కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... శభాష్... తెలుగువన్
అమెరికా అధికారుల తిక్క కుదిరింది. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను ...
కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... అదుర్స్!వెబ్ దునియా
అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికా అధికారుల తిక్క కుదిరింది. చేసిన తప్పుకు చెంపలు వేసుకుని భారతీయ యువతికి కోటిన్నర పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీని పూర్వాపరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారత దౌత్యవేత్తగా వున్న వ్యక్తి కుమార్తె కృతికా బిశ్వాస్ అమెరికాలోని ఓ స్కూల్లో చదువుతోంది. ఆమె టీచర్కి అసభ్య మెయిల్స్ పంపిందన్న అపవాదుతో అమెరికా అధికారుడు ఆమెను ...
కోటిన్నర పరిహారం పొందిన భారతీయ యువతి... అదుర్స్!
అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!
అమృతసర్ గోల్డెన్ టెంపుల్ స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు! వెబ్ దునియా
అమృతసర్ స్వర్ణదేవాలయం స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ...
అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
అమృతసర్ స్వర్ణదేవాలయం స్ఫూర్తితో అమెరికాలో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అమృతసర్ లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ...
అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!
నా కన్యత్వానికి రూ.49 లక్షలివ్వండి.. యువతి : అంతకాదులే.. రూ.3 లక్షలే.. చైనా కోర్టు! వెబ్ దునియా
తన ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ యువతి తన కన్యత్వానికి రూ.49 లక్షలు, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు చెల్లించాలంటూ చైనా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. యువతి కోరిన మొత్తం ఎక్కువగా ఉందని పేర్కొన్న చైనా కోర్టు.. రూ.3 లక్షలతో సరిపుచ్చింది. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. చెన్ అనే యువతికి ...
భార్యతో దొరికాడు: ప్రియురాలి కన్యత్వానికి రూ3లక్షలుOneindia Telugu
కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తన ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ యువతి తన కన్యత్వానికి రూ.49 లక్షలు, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు చెల్లించాలంటూ చైనా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. యువతి కోరిన మొత్తం ఎక్కువగా ఉందని పేర్కొన్న చైనా కోర్టు.. రూ.3 లక్షలతో సరిపుచ్చింది. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. చెన్ అనే యువతికి ...
భార్యతో దొరికాడు: ప్రియురాలి కన్యత్వానికి రూ3లక్షలు
కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదు
బాబు బిజీ బిజీ, మూడు లక్షల విరాళం (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: నవ్యాంధ్రలో భారీగా పెట్టుబడులు పట్టేందుకు ఆస్టేలియా సుముఖంగా ఉంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చడానికి ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర నిర్మాణంలో సహకారం అందించాలని తనను కలిసిన ఆస్టేలియా ప్రతినిధి బృందాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
ఆంధ్రాలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా రెడీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: నవ్యాంధ్రలో భారీగా పెట్టుబడులు పట్టేందుకు ఆస్టేలియా సుముఖంగా ఉంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చడానికి ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర నిర్మాణంలో సహకారం అందించాలని తనను కలిసిన ఆస్టేలియా ప్రతినిధి బృందాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
ఆంధ్రాలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా రెడీ
చెలిమికి బలిమి Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత్ చైనాల మధ్య మరింతగా సహకారం వెల్లివిరిసింది. మైత్రీ బంధాన్ని సుస్థిరం చేసుకుంటూ సహకారాన్ని విస్తరించుకునే దిశగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలకమైన ముందడుగు వేశారు. రైల్వేలు మొదలుకుని రోదసీ పరిశోధన వరకూ భిన్న రంగాలకు సంబంధించి మొత్తం పనె్నండు ఒప్పందాలు ...
సరిహద్దులు తేల్చేద్దాం అభివృద్ధిలో దూసుకుపోదాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముందు 'సరిహద్దు'ను తేల్చాలిసాక్షి
ఇండో- చైనా మైత్రి బలపడనుందా?10tv
వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 71 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత్ చైనాల మధ్య మరింతగా సహకారం వెల్లివిరిసింది. మైత్రీ బంధాన్ని సుస్థిరం చేసుకుంటూ సహకారాన్ని విస్తరించుకునే దిశగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలకమైన ముందడుగు వేశారు. రైల్వేలు మొదలుకుని రోదసీ పరిశోధన వరకూ భిన్న రంగాలకు సంబంధించి మొత్తం పనె్నండు ఒప్పందాలు ...
సరిహద్దులు తేల్చేద్దాం అభివృద్ధిలో దూసుకుపోదాం
ముందు 'సరిహద్దు'ను తేల్చాలి
ఇండో- చైనా మైత్రి బలపడనుందా?
పాక్- ఆప్ఘన్ సరిహద్దుల వద్ద కాల్పులు: 14మంది మృతి వెబ్ దునియా
పాకిస్థాన్- అప్ఘానిస్థాన్ సరిహద్దు ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతం దండీ కచ్ ప్రాంతం మంగళవారం రక్తసిక్తంగా మారింది. ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన తీవ్రవాదుల బృందం పాక్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. వారిలో 11 మంది తీవ్రవాదులు కాగా, ముగ్గురు సైనికులని ...
సరిహద్దుల్లో కాల్పులు: 14 మంది మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పాకిస్థాన్- అప్ఘానిస్థాన్ సరిహద్దు ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతం దండీ కచ్ ప్రాంతం మంగళవారం రక్తసిక్తంగా మారింది. ఆఫ్ఘానిస్థాన్ కు చెందిన తీవ్రవాదుల బృందం పాక్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. వారిలో 11 మంది తీవ్రవాదులు కాగా, ముగ్గురు సైనికులని ...
సరిహద్దుల్లో కాల్పులు: 14 మంది మృతి
ఐఫోన్6ప్లస్ కెమెరాతో యాపిల్ కు తలనొప్పులు? సాక్షి
వాషింగ్టన్ : ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఒక్కసారిగా తల ఎగరేసింది. అయితే.. ఉన్నట్టుండి ఆ కంపెనీకి ఒక్కసారిగా చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు మోడళ్లలోనూ కెమెరా ఫోన్ నుంచి బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తుంది. దీన్ని 'ద వెర్జ్' వెబ్ సైట్ ఎత్తి చూపింది.
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్ : ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన యాపిల్ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఒక్కసారిగా తల ఎగరేసింది. అయితే.. ఉన్నట్టుండి ఆ కంపెనీకి ఒక్కసారిగా చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు మోడళ్లలోనూ కెమెరా ఫోన్ నుంచి బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తుంది. దీన్ని 'ద వెర్జ్' వెబ్ సైట్ ఎత్తి చూపింది.
ఢిల్లీలోని ఠాగూర్ స్కూల్ సందర్శించిన పెంగ్ లియాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : చైనా ప్రథమ మహిళ పెంగ్ లియాన్ గురువారం ఢిల్లీలోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించారు. ఆమెకు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అక్కడ చిన్నారులతో కలిసి ఆమె సరదాగా గడిపారు. పెంగ్ లియాన్ రాకతో ఆ స్కూల్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పెంగ్ లియాన్ రాక సందర్భంగా స్కూల్ ...
2డే: స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్ (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : చైనా ప్రథమ మహిళ పెంగ్ లియాన్ గురువారం ఢిల్లీలోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించారు. ఆమెకు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అక్కడ చిన్నారులతో కలిసి ఆమె సరదాగా గడిపారు. పెంగ్ లియాన్ రాకతో ఆ స్కూల్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పెంగ్ లియాన్ రాక సందర్భంగా స్కూల్ ...
2డే: స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్ (పిక్చర్స్)
సమంత లండన్కు ఎందుకు వెళుతోందబ్బా? వెబ్ దునియా
ఆమధ్య నటి సమంత... కాస్త సన్నబడింది. దీంతో ఫేస్లో ఏదో కొత్త లుక్ కన్పిపించింది. అల్లుడు శీను చిత్రానికి ముందు ఆమెకు ఆరోగ్యం సహకరించలేదని తెలిసింది. దాంతో కొద్దినెలలు రెస్ట్ తీసుకుంది. ఆమె కోసమే వెయిట్ చేసి నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమాలో హీరోయిన్గా చేయించాడు. ఆ తర్వాత కూడా తన మరో సినిమా రభసలోనూ చేయించాడు. అయితే ...
లండన్ లో సమంత నోస్ సర్జరీKandireega
అన్ని 2 వార్తల కథనాలు »
ఆమధ్య నటి సమంత... కాస్త సన్నబడింది. దీంతో ఫేస్లో ఏదో కొత్త లుక్ కన్పిపించింది. అల్లుడు శీను చిత్రానికి ముందు ఆమెకు ఆరోగ్యం సహకరించలేదని తెలిసింది. దాంతో కొద్దినెలలు రెస్ట్ తీసుకుంది. ఆమె కోసమే వెయిట్ చేసి నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమాలో హీరోయిన్గా చేయించాడు. ఆ తర్వాత కూడా తన మరో సినిమా రభసలోనూ చేయించాడు. అయితే ...
లండన్ లో సమంత నోస్ సర్జరీ
వైమానిక దాడులతో వారిని నిర్మూలించలేము! సాక్షి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూపు (ఐఎస్) అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ అని, కేవలం వైమానిక దాడులతోనే దాన్ని నిర్మూలించలేమని ఇరాన్ పేర్కొంది. ఇస్లామిక్ మిలిటెంట్ల బెడద ఎదుర్కొనడంలో మిత్రులకు తగిన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టంచేసింది. విమానాలతో బాంబుల వర్షం కురిపించినంత మాత్రాన ...
ఐఎస్పై భూతల పోరాటానికి అమెరికా సన్నద్ధం!వెబ్ దునియా
ఇరాక్ లో మారణహోమం జరగబోతోందా?10tv
అన్ని 13 వార్తల కథనాలు »
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూపు (ఐఎస్) అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ అని, కేవలం వైమానిక దాడులతోనే దాన్ని నిర్మూలించలేమని ఇరాన్ పేర్కొంది. ఇస్లామిక్ మిలిటెంట్ల బెడద ఎదుర్కొనడంలో మిత్రులకు తగిన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టంచేసింది. విమానాలతో బాంబుల వర్షం కురిపించినంత మాత్రాన ...
ఐఎస్పై భూతల పోరాటానికి అమెరికా సన్నద్ధం!
ఇరాక్ లో మారణహోమం జరగబోతోందా?
沒有留言:
張貼留言