సాక్షి
దొరికిన దొంగలపై పవన్ దాటవేత
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వచ్చిన అభియోగానికి విభజన చట్టంలోని సెక్షన్-8 వర్తించదని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8కు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ...
'ఆంధ్రోళ్లు' అనొద్దు.. కావాలంటే నేతలను తిట్టుకోండి ఇద్దరు సీఎంలూ ఇలాగే ఉంటే ...ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్: ఆంధ్రొళ్లు అనొద్దు, సెక్షన్ 8 పెట్టి తెలంగాణ ప్రజల సంతోషం ...Oneindia Telugu
పార్లమెంట్ గోడలు చూడ్డానికి వెళ్లారా?ప్రజాశక్తి
Kandireega
TELUGU24NEWS
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వచ్చిన అభియోగానికి విభజన చట్టంలోని సెక్షన్-8 వర్తించదని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8కు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ...
'ఆంధ్రోళ్లు' అనొద్దు.. కావాలంటే నేతలను తిట్టుకోండి ఇద్దరు సీఎంలూ ఇలాగే ఉంటే ...
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్: ఆంధ్రొళ్లు అనొద్దు, సెక్షన్ 8 పెట్టి తెలంగాణ ప్రజల సంతోషం ...
పార్లమెంట్ గోడలు చూడ్డానికి వెళ్లారా?
సాక్షి
కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం
Andhrabhoomi
తెనాలిరూరల్/ అమృతలూరు, జూలై 6: ఐదు దశాబ్దాలుగా కౌలు చేసుకుంటున్న ఆలయ భూములకు అధికారులు అక్రమంగా వేలంపాటలు నిర్వహించి తమ నోరు కొడుతున్నారని ఆరోపిస్తూ ఏడుగురు కౌలురైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామంలో సోమవారం సంచలనం రేపింది. గ్రామానికి ...
ఓరి దేవుడా..!సాక్షి
ఆరుగురు కౌలు రైతుల ఆత్మహత్యాయత్నంప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
తెనాలిరూరల్/ అమృతలూరు, జూలై 6: ఐదు దశాబ్దాలుగా కౌలు చేసుకుంటున్న ఆలయ భూములకు అధికారులు అక్రమంగా వేలంపాటలు నిర్వహించి తమ నోరు కొడుతున్నారని ఆరోపిస్తూ ఏడుగురు కౌలురైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామంలో సోమవారం సంచలనం రేపింది. గ్రామానికి ...
ఓరి దేవుడా..!
ఆరుగురు కౌలు రైతుల ఆత్మహత్యాయత్నం
సాక్షి
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై ప్రస్తుతదశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ...
సిబిఐ విచారణ అక్కర్లేదుAndhrabhoomi
3వారాల్లో పూర్తి చేయండి, సీబీఐకి నో: శేషాచలం ఎన్కౌంటర్పై హైకోర్టుOneindia Telugu
ఎర్రచందనం ఎన్కౌంటర్పై హైకోర్టులో వాదనలుNamasthe Telangana
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై ప్రస్తుతదశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ...
సిబిఐ విచారణ అక్కర్లేదు
3వారాల్లో పూర్తి చేయండి, సీబీఐకి నో: శేషాచలం ఎన్కౌంటర్పై హైకోర్టు
ఎర్రచందనం ఎన్కౌంటర్పై హైకోర్టులో వాదనలు
ఆంధ్రజ్యోతి
మీడియా ముందుకు పవన్ కల్యాణ్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 6 : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై పవన్ తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. పవన్ స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం సాయంత్రం 4-55 గంటలకు ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు పవన్ ప్రెస్ మీట్: ఉత్కంఠ, ఏం మాట్లాడతారు?Oneindia Telugu
సెక్షన్ 8కు నేను వ్యతిరేకం. ఇక్కడ అమలు కాదు - పవన్ కళ్యాణ్Palli Batani
చంద్రబాబు ఆడియోపై స్పందించని పవన్News Articles by KSR
తెలుగువన్
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జులై 6 : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై పవన్ తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. పవన్ స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం సాయంత్రం 4-55 గంటలకు ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు.
సాయంత్రం 4.30 గంటలకు పవన్ ప్రెస్ మీట్: ఉత్కంఠ, ఏం మాట్లాడతారు?
సెక్షన్ 8కు నేను వ్యతిరేకం. ఇక్కడ అమలు కాదు - పవన్ కళ్యాణ్
చంద్రబాబు ఆడియోపై స్పందించని పవన్
సాక్షి
నిఘా చీఫ్ అనురాధపై బదిలీ వేటు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధపై వేటు పడింది. 'ఓటుకు కోట్లు' వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఆమెను విజిలెన్స్ విభాగం డీజీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ...
ఏపీలో ముగ్గురు ఐపీఎస్ల బదిలీఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం చీఫ్ అనురాధ బదిలీవెబ్ దునియా
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ బదిలీNamasthe Telangana
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధపై వేటు పడింది. 'ఓటుకు కోట్లు' వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం ఆమెను విజిలెన్స్ విభాగం డీజీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ...
ఏపీలో ముగ్గురు ఐపీఎస్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం చీఫ్ అనురాధ బదిలీ
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ బదిలీ
Oneindia Telugu
చెన్నమనేనిపై పిటిషన్: సుప్రీంలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్లోకి కృష్ణమూర్తి
Oneindia Telugu
ఢిల్లీ: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేశ్పై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. చెన్నమనేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హుడని పిటిషన్ తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వేంనరేందర్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన 'సుప్రీం'సాక్షి
వేం నరేందర్రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంఆంధ్రజ్యోతి
టీడీపీ నేత వేం నరేందర్ పిటిషన్ కొట్టివేతNamasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేశ్పై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. చెన్నమనేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హుడని పిటిషన్ తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వేంనరేందర్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన 'సుప్రీం'
వేం నరేందర్రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
టీడీపీ నేత వేం నరేందర్ పిటిషన్ కొట్టివేత
శ్రీకాకుళం జిల్లా పోలాకిలో విద్యుత్ కేంద్రం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పోలాకి దగ్గర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక అధ్యయనాన్ని జపాన్కు చెందిన సుమితొమి కార్పొరేషన్ పూర్తి చేసింది. అక్కడ స్థలాన్ని గుర్తించామని సంస్థ ప్రతినిధులు ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిపారు. జపాన్లో తన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పోలాకి దగ్గర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక అధ్యయనాన్ని జపాన్కు చెందిన సుమితొమి కార్పొరేషన్ పూర్తి చేసింది. అక్కడ స్థలాన్ని గుర్తించామని సంస్థ ప్రతినిధులు ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిపారు. జపాన్లో తన ...
సాక్షి
మాజీ మంత్రి 'భాట్టం' కన్నుమూత
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి (89) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 మే 12న ...
భాట్టం కన్నుమూతAndhrabhoomi
మాజీ మంత్రి భాట్టం మృతిప్రజాశక్తి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భాట్టం శ్రీరామమూర్తి కన్నుమూతఆంధ్రజ్యోతి
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి (89) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 మే 12న ...
భాట్టం కన్నుమూత
మాజీ మంత్రి భాట్టం మృతి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భాట్టం శ్రీరామమూర్తి కన్నుమూత
ఆంధ్రజ్యోతి
సన్నాసే సన్నాసి మాటలు మాట్లాడుతాడు...! కేసీఆర్..! ఒళ్లు దగ్గర పెట్టుకో.. ప్రజా సంఘాలు
వెబ్ దునియా
దొరల సంస్కృతి, భాషతో బెదిరించాలని చూస్తే సహించేది లేదని, సన్నాసే సన్నాసి మాటలు మాట్లాడతాడని పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సీఎంకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆవేశానికి గురి కావడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ తన ...
సన్నాసి మాటలు సన్నాసే మాట్లాడుతాడు కేసీఆర్ది తెలంగాణ భాష కాదు: సంఘాల నేతల ...ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దొరల సంస్కృతి, భాషతో బెదిరించాలని చూస్తే సహించేది లేదని, సన్నాసే సన్నాసి మాటలు మాట్లాడతాడని పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సీఎంకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆవేశానికి గురి కావడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ తన ...
సన్నాసి మాటలు సన్నాసే మాట్లాడుతాడు కేసీఆర్ది తెలంగాణ భాష కాదు: సంఘాల నేతల ...
వెబ్ దునియా
జయలలిత కేసు: సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే
Oneindia Telugu
న్యూఢిల్లీ/చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలితకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడులో రాజకీయ శత్రువు అయిన డీఎంకే పార్టీ జయలలిత కేసు విషయంలో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ...
ఆ తీర్పును నిషేధించండిసాక్షి
జయలలిత నిర్దోషిత్వంపై సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే: అమ్మకు కొత్త చిక్కువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలితకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడులో రాజకీయ శత్రువు అయిన డీఎంకే పార్టీ జయలలిత కేసు విషయంలో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ...
ఆ తీర్పును నిషేధించండి
జయలలిత నిర్దోషిత్వంపై సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే: అమ్మకు కొత్త చిక్కు
沒有留言:
張貼留言