చర్స్)
మరో యుద్ధం రొంపిలోకి అమెరికా Andhrabhoomi
అరబ్ దేశాల మద్దతుతో సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలపై దాడులు జరపడానికి అమెరికా ఉపక్రమించింది. ఈ దాడుల ద్వారా బరాక్ ఒబామా ఆడుతున్న ప్రమాదకర రాజకీయ జూదం, ప్రపంచానికి మరోసారి దుశ్శకునాన్ని సూచిస్తున్నదా? ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న వారి దృష్టిలో అమెరికా మరోసారి, 'విజయం సాధించడం ...
ఇంకా మరిన్ని »
అరబ్ దేశాల మద్దతుతో సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలపై దాడులు జరపడానికి అమెరికా ఉపక్రమించింది. ఈ దాడుల ద్వారా బరాక్ ఒబామా ఆడుతున్న ప్రమాదకర రాజకీయ జూదం, ప్రపంచానికి మరోసారి దుశ్శకునాన్ని సూచిస్తున్నదా? ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న వారి దృష్టిలో అమెరికా మరోసారి, 'విజయం సాధించడం ...
కేంద్రంలో నెంబర్ 2.. రాజ్ నాథ్ సింగ్ సాక్షి
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఎవరు అధినేతగా వ్యవహరించాలి? మంత్రివర్గాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్ధారించారు. ప్రధానమంత్రి దేశంలో లేని ఈ ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఎవరు అధినేతగా వ్యవహరించాలి? మంత్రివర్గాన్ని ముందుండి నడిపించే బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్ధారించారు. ప్రధానమంత్రి దేశంలో లేని ఈ ...
沒有留言:
張貼留言