2015年7月6日 星期一

2015-07-07 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
భారత్‌ను గెలిపించిన మిథాలీ   
సాక్షి
బెంగళూరు: మిథాలీ రాజ్ (88 బంతుల్లో 81 నా టౌట్; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయాలకు బ్రేక్ పడింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సోఫీ డెవిన్ (102 బంతుల్లో 89; ...

మహిళల క్రికెట్ మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్   Andhrabhoomi
కివీస్‌పై భారత్‌ మహిళా జట్టు విజయం   ఆంధ్రజ్యోతి
మిథాలీ మరో మైలురాయి: కివీస్‌పై భారత్ గెలుపు   Oneindia Telugu
ప్రజాశక్తి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత ర్యాంక్‌ పదిలం   
ఆంధ్రజ్యోతి
దుబాయ్‌: ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 97 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానా న్ని పదిలం చేసుకుంది. దక్షిణాఫ్రికా (130), ఆస్ర్టేలియా (111), న్యూజి లాండ్‌ (99) జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌ (97) ఐదో ర్యాంక్‌లో ఉంది. ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య బుధవారం నుంచి ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ ఐదు టెస్ట్‌ల ...

'బూడిదే' బంగారం..!   సాక్షి
యాషెస్‌ సిరీస్‌కు సర్వం సిద్ధం   ప్రజాశక్తి
'భస్మం' కోసం యుద్ధం!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
చరిత్ర సృష్టించిన అమెరికా   
సాక్షి
వాంకోవర్: మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ కార్లీ లాయిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను 5-2తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌ను మూడు సార్లు సాధించిన తొలి జట్టుగా అమెరికా రికార్డులకెక్కింది. గతంలో 1991, 1999లోనూ ఈ మెగా కప్‌ను ...

లాయిడ్ హ్యాట్రిక్   Andhrabhoomi
జగజ్జేతలు అమెరికా రాణులు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అగ్రి ప్రమాదంలో చిక్కుకున్న కంటెయినర్   
సాక్షి
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఉప్పలపాడు వద్ద టైర్ల కంటెయినర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వైపు 300 ఎంఆర్‌ఆఫ్ టైర్ల లోడుతో వెళుతున్న కంటెయినర్ సోమవారం సాయంత్రం ఉప్పలపాడు వద్దకు వచ్చేసరికి ప్రమాదం సంభవించింది. కంటెయినర్ డ్రైవర్ ముందున్న బస్సును అధిగమించబోయాడు. ఈ ప్రయత్నంలో కంటెయిన్ ...

డివైడర్‌ను ఢీకొట్టిన లారీ.. రూ.50 లక్షల టైర్లు దగ్ధం   Namasthe Telangana
నల్గొండ : కేతేపల్లి దగ్గర ప్రమాదానికి గురైన లారీ   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
జింబాబ్వే పర్యటనకు ముందే గాయంతో కర్ణ్‌ శర్మ అవుట్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటనకు ముందే టీమిండియాపై గాయాల ప్రభావం పడింది. చేతివేలి గాయం కారణంగా లెగ్‌ స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ ఈ పర్యటనకు దూరమయ్యాడు. కర్ణ్‌ ఎడమచేతి మధ్య వేలికి గాయమైనట్టు బీసీసీఐ సోమవారం తెలిపింది. 'కర్ణ్‌ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు జింబా బ్వే టూర్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వైద్య సిబ్బంది ...

జింబాబ్వే పర్యటనకు దూరమైన కరణ్‌ శర్మ   ప్రజాశక్తి
జింబాబ్వే టూర్‌కు కర్ణ్ శర్మ దూరం: బీసీసీఐ   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
విషాహారం తిని 30మంది విద్యార్థినులకు అస్వస్థత   
సాక్షి
అడ్డగుట్ట ( హైదరాబాద్) : విషాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ అడ్డగుట్టలో ఉన్న మహీంద్రాహిల్స్‌లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్‌లో జరిగింది. విద్యార్థినులు తిన్న ఆహారం వికటించడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం ఫీవర్ ...

కృష్ణా : ప్రభుత్వ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్‌...28 మంది విద్యార్థినిలకు అస్వస్థత   ఆంధ్రజ్యోతి
ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో విషాహారం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కోహ్లీ సారథ్యంలో ఉన్నత శిఖరాలకు.. '   
సాక్షి
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. టీమిండియా వన్డే, టీ-20 జట్ల కెప్టెన్ ధోనీతో పోలిస్తే టెస్టు కెప్టెన్ కోహ్లీ భిన్నంగా ఉంటాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా ...

కోహ్లీపై రిచర్డ్స్ ప్రశంసల జల్లు: మ్యాచ్ నాణ్యతను పెంచేస్తాడని కామెంట్   వెబ్ దునియా
కోహ్లీ దూకుడుతో నష్టం లేదు: వివ్ రిచర్డ్స్, ప్రశంసలు   thatsCricket Telugu
ధోనీకి కోహ్లీ భిన్నం: వివ్ రిచర్డ్స్   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిస్టర్స్‌ పోరులో సెరెనాదే పైచేయి   
ప్రజాశక్తి
లండన్‌: అక్కాచెల్లెళ్ల పోరులో మరోసారి చెల్లెలిదే పైచేయి అయింది. సోమవారం వింబుల్డన్‌ ఫ్రీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వీనస్‌పై సెరెనా 6-4, 6-3 తేడాతో ఓడించింది. ఆద్యంతం ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో తప్ప వీనస్‌ నుంచి సెరెనాకు పెద్దగా ప్రతిఘటన ఎదరువలేదు. సెరెనా బలమైన ఏస్‌, పవర్‌ గేమ్‌ ముందు వీనస్‌ తలవంచక తప్పలేదు. ఈ గెలుపుతో ఆరో ...

చెల్లే గెలిచింది..   ఆంధ్రజ్యోతి
సెరెనాదే పైచేయి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆధార్ అంటే ఖబడ్దార్ అన్నావ్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆధార్ అంటేనే ఖబడ్దార్ అని ఎన్నికల ముందు కాకిగోల చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే పథకాలన్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని చెప్పడం మోసపూరితమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ ఏపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున సోమవారం పార్టీ కేంద్ర ...

దళితుల అభ్యున్నతికి జగ్జీవన్‌ కృషి మరువలేనిది   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సఫారీ గడ్డపై వాలిపోయిన ప్రేమ పక్షులు: స్విమ్మింగ్ పూల్‌ బయట..?   
వెబ్ దునియా
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలితో సఫారీ గడ్డపై తళుక్కుమన్నాడు. కొద్ది నెలల పాటు మీడియా కంట పడకుండా ఉండిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు దక్షిణాఫ్రికాలో మీడియాకు కనిపించారు. జింబాబ్వే టూర్ నేపథ్యంలో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దాంతో, కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దక్షిణాఫ్రికాలో ...

ప్రియురాలు అనుష్కతో సౌతాఫ్రికాలో కోహ్లీ ఎంజాయ్   thatsCricket Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言