2015年7月6日 星期一

2015-07-07 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ   
సాక్షి
లాస్ ఏంజెలిస్: తెలుగు సినీరంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఖ్యాతిగాం చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో కొలువుదీరింది. శరత్ కామినేని, కుమారి అనే ఎన్‌ఆర్‌ఐ దంపతులు తమ నివాస ప్రాంగణంలో కృష్ణావతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై అభిమానాన్ని వినూత్నంగా ...

కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య   Oneindia Telugu
కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పార్ట్‌టైమ్ జాబ్‌లో ఒబామా కుమార్తె..!   
సాక్షి
లాస్ ఏంజెలిస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా (17) పార్ట్‌టైమ్ జాబ్‌లో చేరిందట. ఆమె హెచ్‌బీవో టీవీ చానల్‌లో ప్రసారమయ్యే 'గర్ల్స్' సిరీస్‌లో తాత్కాలిక ఉద్యోగంలో చేరిందని వార్తలు వచ్చాయి. మాలియా వచ్చే ఏడాది డిగ్రీ పూర్తయిన తర్వాత టీవీ లేదా సినిమాలను కెరీర్‌గా ఎంచుకుంటానని ఇదివరకే చెప్పింది. టాగ్లు: పార్ట్‌టైమ్ ...

హెచ్‌బీవో సిరీస్‌లో ఒబామా కూతురు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పిల్లిని సస్పెండ్ చేసిన కామెరూన్ : మూషికాన్ని పట్టుకోకుండా నిద్రపోవడంతో..?   
వెబ్ దునియా
బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ కార్యాలయంలో ఎలుకల్ని పట్టేందుకు ఓ కింగ్ క్యాట్‌ను నియమించారు అయితే కీలక సమయంలో బాధ్యతను విస్మరించిన ల్యారీ అనే పిల్లిని ఉద్యోగం నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. కామెరూన్ తన మంత్రివర్గ సహచరులతో కీలకమైన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తుండగా.. ఆ సమయంలో ఓ ఎలుక హంగామా సృష్టించింది.
డ్యూటీ సమయంలో నిద్రపోయింది.. ఉద్యోగం పోగొట్టుకుంది!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నైజీరియాలో బాంబు పేలుళ్లు.. 44 మంది మృతి   
సాక్షి
లాగోస్: నైజీరియాలో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకొని 44 మంది మృతిచెందారు. మరో 48మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ(ఎన్ఈఎంఏ)కు చెందిన డైరెక్టర్ మహ్మద్ అబూ సలేం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉత్తర ...

మళ్ళీ నెత్తురోడిన నైజీరియా   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం   
సాక్షి
అబూజా: నైజీరియా కొగీ రాష్ట్రంలోని లొకొజా - అబూజా జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారని మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా ...

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుల దుర్మరణం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రష్యాలో 10న మోదీ-నవాజ్ భేటీ   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 6: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో భేటీ కానున్నారు. రష్యాలో ఈ నెల 10న జరిగే ఎస్‌సిఓ (షాంఘై సహకార సంస్థ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ భేటీ జరుగుతుందని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. సోమవారం నుంచి ఆరు దేశాల్లో పర్యటన ప్రారంభించిన మోదీ రష్యాలో ఎస్‌సిఓతో పాటు 'బ్రిక్స్' ...

పాక్ ప్రధానిని కలవనున్న మోదీ   సాక్షి
10న మోడీతో భేటీ కానున్న పాక్ ప్రధాని!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'దుబాయ్ శీను' సినిమాలో మాదిరిగా దోచేసి భార్యతో పరారీ   
Oneindia Telugu
విజయవాడ: అచ్చం దుబాయ్‌ శీను సినిమాలో మాదిరిగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన సంఘటన విజయవాడలో జరిగింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ పేద, మధ్య తరహా కుటుంబాలకు చెందిన సుమారు 82 మందిని నమ్మబలికి పోలీసులకు చిక్కాడు.అందరి దగ్గరూ రెండు మూడు లక్షల చొప్పున భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇజ్రాయెల్‌ వెళ్లడానికి అందరినీ ముంబై ...

'దుబాయ్ శీను' టైపులో దోచేశాడు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చోటారాజన్‌ని లేపేసేవాడ్ని:షకీల్, పవార్ స్పందన   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం లొంగిపోతానని చోటా షకీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కలకలం రేపుతోంది. దీనిపై శరద్ పవార్ స్పందించారు. దావూద్ ఇబ్రహీం భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న విషయమై రాం జెత్మలానీ తనను సంప్రదించిన మాట నిజమేనని చెప్పాడు. అయితే అందుకోసం అతను పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా లేవని శరద్ పవార్ ...

దావూద్ లొంగిపోతానన్నాడు..   సాక్షి
దావూద్ లొంగిపోతానన్నాడు.. ఆడ్వాణీ గేమ్ ఆడాడు చోటా షకీల్‌ సంచలన వ్యాఖ్యలు   ఆంధ్రజ్యోతి
దావూద్‌ను లండన్‌లో కలిశా   Andhrabhoomi
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
టెలిగ్రాం ఖరీదు.. రూ. 15 లక్షలు!   
సాక్షి
లండన్ : ఒక్క టెలిగ్రాం లక్షల ఖరీదు ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు ఆయన సహాయకుడు పంపిన అలనాటి టెలిగ్రాంను వేలం వేస్తే.. ఇంత వస్తుందని భావిస్తున్నారు. అది కూడా అలాంటి ఇలాంటి సమయంలో కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పంపిన టెలిగ్రామట. నాజీల రహస్య పోలీసు విభాగమైన జెస్టాపో వ్యవస్థాపకుడు హెర్మన్ ...

వేలంపాటకు హిట్లర్ టెలిగ్రాం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ కంపెనీలో అనుమతిలేని ప్రెగ్నెన్సీకి శిక్షే!   
Oneindia Telugu
బీజింగ్: చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులను వినూత్న రీతిలో ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది. ప్లానింగ్ లేకుండా గర్భం దాలిస్తే ఊరుకునేది లేదని, ప్రెగ్నెన్సీ గురించిన ప్రణాళికలు ముందుగానే కంపెనీకి తెలియజేయాలని నిబంధనలు పెట్టింది. ఒకవేళ ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వంద యువన్ల (రూ. 11,239) జరిమానా కూడా చెల్లించాలని షరతు పెట్టింది. చైనాలోని ...

ప్రెగ్నెన్సీకి అనుమతి తీసుకోవాల్సిందే... ప్లాన్ పాటించకుంటే ఫైన్.. ఎక్కడ?   వెబ్ దునియా
ప్రెగ్నెంట్ కావాలంటే వారి పర్మిషన్ తీసుకోవాలట!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言