2015年7月6日 星期一

2015-07-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
దొరికిన దొంగలపై పవన్ దాటవేత   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వచ్చిన అభియోగానికి విభజన చట్టంలోని సెక్షన్-8 వర్తించదని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8కు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ...

'ఆంధ్రోళ్లు' అనొద్దు.. కావాలంటే నేతలను తిట్టుకోండి ఇద్దరు సీఎంలూ ఇలాగే ఉంటే ...   ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్: ఆంధ్రొళ్లు అనొద్దు, సెక్షన్ 8 పెట్టి తెలంగాణ ప్రజల సంతోషం ...   Oneindia Telugu
పార్లమెంట్‌ గోడలు చూడ్డానికి వెళ్లారా?   ప్రజాశక్తి
Kandireega   
TELUGU24NEWS   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతదశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ...

సిబిఐ విచారణ అక్కర్లేదు   Andhrabhoomi
ఎర్రచందనం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వాదనలు   Namasthe Telangana
3వారాల్లో పూర్తి చేయండి, సీబీఐకి నో: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు   Oneindia Telugu
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మీడియా ముందుకు పవన్‌ కల్యాణ్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జులై 6 : సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఓటుకు నోటు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై పవన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. పవన్‌ స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం సాయంత్రం 4-55 గంటలకు ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు పవన్ ప్రెస్ మీట్: ఉత్కంఠ, ఏం మాట్లాడతారు?   Oneindia Telugu
సెక్షన్ 8కు నేను వ్యతిరేకం. ఇక్కడ అమలు కాదు - పవన్ కళ్యాణ్   Palli Batani
చంద్రబాబు ఆడియోపై స్పందించని పవన్   News Articles by KSR
తెలుగువన్   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధపై వేటు పడింది. 'ఓటుకు కోట్లు' వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఆమెను విజిలెన్స్ విభాగం డీజీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ...

ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం చీఫ్ అనురాధ బదిలీ   వెబ్ దునియా
ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ   Andhrabhoomi
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ బదిలీ వేటు   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చెన్నమనేనిపై పిటిషన్: సుప్రీంలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్‌లోకి కృష్ణమూర్తి   
Oneindia Telugu
ఢిల్లీ: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేశ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. చెన్నమనేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హుడని పిటిషన్ తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వేంనరేందర్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన 'సుప్రీం'   సాక్షి
వేం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం   ఆంధ్రజ్యోతి
టీడీపీ నేత వేం నరేందర్ పిటిషన్ కొట్టివేత   Namasthe Telangana
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాజీ మంత్రి 'భాట్టం' కన్నుమూత   
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి (89) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 మే 12న ...

భాట్టం కన్నుమూత   Andhrabhoomi
మాజీ మంత్రి భాట్టం మృతి   ప్రజాశక్తి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భాట్టం శ్రీరామమూర్తి కన్నుమూత   ఆంధ్రజ్యోతి
Palli Batani   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం   
Andhrabhoomi
తెనాలిరూరల్/ అమృతలూరు, జూలై 6: ఐదు దశాబ్దాలుగా కౌలు చేసుకుంటున్న ఆలయ భూములకు అధికారులు అక్రమంగా వేలంపాటలు నిర్వహించి తమ నోరు కొడుతున్నారని ఆరోపిస్తూ ఏడుగురు కౌలురైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామంలో సోమవారం సంచలనం రేపింది. గ్రామానికి ...

ఓరి దేవుడా..!   సాక్షి
ఆరుగురు కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం   ప్రజాశక్తి
గుంటూర్ కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దీటుగా టీడీపీ 9 సీట్లలో 4 సైకిల్‌కి.. 4 కారుకు!   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: మొన్నటి సర్పంచి ఉప ఎన్నికల మాదిరే రాష్ట్రంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌కు మంచి పట్టున్న జిల్లాల్లోనూ విపక్ష టీడీపీ విజయఢంకా మోగించింది. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ మండలం వట్టినాగులపల్లిలో టీడీపీ ...

మూడు ఎంపీటీసీలు కైవసం: తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందా?   Oneindia Telugu
ఎంపీటీసీ ఎన్నికలు : తెరాసపై టీడీపీ అభ్యర్థుల విజయభేరీ   వెబ్ దునియా
తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల విజయం   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


ఎంసెట్‌లో పదివేల ర్యాంకు కటాఫ్   
సాక్షి
సాక్షి, హన్మకొండ: ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పదివేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా మొత్తం ఫీజు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కటాఫ్ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలలో ...

పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ చేయాలి: పవన్ కల్యాణ్   
సాక్షి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును కోర్టులే తేల్చాలని, ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. * నాకు అభిప్రాయం లేక కాదు.. నా అభిప్రాయాలు నాకున్నాయి * రాష్ట్రాలు ...

ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: పవన్ కల్యాణ్   వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలి: పవన్ కళ్యాణ్   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言