2014年9月23日 星期二

2014-09-24 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
పీకకోసిన మిలిటెంట్లు: జర్నలిస్ట్ రెండో వీడియో విడుదల  Oneindia Telugu
లండన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు (ఐఎస్) తమ వద్ద బందీగా ఉన్న బ్రిటీష్ జర్నలిస్టు జాన్ కాంట్లీ సందేశంతో ఉన్న రెండో వీడియోను విడుదల చేశారు. మిలిటెంట్లు అతని తొలి వీడియోను విడుదల చేసిన వారం రోజుల్లోపు రెండో వీడియోను విడుదల చేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలు మూడో గల్ఫ్ యుద్ధానికి పాల్పడుతున్నాయని, వియత్నాం యుద్ధం తర్వాత అంత ...

జర్నలిస్టు రెండో వీడియోను విడుదల చేసిన ఐఎస్   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అదంతా మీడియా సృష్టే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్‌/న్యూఢిల్లీ సెప్టెంబర్‌ 23: ప్రాంతీయస్థాయి యుద్ధాలలో విజయం సాధించే విధంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) తన సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేసినట్టుగా వచ్చిన వార్తలను చైనా ఖండించింది. ఇవి పూర్తి ఊహాగానాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హుయి చున్‌యింగ్‌ ...

ప్రాంతీయ యుద్ధానికి సిద్ధంకండి   సాక్షి
జిన్‌పింగ్ హల్‌చల్!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా తల్లి 2 వేల మందితో అత్యాచారం చేయించింది : అమెరికా మహిళ!  వెబ్ దునియా
కన్నతల్లి అనే పదానికి కళంకం తెచ్చిందో మహిళ. తన పేగు తెంచుకుని పుట్టిన కన్న కుమార్తెతో వ్యభిచారం చేయించడమే కాకుండా.. ఆ యువతికి 18 సంవత్సరాలు నిడేనాటికి ఏకంగా రెండు వేల మందితో అత్యాచారం చేయించింది. అమెరికాలోని వేల్స్‌లో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... వేల్స్ ప్రాంతానికి చెందిన ఓ యువతి తల్లి, పెంపుడు తండ్రి కంబంధ హస్తాల్లో ...

కన్నకూతురిని గ్యాంగ్ రేప్ చేయించిన తల్లి!!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
100 గంటలు... 50 కార్యక్రమాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23: రెండు దేశాల ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగ దిగ్గజాల ఎదురుచూపుల మధ్య భారీ షెడ్యూల్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో కాలుమోపడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 26 నుంచి30న భారత్‌కు బయలుదేరే వరకూ మోదీ బిజీబిజీగా గడపనున్నారు. కేవలం వందకుపైగా గంటల వ్యవధిలోనే 50కిపైగా కార్యక్రమాల్లో ...

వంద గంటల్లో 50 కార్యక్రమాలు   సాక్షి
వంద గంటలు.. యాభై కార్యక్రమాలు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ  సాక్షి
బెంగళూరు:దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించే పనిలో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏ ఉపయోగమూ లేని చట్టాలను తొలగించేందుకు కసరత్తులు ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచే పని మొదలు పెడతామన్నారు. జన్ ధన్ యోజన కింద 4 కోట్ల మందికి పేదలు ఖాతాలు తెరిచారన్నారు. బ్యాంకులు ధనికోసమే కాదని.
అమెరికాలో మోడీ హిందీ ప్రసంగం   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సిరియాలో ఐఎస్ఐఎస్‌పై దాడులకు శ్రీకారం చుట్టిన అమెరికా!  వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ (ఐఎస్ఐఎస్) సంస్థ ఆగడాలను అణిచివేసేందుకు అగ్రరాజ్యం అమెరికా నడుంబిగించింది. ఇందులోభాగంగా... ఐఎస్ఐఎస్‌పై దాడులకు శ్రీకారం చుట్టింది. అగ్రరాజ్యాన్ని సవాల్ చేస్తున్న పెంపుడు కుక్క ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ (ఐఎస్ఐఎస్) సంస్థపై దాడి ప్రారంభించింది. సిరియాలో విరివిగా లభించే ఇంధనం కొనుగోలు చేసేందుకు, ...

ఐరోపాపై ఐఎస్‌ఐఎస్ కన్ను   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కర్జాయ్‌ హితోక్తి!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఇది మనం చేస్తున్న యుద్ధం కాదు. విదేశీయులు చేస్తున్నది. వారి లక్ష్యాలకోసం మన భూభాగం మీద జరుగుతున్న యుద్ధం' అని వాపోయారు అప్ఘానిస్థాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ తన వీడ్కోలు ప్రసంగంలో. 13 ఏళ్ళ క్రితం తాలిబాన్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత అమెరికా అండతో రెండు పర్యాయాలు అధ్యక్షుడైన కర్జాయ్‌ వచ్చేవారం పదవిలో నుంచి ...

ఆప్ఘనిస్థాన్‌ దేశాధ్యక్షుడిగా అష్రాఫ్ మనీ!: ప్రతిష్టంభనకు తెర!   వెబ్ దునియా
అఫ్ఘాన్ అధ్యక్షుడిగా ఘనీ   సాక్షి
ఆఫ్ఘాన్ కొత్త అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
బాణాసంచా పేలుడు: 12 మంది మృతి  తెలుగువన్
చైనాలోని ఓ బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదు. లిల్లింగ్‌టన్ సిటీలోని బావోఫెంగ్ గ్రామంలో వున్న ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో 47 మంది బాణాసంచా తయారీ విధుల్లో వున్నారు. ఆచూకీ ...

బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 12 మంది మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


అమెరికా పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్!  సాక్షి
న్యూఢిల్లీ: అమెరికా పర్యాటకులను ఆకర్షించడానికి వారికి వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే విధంగా ఆ కసరత్తు ముమ్మరం చేసామని ప్రభుత్వాధికారులు చెప్పారు. అమెరికా పర్యాటకులకు వీఓఏ (దేశంలోకి వచ్చిన తర్వాత ...


ఇంకా మరిన్ని »   


కాన్వాయే లక్ష్యంగా బాంబు పేలుడు  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పెషావర్ లో భద్రత ఉన్నతాధికారి ప్రయాణిస్తున్న కాన్వాయి ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి ఇజాజ్ ఖాన్ వెల్లడించారు. మృతుల్లో మహిళ, భద్రత ఉన్నతాధికారితోపాటు ఓ వ్యక్తి మరణించారని చెప్పారు. పెషావర్ లో ఇజాజ్ ఖాన్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言