సాక్షి
పాక్ ప్రధానిని కలవనున్న మోదీ
సాక్షి
న్యూఢిల్లీ:ముంబై దాడుల సూత్రధారి జకీఉర్ రహమాన్ విడుదలైన తర్వాత భారత్- పాక్ ల ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన స్తబ్దత కొద్దిగా సడలిపోనుంది. తన ఏడురోజుల మధ్య ఆసియా, రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలుసుకోనుండటం అందుకు ఊతమిచ్చేదిగా ఉంది. రష్యాలోని ఉఫా పట్టణంలో షాంఘై కో- ఆపరేషన్ ...
10న మోడీతో భేటీ కానున్న పాక్ ప్రధాని!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ:ముంబై దాడుల సూత్రధారి జకీఉర్ రహమాన్ విడుదలైన తర్వాత భారత్- పాక్ ల ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన స్తబ్దత కొద్దిగా సడలిపోనుంది. తన ఏడురోజుల మధ్య ఆసియా, రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలుసుకోనుండటం అందుకు ఊతమిచ్చేదిగా ఉంది. రష్యాలోని ఉఫా పట్టణంలో షాంఘై కో- ఆపరేషన్ ...
10న మోడీతో భేటీ కానున్న పాక్ ప్రధాని!
Teluguwishesh
మొసలితో మేయర్ పెళ్లి.. ఊరంతా తరలివెళ్లె
Teluguwishesh
మెక్సికోలోని శాన్పెడ్రో హుమెలులా నగర మేయర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినిమాల్లో చూపించినట్లు.. అదిరిపోయే సెట్టింగ్ తో, వేల మంది అతిథుల మధ్య ఆ మేయర్ వధువు వేలికి ఉంగరం తొడిగారు. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు సంగతి. ఆ వధువు.. ఓ మొసలి అవునండీ. శాన్పెడ్రో మేయర్ జోయెల్ రోజన్ ఓ మొసలిని ...
లైఫ్ స్టైల్ప్రజాశక్తి
మొసలిని పెళ్లాడిన మేయర్, ముద్దు కూడా(వీడియో)Oneindia Telugu
మేయర్ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన భార్య.. అదీ మొసలితో..!?వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Teluguwishesh
మెక్సికోలోని శాన్పెడ్రో హుమెలులా నగర మేయర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినిమాల్లో చూపించినట్లు.. అదిరిపోయే సెట్టింగ్ తో, వేల మంది అతిథుల మధ్య ఆ మేయర్ వధువు వేలికి ఉంగరం తొడిగారు. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు సంగతి. ఆ వధువు.. ఓ మొసలి అవునండీ. శాన్పెడ్రో మేయర్ జోయెల్ రోజన్ ఓ మొసలిని ...
లైఫ్ స్టైల్
మొసలిని పెళ్లాడిన మేయర్, ముద్దు కూడా(వీడియో)
మేయర్ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన భార్య.. అదీ మొసలితో..!?
Oneindia Telugu
చోటారాజన్ని లేపేసేవాడ్ని:షకీల్, పవార్ స్పందన
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం లొంగిపోతానని చోటా షకీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కలకలం రేపుతోంది. దీనిపై శరద్ పవార్ స్పందించారు. దావూద్ ఇబ్రహీం భారత్కు తిరిగి రావాలనుకుంటున్న విషయమై రాం జెత్మలానీ తనను సంప్రదించిన మాట నిజమేనని చెప్పాడు. అయితే అందుకోసం అతను పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా లేవని శరద్ పవార్ ...
దావూద్ లొంగిపోతానన్నాడు..సాక్షి
దావూద్ లొంగిపోతానన్నాడు.. ఆడ్వాణీ గేమ్ ఆడాడు చోటా షకీల్ సంచలన వ్యాఖ్యలుఆంధ్రజ్యోతి
దావూద్ను లండన్లో కలిశాAndhrabhoomi
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం లొంగిపోతానని చోటా షకీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కలకలం రేపుతోంది. దీనిపై శరద్ పవార్ స్పందించారు. దావూద్ ఇబ్రహీం భారత్కు తిరిగి రావాలనుకుంటున్న విషయమై రాం జెత్మలానీ తనను సంప్రదించిన మాట నిజమేనని చెప్పాడు. అయితే అందుకోసం అతను పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా లేవని శరద్ పవార్ ...
దావూద్ లొంగిపోతానన్నాడు..
దావూద్ లొంగిపోతానన్నాడు.. ఆడ్వాణీ గేమ్ ఆడాడు చోటా షకీల్ సంచలన వ్యాఖ్యలు
దావూద్ను లండన్లో కలిశా
Oneindia Telugu
పిచ్చి ముదిరింది: తాత శవంతో సెల్ఫీ దిగాడు
Oneindia Telugu
లండన్: సెల్ఫీల పిచ్చి యువతలో వింత దోరణులకు దారితీస్తోంది. సెల్ఫీల పిచ్చితో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ పిచ్చితో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల తాత మరణించడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో ఉంటే.. మనవడైన ఓ యువకుడు ఆ తాత శవంతో సెల్పీ దిగాడు. అంతేగాక, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన దుబాయ్లో ...
తాత శవంతో సెల్ఫీ..సాక్షి
సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట: తాత మృతదేహంతో సెల్ఫీ.. జైలు ఖాయమా?వెబ్ దునియా
చనిపోయిన తాత శవం పక్కన సెల్ఫీతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: సెల్ఫీల పిచ్చి యువతలో వింత దోరణులకు దారితీస్తోంది. సెల్ఫీల పిచ్చితో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ పిచ్చితో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల తాత మరణించడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో ఉంటే.. మనవడైన ఓ యువకుడు ఆ తాత శవంతో సెల్పీ దిగాడు. అంతేగాక, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన దుబాయ్లో ...
తాత శవంతో సెల్ఫీ..
సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట: తాత మృతదేహంతో సెల్ఫీ.. జైలు ఖాయమా?
చనిపోయిన తాత శవం పక్కన సెల్ఫీ
వెబ్ దునియా
మహిళను కౌగిలించుకుని.. పదవిని పోగొట్టుకున్న మంత్రి.. ఎవరు.. ఎక్కడ?
వెబ్ దునియా
అధికారాన్ని అనుభవించే రాజకీయనేతలు క్షణికావేశంలో తమ విచక్షణను కోల్పోతున్నారు. ఫలితంగా లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. మంత్రి ఒకరు తన అధికారదర్పంతో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రిపదవిని పొగొట్టుకున్న ఘటన నేపాల్లో చోటుచేసుకుంది. ఆ మంత్రి పేరు హరిప్రసాద్ పరాజులి. ఈయన నిర్వహిస్తూ వచ్చిన శాఖ వ్యవసాయం. సాధారణంగా ప్రతి యేడాది ...
స్త్రీలకు కౌగిలింత, నెట్లో అసభ్య ఫోటోలు: మంత్రి రిజైన్Oneindia Telugu
కౌగిలించుకున్నాడు.. పదవికి రాజీనామా చేశాడుఆంధ్రజ్యోతి
కౌగిలించుకున్నాడు.. పదవి ఊడింది!సాక్షి
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అధికారాన్ని అనుభవించే రాజకీయనేతలు క్షణికావేశంలో తమ విచక్షణను కోల్పోతున్నారు. ఫలితంగా లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. మంత్రి ఒకరు తన అధికారదర్పంతో ఓ మహిళను కౌగిలించుకుని మంత్రిపదవిని పొగొట్టుకున్న ఘటన నేపాల్లో చోటుచేసుకుంది. ఆ మంత్రి పేరు హరిప్రసాద్ పరాజులి. ఈయన నిర్వహిస్తూ వచ్చిన శాఖ వ్యవసాయం. సాధారణంగా ప్రతి యేడాది ...
స్త్రీలకు కౌగిలింత, నెట్లో అసభ్య ఫోటోలు: మంత్రి రిజైన్
కౌగిలించుకున్నాడు.. పదవికి రాజీనామా చేశాడు
కౌగిలించుకున్నాడు.. పదవి ఊడింది!
Oneindia Telugu
ఆ కంపెనీలో అనుమతిలేని ప్రెగ్నెన్సీకి శిక్షే!
Oneindia Telugu
బీజింగ్: చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులను వినూత్న రీతిలో ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది. ప్లానింగ్ లేకుండా గర్భం దాలిస్తే ఊరుకునేది లేదని, ప్రెగ్నెన్సీ గురించిన ప్రణాళికలు ముందుగానే కంపెనీకి తెలియజేయాలని నిబంధనలు పెట్టింది. ఒకవేళ ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వంద యువన్ల (రూ. 11,239) జరిమానా కూడా చెల్లించాలని షరతు పెట్టింది. చైనాలోని ...
ప్రెగ్నెన్సీకి అనుమతి తీసుకోవాల్సిందే... ప్లాన్ పాటించకుంటే ఫైన్.. ఎక్కడ?వెబ్ దునియా
ప్రెగ్నెంట్ కావాలంటే వారి పర్మిషన్ తీసుకోవాలట!ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులను వినూత్న రీతిలో ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది. ప్లానింగ్ లేకుండా గర్భం దాలిస్తే ఊరుకునేది లేదని, ప్రెగ్నెన్సీ గురించిన ప్రణాళికలు ముందుగానే కంపెనీకి తెలియజేయాలని నిబంధనలు పెట్టింది. ఒకవేళ ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వంద యువన్ల (రూ. 11,239) జరిమానా కూడా చెల్లించాలని షరతు పెట్టింది. చైనాలోని ...
ప్రెగ్నెన్సీకి అనుమతి తీసుకోవాల్సిందే... ప్లాన్ పాటించకుంటే ఫైన్.. ఎక్కడ?
ప్రెగ్నెంట్ కావాలంటే వారి పర్మిషన్ తీసుకోవాలట!
మెక్ కల్లమ్ కొత్త రికార్డు
ప్రజాశక్తి
లండన్ : న్యూజిలాండ్ కెప్టెన్ బ్రాండన్ మెక్ కల్లమ్ బ్యాట్తో రెచ్చిపోయాడు. టీ20ల్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇక్కడ జరుగుతున్న నాట్వెస్ట్ టీ20లో బైర్మింగమ్ జట్టు తరపున బరిలోకి దిగిన మెక్ కల్లమ్ 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. 64 బంతులు ఎదుర్కొన మెక్కల్లమ్ 11 సిక్స్లు, 13 ఫోర్లుతో 158 పరుగులు చేశాడు. దీంతో ...
ఇంకా మరిన్ని »
ప్రజాశక్తి
లండన్ : న్యూజిలాండ్ కెప్టెన్ బ్రాండన్ మెక్ కల్లమ్ బ్యాట్తో రెచ్చిపోయాడు. టీ20ల్లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇక్కడ జరుగుతున్న నాట్వెస్ట్ టీ20లో బైర్మింగమ్ జట్టు తరపున బరిలోకి దిగిన మెక్ కల్లమ్ 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. 64 బంతులు ఎదుర్కొన మెక్కల్లమ్ 11 సిక్స్లు, 13 ఫోర్లుతో 158 పరుగులు చేశాడు. దీంతో ...
ఎన్ కౌంటర్ లో తీవ్రవాది కాల్చివేత
సాక్షి
రియాద్: సౌదీ అరేబియా మక్కా ప్రావిన్స్ లోని తాయిఫ్ నగరంలో పలు నివాసాలను పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలోని ఒకరు పోలీసులు కన్నుగప్పి పరారైయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడి.... లొంగిపోవాలని హెచ్చరించారు. అందుకు అతడు పోలీసులకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
రియాద్: సౌదీ అరేబియా మక్కా ప్రావిన్స్ లోని తాయిఫ్ నగరంలో పలు నివాసాలను పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలోని ఒకరు పోలీసులు కన్నుగప్పి పరారైయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడి.... లొంగిపోవాలని హెచ్చరించారు. అందుకు అతడు పోలీసులకు ...
Oneindia Telugu
రూ.2200కోట్లకు టోపీ: యుఎస్లో ఆస్తలు జప్తు
Oneindia Telugu
అహ్మదాబాద్: దేశంలోనే అతి పెద్ద వంచన కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందడుగు వేసింది. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలలో ఆస్తులు సంపాదించిన సంస్థ మీద కఠిన చర్యలు తీసుకుంది. మొదటి సారి విదేశాలలలో ఉన్న రూ.1,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అహ్మదాబాద్ లోని జూం డెవలపర్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ ...
అమెరికాలో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీప్రజాశక్తి
భారత ఈడీ.. 1000 కోట్ల అమెరికా భూమి జప్తుఆంధ్రజ్యోతి
తొలిసారిగా అమెరికాలో భూమిని జప్తు చేసిన ఈడిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
అహ్మదాబాద్: దేశంలోనే అతి పెద్ద వంచన కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందడుగు వేసింది. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలలో ఆస్తులు సంపాదించిన సంస్థ మీద కఠిన చర్యలు తీసుకుంది. మొదటి సారి విదేశాలలలో ఉన్న రూ.1,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అహ్మదాబాద్ లోని జూం డెవలపర్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ ...
అమెరికాలో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
భారత ఈడీ.. 1000 కోట్ల అమెరికా భూమి జప్తు
తొలిసారిగా అమెరికాలో భూమిని జప్తు చేసిన ఈడి
ఆంధ్రజ్యోతి
నాట్స్ మహాసభల సంరంభం
ఆంధ్రజ్యోతి
లాస్ ఏంజెలెస్, జూలై 3: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో లాస్ ఏంజెలెస్లో నిర్వహిస్తున్న మహాసభలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. మహాసభలు ప్రారంభం సందర్భంగా నిర్వహించిన విందు కార్యక్రమం పసందుగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులు ప్రధానం చేశారు. సినీ నటుడు బాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామిక ...
తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లాస్ ఏంజెలెస్, జూలై 3: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో లాస్ ఏంజెలెస్లో నిర్వహిస్తున్న మహాసభలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. మహాసభలు ప్రారంభం సందర్భంగా నిర్వహించిన విందు కార్యక్రమం పసందుగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులు ప్రధానం చేశారు. సినీ నటుడు బాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామిక ...
తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలి
沒有留言:
張貼留言