2015年7月6日 星期一

2015-07-07 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
పోలీసోడే పోకిరీ అయ్యాడు... యువ‌తిపై యేడాదిగా సీఆర్‌పీఎఫ్ జ‌వాను అత్యాచారం   
వెబ్ దునియా
ప్ర‌జ‌ల ధ‌న‌,మాన ప్రాణాల‌ను కాపాడ‌డానికి నియ‌మితుడైన ఓ పోలీసోడు ఇరవై ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఆమెను ఓ సెక్స్ టాయ్‌లా వాడుకుంటూ వ‌చ్చాడు. అత‌ని చేష్ట‌లతో విసుగెత్తిన ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బండారం బ‌య‌ట ప‌డింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బల్లియాలో ములాయం యాదవ్ అనే సీఆర్ ...

ఏడాదిగా మహిళపై సీఆర్ పీఎఫ్ జవాను అత్యాచారం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కూలిన వేదిక: కిందపడిన కేంద్రమంత్రికి గాయాలు   
Oneindia Telugu
దిబ్రూఘర్: భారతీయ జనతా పార్టీ సోమవారం నిర్వహించిన ఓ సభలో అపశృతి చోటుచేసుకుంది. బిజెపికి చెందిన యువమోర్చా ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా దానికి సంబంధించిన వేదిక కూలిపోయి కేంద్ర క్రీడాశాఖమంత్రి సర్బానంద సోనోవాల్‌తో సహా 15 మంది గాయాలపాలయ్యారు. అస్సాంలోని బిజెపి అనుభంద శాఖ అయిన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు ...

డయాస్ కూలి బీజేపీ నేతలు కిందపడ్డారు   సాక్షి
అస్సాంలో కూలిన వేదిక.. క్రీడల మంత్రి సహా బీజేపీ నాయకులకు గాయాలు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చెన్నమనేనిపై పిటిషన్: సుప్రీంలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్‌లోకి కృష్ణమూర్తి   
Oneindia Telugu
ఢిల్లీ: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేశ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. చెన్నమనేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హుడని పిటిషన్ తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వేంనరేందర్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన 'సుప్రీం'   సాక్షి
వేం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం   ఆంధ్రజ్యోతి
టీడీపీ నేత వేం నరేందర్ పిటిషన్ కొట్టివేత   Namasthe Telangana
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జపాన్‌లో బాబు బిజీ   
Andhrabhoomi
హైదరాబాద్, జూలై 6: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు జపాన్ పర్యటనలో తొలిరోజు సోమవారం బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఇంధన రంగం, మత్స్యపరిశ్రమ అభివృద్ధి, స్మార్టు విలేజీ, స్మార్టువార్డుపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ముందుగా ఫ్యూజీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడలో పైలట్ ప్రాజెక్టుగా ...

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో విద్యుత్ కేంద్రం   సాక్షి
బాబు ప్రజెంటేషన్‌పై మిత్సుబిషి ఆసక్తి: పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్   Oneindia Telugu
టోకియో : చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జయలలిత కేసు: సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే   
Oneindia Telugu
న్యూఢిల్లీ/చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలితకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడులో రాజకీయ శత్రువు అయిన డీఎంకే పార్టీ జయలలిత కేసు విషయంలో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ...

ఆ తీర్పును నిషేధించండి   సాక్షి
జయలలిత నిర్దోషిత్వంపై సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే: అమ్మకు కొత్త చిక్కు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మల్లికా‍కు సుప్రీంకోర్టు ఆదేశాలు: లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి   
వెబ్ దునియా
బాలీవుడ్ గ్లామర్ తార మల్లికా షెరవత్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోపు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ సినిమా డర్టీ పాలిటిక్స్ పోస్టర్లలో మల్లికా షెరావత్ జాతీయ జెండాను ఒంటి నిండా చీరలా కప్పుకుని జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిందని సుప్రీం కోర్టులో న్యాయవాది ...

మల్లిక షెరావత్ క్షమాపణలు చెప్పాలంటూ కోర్టు ఆదేశం   FIlmiBeat Telugu
మల్లికాశెరావత్ క్షమాపణ చెప్పాలని సుప్రీం ఆదేశం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అవివాహిత తల్లికి 'సుప్రీం' బాసట   
సాక్షి
న్యూఢిల్లీ: తన బిడ్డ తండ్రి పేరు వెల్లడించకుండా.. తనను ఆ బిడ్డ సంరక్షకురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేస్తున్న ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో తండ్రికి నోటీసులు జారీ చేయకుండా, అతడి వాదనలు వినకుండా.. ఏకపక్షంగా తల్లిని సంరక్షుకురాలిగా గుర్తించటం సాధ్యం కాదన్న విచారణ కోర్టును.
అవివాహిత తల్లులదే సంరక్షణ బాధ్యత: సుప్రీం   Andhrabhoomi
చిన్నారుల సంరక్షణ బాధ్యత..!   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిన్న మ్యాగి నూడల్స్... నేడు కేఎఫ్‌సీ చికెన్‌... సుర‌క్షితం కాదంటున్న ప‌రీక్ష‌లు..?   
వెబ్ దునియా
ఇండియాలో మ్యాగీ నూడుల్స్ ప‌ని అయిపోయింది. ఇప్ప‌టికే కొన్ని వేల కోట్ల రూపాయిల స‌రుకు ధ్వంసం చేశారు. ప్ర‌స్తుతం నాన్‌వెజ్‌లో కేఎఫ్‌సీ వంతు వ‌చ్చేసింది. దాని శాంపిల్స్ తీసిన అధికారులు సుర‌క్షితం కాద‌ని తేల్చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో తీసిన శాంపిల్స్‌ను పరీక్ష‌ల‌కు పంపి నివేదిక‌లు సిద్ధం చేశారు. కేఎఫ్‌సీ చికెన్‌ సురక్షితం కాదని పరీక్షల్లో ...

కెంటకీ ఫ్రైడ్ చికెన్ సేఫ్ కాదు: పరీక్షల్లో వెల్లడి   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'వ్యాపమ్' స్కామ్‌పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్‌నాథ్   
వెబ్ దునియా
'వ్యాపమ్' స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ స్కామ్‌లో విచారణ జరుగుతున్న సమయంలోనే గత మూడు రోజుల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంతెల్సిందే. దీంతో ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఆయన సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ 'వ్యాపమ్' ...

ఆ విషయాన్ని కోర్టులు చూసుకుంటాయి   Andhrabhoomi
వ్యాపంపై సీబీఐ దర్యాప్తు అవసరంలేదు: రాజ్‌నాథ్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆగని 'వ్యాపమ్' మృత్యుహేల   
సాక్షి
భోపాల్/న్యూఢిల్లీ: 'వ్యాపమ్' మరణాలు ఆగడం లేదు. తాజాగా శిక్షణలో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించారు. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి 48 గంటల్లో ఇది మూడో మరణం. మధ్యప్రదేశ్ 'వైద్య విద్య ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగ నియామకాల కుంభకోణం'తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు ...

మరో వ్యాపం మృతి   ప్రజాశక్తి
వ్యాపం స్కాం: చెరువులో శవమైన లేడీ ట్రైనీ ఎస్ఐ   Oneindia Telugu
వ్యాపమ్ మరణాలు ఆపేందుకు ఏదో ఒకటి చేయాలి : కేజ్రీవాల్   వెబ్ దునియా
Namasthe Telangana   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి   
అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言