Oneindia Telugu
మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బంధువుల ఇంట్లో దొంగలు పడ్డారు..!
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సోదరుని కుమార్తె ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లిహిల్స్లో బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనలో దాదాపు రూ. కోటికిపైగా విలువ చేసే నగలు, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ...
మాజీ డిజిపి బంధువు ఇంట్లో భారీ చోరీతెలుగువన్
మాజీ డిజిపి సోదరుడి కుమార్తె ఇంట్లోAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సోదరుని కుమార్తె ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లిహిల్స్లో బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనలో దాదాపు రూ. కోటికిపైగా విలువ చేసే నగలు, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ...
మాజీ డిజిపి బంధువు ఇంట్లో భారీ చోరీ
మాజీ డిజిపి సోదరుడి కుమార్తె ఇంట్లో
సాక్షి
డబ్బెవరికి చేదు..? ఆయన లొంగుతారమో చూద్దాం... సెబాస్టియన్, సండ్రల మధ్య ఆసక్తికర ...
వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. డబ్బు చుట్టూ తిరిగిన ఆ సంభాషణలో అన్ని ఎన్నికలలో డబ్బు ప్రభావం, ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడం వంటి అనే కోణాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు అనేక అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్లతో ఆయన జరిపిన ...
సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!సాక్షి
తెర వెనక: సండ్రదే కీలక పాత్ర, కొత్తగా 'జనార్ధన్', సెబాస్టియన్తో ఫోన్లో ఇలా..!Oneindia Telugu
సండ్ర ఫోన్ నుంచి సెబాస్టియన్కు 32సార్లు కాల్స్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ...ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. డబ్బు చుట్టూ తిరిగిన ఆ సంభాషణలో అన్ని ఎన్నికలలో డబ్బు ప్రభావం, ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడం వంటి అనే కోణాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు అనేక అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్లతో ఆయన జరిపిన ...
సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!
తెర వెనక: సండ్రదే కీలక పాత్ర, కొత్తగా 'జనార్ధన్', సెబాస్టియన్తో ఫోన్లో ఇలా..!
సండ్ర ఫోన్ నుంచి సెబాస్టియన్కు 32సార్లు కాల్స్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ...
సాక్షి
అమరావతి శంకుస్థాపనకు రండి
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. అక్టోబర్ 22న జరిగే రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా అబేను చంద్రబాబు ఆహ్వానించారు. అంతకు ముందు ఆయన జపాన్ చీఫ్ కేబినెట్ కార్యదర్శి యొషిహిడే సుగను కలిశారు. అనంతరం ఆయన ...
బ్యాంకులకు బాబు ఆకర్ష్ప్రజాశక్తి
హైదరాబాద్ అనుభవం: రాష్ట్ర విభజనపై జపాన్లో బాబు, జపాన్ ప్రధానికి శ్రీవారి లడ్డూOneindia Telugu
జపాన్ పిఎంతో ఏపి సిఎం భేటిKandireega
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. అక్టోబర్ 22న జరిగే రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా అబేను చంద్రబాబు ఆహ్వానించారు. అంతకు ముందు ఆయన జపాన్ చీఫ్ కేబినెట్ కార్యదర్శి యొషిహిడే సుగను కలిశారు. అనంతరం ఆయన ...
బ్యాంకులకు బాబు ఆకర్ష్
హైదరాబాద్ అనుభవం: రాష్ట్ర విభజనపై జపాన్లో బాబు, జపాన్ ప్రధానికి శ్రీవారి లడ్డూ
జపాన్ పిఎంతో ఏపి సిఎం భేటి
ఆంధ్రజ్యోతి
రెండు ఎమ్మెల్సీలు టీడీపీవే: ప్రకాశంలో మాగుంట, కర్నూలులో శిల్పా గెలుపు
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీలోని రెండు 'స్ధానిక' కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఈనెల 3న నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రకాశం ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఒంగోలులోని మెప్మా భవనంలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందారు.
ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికలలో మాగుంట గెలుపుసాక్షి
ప్రకాశం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంఆంధ్రజ్యోతి
కర్నూల్, ప్రకాశం ఎమ్మెల్సిలు తెదేపావేKandireega
News Articles by KSR
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీలోని రెండు 'స్ధానిక' కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఈనెల 3న నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రకాశం ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఒంగోలులోని మెప్మా భవనంలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందారు.
ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికలలో మాగుంట గెలుపు
ప్రకాశం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం
కర్నూల్, ప్రకాశం ఎమ్మెల్సిలు తెదేపావే
సాక్షి
ఇక డిజిటల్ వ్యవసాయం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం డిజిటల్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఐటీశాఖ, ఇక్రిశాట్ల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ...
ఇక్రిశాట్తో ఒప్పందం... రైతులకు శిక్షణ కల్పిస్తాం: కేటీఆర్వెబ్ దునియా
అగ్రి ఫ్యాబ్లెట్ను ఆవిష్కరించిన కేటీఆర్, పోచారంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం డిజిటల్ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, ఐటీశాఖ, ఇక్రిశాట్ల మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ...
ఇక్రిశాట్తో ఒప్పందం... రైతులకు శిక్షణ కల్పిస్తాం: కేటీఆర్
అగ్రి ఫ్యాబ్లెట్ను ఆవిష్కరించిన కేటీఆర్, పోచారం
సాక్షి
గోదావరి పుష్కరాలకు మరో 114 ప్రత్యేక రైళ్లు
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్ : గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ మార్గాల్లో మరో 114 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్-భద్రాచలం రోడ్-సికింద్రాబాద్ మార్గంలో 12 సర్వీసులు, సికింద్రాబాద్-మణుగూరు మధ్య 12 సర్వీసులు, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య 8 ...
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లుసాక్షి
పుష్కరాల కోసం మరో 114 ప్రత్యేక రైళ్లుNamasthe Telangana
పుష్కరాలకు 2270 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ జేఎండీAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సికింద్రాబాద్ : గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ మార్గాల్లో మరో 114 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్-భద్రాచలం రోడ్-సికింద్రాబాద్ మార్గంలో 12 సర్వీసులు, సికింద్రాబాద్-మణుగూరు మధ్య 12 సర్వీసులు, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య 8 ...
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
పుష్కరాల కోసం మరో 114 ప్రత్యేక రైళ్లు
పుష్కరాలకు 2270 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ జేఎండీ
Oneindia Telugu
పెట్టుబడులు: జపాన్లో బాబు బుద్దిస్ట్ కార్డ్! అమరావతికి బ్యాంక్ శాఖ
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన పలు సంస్థలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ఏపీలో జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు ...
జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్ - ఏపీ సీఎం చంద్రబాబుఆంధ్రజ్యోతి
జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్Andhrabhoomi
జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక డెస్క్ :చంద్రబాబుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన పలు సంస్థలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ఏపీలో జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు ...
జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్ - ఏపీ సీఎం చంద్రబాబు
జపాన్ పెట్టుబడుల కోసం ప్రత్యేక డెస్క్
జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక డెస్క్ :చంద్రబాబు
Oneindia Telugu
కుప్పం ఫైలు: చంద్రబాబు వర్సెస్ అచ్చెన్నాయుడు
Oneindia Telugu
హైదరాబాద్: కుప్పం ఫైలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యతిరేకించడమే ఆ సంచలనానికి కారణం. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయం అమలవుతుందా, మంత్రి నిర్ణయం అమలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనం ...
బాబు కావాలంటే... అచ్చెన్నాయుడు కుదరదన్నారు.. ఎక్కడా..? ఎందుకు..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కుప్పం ఫైలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యతిరేకించడమే ఆ సంచలనానికి కారణం. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయం అమలవుతుందా, మంత్రి నిర్ణయం అమలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనం ...
బాబు కావాలంటే... అచ్చెన్నాయుడు కుదరదన్నారు.. ఎక్కడా..? ఎందుకు..?
Oneindia Telugu
'కెసిఆర్, బాబు మధ్య ఫిక్సింగ్: నమస్తే తెలంగాణలో హెరిటేజ్ యాడ్'
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకు నిదర్శనం ఉందని చెప్పారు. కెసిఆర్ కుటుంబ పత్రిక అయిన నమస్తే తెలంగాణలో ...
నమస్తే తెలంగాణ పత్రికలో హెరిటేజ్ ప్రకటన : మండిపడిన షబ్బీర్ అలీవెబ్ దునియా
కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కా...అది ఎవిడెన్స్ అటNeti Cinema
నమస్తే తెలంగాణలో హెరిటేజ్ యాడ్ !News Articles by KSR
ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకు నిదర్శనం ఉందని చెప్పారు. కెసిఆర్ కుటుంబ పత్రిక అయిన నమస్తే తెలంగాణలో ...
నమస్తే తెలంగాణ పత్రికలో హెరిటేజ్ ప్రకటన : మండిపడిన షబ్బీర్ అలీ
కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కా...అది ఎవిడెన్స్ అట
నమస్తే తెలంగాణలో హెరిటేజ్ యాడ్ !
సాక్షి
రాష్ట్రపతి తేనీటి విందు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ర్టపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన 'ఎట్హోం' కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో పాటు సీఎం కె.చంద్రశేఖర్రావు, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ...
రాష్టప్రతి నిలయంలో 'ఎట్ హోం'Andhrabhoomi
రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ర్టపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన 'ఎట్హోం' కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో పాటు సీఎం కె.చంద్రశేఖర్రావు, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ...
రాష్టప్రతి నిలయంలో 'ఎట్ హోం'
రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు
沒有留言:
張貼留言