Oneindia Telugu
టిడిపి ఎమ్మెల్యే కెసిఆర్ మంత్రివర్గంలోనా?: తలసాని ఇష్యూపై ప్రణబ్
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మంత్రివర్గంలో ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎంతమంది పార్టీ ఫిరాయించారు? అధికార టీఆర్ఎస్లో ఎంతమంది ...
తలసాని శ్రీనివాస్ మంత్రా...! ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదా..? రాష్టపతి ఆరా..వెబ్ దునియా
తలసాని టీడీపీ ఎమ్మెల్యేనా?.. మరి మంత్రిగా ఎలా పనిచేస్తున్నారు?: పార్టీ ...ఆంధ్రజ్యోతి
టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రా..!? తలసానికి గండంTeluguwishesh
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మంత్రివర్గంలో ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎంతమంది పార్టీ ఫిరాయించారు? అధికార టీఆర్ఎస్లో ఎంతమంది ...
తలసాని శ్రీనివాస్ మంత్రా...! ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదా..? రాష్టపతి ఆరా..
తలసాని టీడీపీ ఎమ్మెల్యేనా?.. మరి మంత్రిగా ఎలా పనిచేస్తున్నారు?: పార్టీ ...
టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రా..!? తలసానికి గండం
Oneindia Telugu
బాబు ప్రజెంటేషన్పై మిత్సుబిషి ఆసక్తి: పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
Oneindia Telugu
హైదరాబాద్: నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. ఆదివారం సాయంత్రానికి జపాన్ రాజధాని టోక్యోలో అడుగుపెట్టిన చంద్రబాబు, అక్కడి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో తొలిరొజైన సోమవారం పుజి ఎలక్ట్రానిక్స్, మిత్సుబిషి ...
టోకియో : చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. ఆదివారం సాయంత్రానికి జపాన్ రాజధాని టోక్యోలో అడుగుపెట్టిన చంద్రబాబు, అక్కడి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో తొలిరొజైన సోమవారం పుజి ఎలక్ట్రానిక్స్, మిత్సుబిషి ...
టోకియో : చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్
వెబ్ దునియా
నమస్కారమే మన సంస్కారం... ఎక్కడున్నా మూలాలను మరవొద్దు... వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
నమస్కారమే మన సంస్కారమని, ఎక్కడున్నా మూలాలను మరచిపోవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. అమెరికాలో జరుగుతున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) వేడుకలకు మఖ్య అతిథిగా వెంకయ్య విచ్చేశారు. మోదీ అంటే 'మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా' అని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ...
మోదీ పాలనను ప్రపంచం గమనిస్తోందిసాక్షి
ఎక్కడున్నా మూలాలు మరవద్దు: నాట్స్లో వెంకయ్య స్త్రీలకు ప్రత్యేక న్యాయశాఖ ...ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నమస్కారమే మన సంస్కారమని, ఎక్కడున్నా మూలాలను మరచిపోవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. అమెరికాలో జరుగుతున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) వేడుకలకు మఖ్య అతిథిగా వెంకయ్య విచ్చేశారు. మోదీ అంటే 'మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా' అని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ...
మోదీ పాలనను ప్రపంచం గమనిస్తోంది
ఎక్కడున్నా మూలాలు మరవద్దు: నాట్స్లో వెంకయ్య స్త్రీలకు ప్రత్యేక న్యాయశాఖ ...
Andhrabhoomi
అనంతలో నకిలీ పాసు పుస్తకాల ముఠా గుట్టురట్టు
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుల పేరుతో నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న 12 మంది సభ్యుల ముఠాను ఆదివారం అనంతపురం జిల్లా పోలీసులు చేశారు. జిల్లాలోని బత్తలపల్లి కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు.
నకిలీ ముఠా గుట్టురట్టుAndhrabhoomi
నకిలీ పాసుపుస్తకాల ముఠా ఆటకట్టుప్రజాశక్తి
నకిలీ పాస్పుస్తకాల గుట్టురట్టుసాక్షి
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతుల పేరుతో నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న 12 మంది సభ్యుల ముఠాను ఆదివారం అనంతపురం జిల్లా పోలీసులు చేశారు. జిల్లాలోని బత్తలపల్లి కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామని అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు.
నకిలీ ముఠా గుట్టురట్టు
నకిలీ పాసుపుస్తకాల ముఠా ఆటకట్టు
నకిలీ పాస్పుస్తకాల గుట్టురట్టు
ఆంధ్రజ్యోతి
కుట్ర జరుగుతోందేమో: దానం
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వచ్చినట్టు వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. పొమ్మనలేక పొగ బెట్టినట్టుగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందేమోనని అన్నారు. ఆదివారం ...
కెసిఆర్! కిరణ్కు ఏ గతి పట్టిందో చూశావ్: దానం 'గ్రేటర్' సవాల్, పార్టీలోనే కుట్రOneindia Telugu
తెలంగాణ రావాలని విద్యార్థులు కోరుకున్నారు కానీ... టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం ...ఆంధ్రజ్యోతి
దానం నాగేందర్ పార్టీ మారనట్లేనాNews Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వచ్చినట్టు వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. పొమ్మనలేక పొగ బెట్టినట్టుగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందేమోనని అన్నారు. ఆదివారం ...
కెసిఆర్! కిరణ్కు ఏ గతి పట్టిందో చూశావ్: దానం 'గ్రేటర్' సవాల్, పార్టీలోనే కుట్ర
తెలంగాణ రావాలని విద్యార్థులు కోరుకున్నారు కానీ... టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం ...
దానం నాగేందర్ పార్టీ మారనట్లేనా
ఆంధ్రజ్యోతి
కొప్పుల ఈశ్వర్కు త్వరలో మంత్రి పదవి: కేసీఆర్
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, జూలై05: కొప్పుల ఈశ్వర్కు త్వరలో మంత్రి పదవి వరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. 14న ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభిస్తాం: కేసీఆర్. గోదావరి పుష్కరాలను ఈ నెల 14న ధర్మపురిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 2003 గోదావరి ...
పెద్దపల్లికి వంద పడకల ఆసుపత్రిAndhrabhoomi
ఇక.. కరెంటు కోతలుండవ్సాక్షి
14న ధర్మపురి పుష్కరాల్లో పాల్గొంటా: సీఎంNamasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, జూలై05: కొప్పుల ఈశ్వర్కు త్వరలో మంత్రి పదవి వరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. 14న ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభిస్తాం: కేసీఆర్. గోదావరి పుష్కరాలను ఈ నెల 14న ధర్మపురిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 2003 గోదావరి ...
పెద్దపల్లికి వంద పడకల ఆసుపత్రి
ఇక.. కరెంటు కోతలుండవ్
14న ధర్మపురి పుష్కరాల్లో పాల్గొంటా: సీఎం
సాక్షి
'వ్యాపమ్'లో మరో మరణం
సాక్షి
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణం రోజు రోజుకూ దారుణ మలుపులు తిరుగుతోంది. బడా నేతలు సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్న ఈ కుంభకోణంతో సంబంధమున్న వారి వరుస అసహజ మరణాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి వార్తా రచనలో భాగంగా మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో పరిశోధనకు వెళ్లిన ఒక ...
'వ్యాపం' మరణాల మిస్టరీ!Andhrabhoomi
వ్యాపమ్: మెడికల్ కాలేజీ డీన్ అనుమానాస్పద మృతిOneindia Telugu
వ్యాపమ్ స్కామ్ సాక్ష్యుల మృతిపై కేంద్రం ఆరాఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణం రోజు రోజుకూ దారుణ మలుపులు తిరుగుతోంది. బడా నేతలు సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్న ఈ కుంభకోణంతో సంబంధమున్న వారి వరుస అసహజ మరణాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి వార్తా రచనలో భాగంగా మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలో పరిశోధనకు వెళ్లిన ఒక ...
'వ్యాపం' మరణాల మిస్టరీ!
వ్యాపమ్: మెడికల్ కాలేజీ డీన్ అనుమానాస్పద మృతి
వ్యాపమ్ స్కామ్ సాక్ష్యుల మృతిపై కేంద్రం ఆరా
సాక్షి
రోడ్డు మీద రూపాయిన్నర.. రైల్లో రూపాయి.. నీళ్లలో 30 పైసలు
సాక్షి
న్యూఢిల్లీ: 'సరుకు ఏదైనా కానివ్వండి.. దాని రవాణాకు అయ్యే ఖర్చుమాత్రం ఇంతే.. ఒక కిలోమీటరుకు రోడ్డు మార్గంలో రూపాయిన్నర. అదే గూడ్స్ రైలు వ్యాగనయితే రూపాయి. అయితే జలరవాణాను ఆశ్రయిస్తేమాత్రం ఆ ఖర్చు కిలోమీటరుకు 30 పైసలు కూడా దాటదు. అంతెందుకు చైనాలో సరుకు రవాణా 47 శాతం జలమార్గంలో జరిగేవే. యూరోపియన్ యూనియన్ లోనైతే అది 40 ...
జల రవాణా విస్తరణకు ప్రభుత్వ ప్రయత్నంప్రజాశక్తి
దేశంలోని 101 నదుల్లో జలరవాణా మార్గాల ఏర్పాటు: గడ్కరీవెబ్ దునియా
సరకు రవాణా రైల్లో రూపాయి, నీళ్లలో 30 పైసలు మాత్రమేVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 'సరుకు ఏదైనా కానివ్వండి.. దాని రవాణాకు అయ్యే ఖర్చుమాత్రం ఇంతే.. ఒక కిలోమీటరుకు రోడ్డు మార్గంలో రూపాయిన్నర. అదే గూడ్స్ రైలు వ్యాగనయితే రూపాయి. అయితే జలరవాణాను ఆశ్రయిస్తేమాత్రం ఆ ఖర్చు కిలోమీటరుకు 30 పైసలు కూడా దాటదు. అంతెందుకు చైనాలో సరుకు రవాణా 47 శాతం జలమార్గంలో జరిగేవే. యూరోపియన్ యూనియన్ లోనైతే అది 40 ...
జల రవాణా విస్తరణకు ప్రభుత్వ ప్రయత్నం
దేశంలోని 101 నదుల్లో జలరవాణా మార్గాల ఏర్పాటు: గడ్కరీ
సరకు రవాణా రైల్లో రూపాయి, నీళ్లలో 30 పైసలు మాత్రమే
Oneindia Telugu
యాదాద్రి మాస్టర్ప్లాన్ బాగుంది
సాక్షి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (యాదాద్రి) మాస్టర్ప్లాన్ బాగుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఆదివారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి రాకకు ముందే సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు చేరుకొన్నారు.
ప్రణబ్తో యాదాద్రిలో కెసిఆర్, హైదరాబాద్లో ఎకే ఖాన్ (పిక్చర్స్)Oneindia Telugu
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రాష్టప్రతిAndhrabhoomi
యాదగిరీశుని సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్ స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Palli Batani
అన్ని 36 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (యాదాద్రి) మాస్టర్ప్లాన్ బాగుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఆదివారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి రాకకు ముందే సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు చేరుకొన్నారు.
ప్రణబ్తో యాదాద్రిలో కెసిఆర్, హైదరాబాద్లో ఎకే ఖాన్ (పిక్చర్స్)
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రాష్టప్రతి
యాదగిరీశుని సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్ స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్
వెబ్ దునియా
కాంగ్రెస్ను వీడే ప్రస్తక్తే లేదు.... దానం నాగేందర్
వెబ్ దునియా
తాను పార్టీ మారుతాననే అంశంలో వాస్తవం లేదనీ, తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. ఎవరు పార్టీలు మారినా తాను మాత్రం కాంగ్రెస్ను వీడనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు సీమాంధ్రలతో డ్రామాలాడుతున్నారని చెప్పారు. ఆదివారం తన ఇంటి వద్ద ఆయన ...
బాబునే అతిథి అన్నారు.. సీమాంధ్రులూ! జాగ్రత్తఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను పార్టీ మారుతాననే అంశంలో వాస్తవం లేదనీ, తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. ఎవరు పార్టీలు మారినా తాను మాత్రం కాంగ్రెస్ను వీడనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు సీమాంధ్రలతో డ్రామాలాడుతున్నారని చెప్పారు. ఆదివారం తన ఇంటి వద్ద ఆయన ...
బాబునే అతిథి అన్నారు.. సీమాంధ్రులూ! జాగ్రత్త
沒有留言:
張貼留言