2015年7月5日 星期日

2015-07-06 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
రోడ్డు మీద రూపాయిన్నర.. రైల్లో రూపాయి.. నీళ్లలో 30 పైసలు   
సాక్షి
న్యూఢిల్లీ: 'సరుకు ఏదైనా కానివ్వండి.. దాని రవాణాకు అయ్యే ఖర్చుమాత్రం ఇంతే.. ఒక కిలోమీటరుకు రోడ్డు మార్గంలో రూపాయిన్నర. అదే గూడ్స్ రైలు వ్యాగనయితే రూపాయి. అయితే జలరవాణాను ఆశ్రయిస్తేమాత్రం ఆ ఖర్చు కిలోమీటరుకు 30 పైసలు కూడా దాటదు. అంతెందుకు చైనాలో సరుకు రవాణా 47 శాతం జలమార్గంలో జరిగేవే. యూరోపియన్ యూనియన్ లోనైతే అది 40 ...

జల రవాణా విస్తరణకు ప్రభుత్వ ప్రయత్నం   ప్రజాశక్తి
దేశంలోని 101 నదుల్లో జలరవాణా మార్గాల ఏర్పాటు: గడ్కరీ   వెబ్ దునియా
సరకు రవాణా రైల్లో రూపాయి, నీళ్లలో 30 పైసలు మాత్రమే   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లలిత్ మోడీ తాజా ట్వీట్: రాహుల్ గాంధీ కూడా నా ఆతిథ్యం స్వీకరించారు!   
వెబ్ దునియా
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తాజా ట్వీట్‌తో మరో బాంబు పేల్చారు. ఈ బాంబు గాంధీ కుటుంబాన్ని చిక్కుల్లో పెట్టేలా పేల్చారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన ఆతిథ్యాన్ని స్వీకరించినట్టు అందులో లలిత్ మోడీ పేర్కొన్నారు. అంతేకాక తన ప్రకటన సత్యమేనని చెప్పేందుకు రాహుల్ గాంధీకి అతడిచ్చిన ఆతిథ్యానికి సంబంధించిన ...

కాంగ్రెస్‌లో ల‌లిత్‌మోడీ ట్వీట్ బాంబు... రాహుల్‌గాంధీకి విందు   Palli Batani
'నా ఆతిథ్యంతో రాహుల్ -వాద్రాలు లబ్దిపొందారు'   సాక్షి
లలిత్‌మోదీ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నమస్కారమే మన సంస్కారం... ఎక్కడున్నా మూలాలను మరవొద్దు... వెంకయ్య నాయుడు   
వెబ్ దునియా
నమస్కారమే మన సంస్కారమని, ఎక్కడున్నా మూలాలను మరచిపోవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. అమెరికాలో జరుగుతున్న నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) వేడుకలకు మఖ్య అతిథిగా వెంకయ్య విచ్చేశారు. మోదీ అంటే 'మేకింగ్‌ ఆఫ్‌ డెవలప్డ్‌ ఇండియా' అని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ...

మోదీ పాలనను ప్రపంచం గమనిస్తోంది   సాక్షి
ఎక్కడున్నా మూలాలు మరవద్దు: నాట్స్‌లో వెంకయ్య స్త్రీలకు ప్రత్యేక న్యాయశాఖ ...   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వ్యాపమ్'లో మరో మరణం   
సాక్షి
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం రోజు రోజుకూ దారుణ మలుపులు తిరుగుతోంది. బడా నేతలు సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్న ఈ కుంభకోణంతో సంబంధమున్న వారి వరుస అసహజ మరణాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి వార్తా రచనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో పరిశోధనకు వెళ్లిన ఒక ...

'వ్యాపం' మరణాల మిస్టరీ!   Andhrabhoomi
వ్యాపమ్: మెడికల్ కాలేజీ డీన్ అనుమానాస్పద మృతి   Oneindia Telugu
వ్యాపమ్ స్కామ్ సాక్ష్యుల మృతిపై కేంద్రం ఆరా   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ: జస్టిస్ రమణ   
సాక్షి
డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: భారత్‌లో పెండింగ్‌లో ఉన్న 3 కోట్ల పై చిలుకు కేసుల్లో స్త్రీలపై జరిగిన అకృత్యాలకు సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. వాటి సత్వర పరిష్కారానికి స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల మూడో ...

మహిళలకు ప్రత్యేక న్యాయ శాఖ   News Articles by KSR
'మహిళల కోసం ప్రత్యేక న్యాయశాఖ అవసరం'   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ ప్రధానిని కలవనున్న మోదీ   
సాక్షి
న్యూఢిల్లీ:ముంబై దాడుల సూత్రధారి జకీఉర్ రహమాన్ విడుదలైన తర్వాత భారత్- పాక్ ల ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన స్తబ్దత కొద్దిగా సడలిపోనుంది. తన ఏడురోజుల మధ్య ఆసియా, రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలుసుకోనుండటం అందుకు ఊతమిచ్చేదిగా ఉంది. రష్యాలోని ఉఫా పట్టణంలో షాంఘై కో- ఆపరేషన్ ...

10న మోడీతో భేటీ కానున్న పాక్ ప్రధాని!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
లలిత్ మోదీపై రాష్టప్రతి భవన్ ఫిర్యాదు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూలై 5: ట్విట్టర్‌లో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు చేసిన ఐపిఎల్ కుంభకోణం నిందితుడు లలిత్ మోదీపై రాష్టప్రతి భవన్ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణబ్ ముఖర్జీ, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్ తరఫున అధికారులు ఢిల్లీ పోలీసు కమీషనర్ బస్సికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. లలిత్ మోదీ ఇటీవల ట్విట్టర్‌లో ప్రణబ్ ముఖర్జీ, ఆయన ...

మరో వివాదంలో లలిత్ మోదీ   సాక్షి
లలిత్‌ మోడీపై రాష్ట్రపతి భవన్‌ ఫిర్యాదు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టాయిలెట్ నిర్మించలేదని డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య   
Oneindia Telugu
ధుమ్కా: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిచమంటే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని దుమ్క పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళితే.. ఖూబుకుమారి (17) బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. తమ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో, తాత ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగిస్తూ వచ్చింది.
బాత్‌రూం వివాదం...ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌   Palli Batani
మరుగుదొడ్డి నిర్మించలేదని.... కళాశాల విద్యార్థిని ఆత్మహత్య..   వెబ్ దునియా
ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని..   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కార్యకర్తల నుంచి ఏటా రూ.250 వసూలుకు కాంగ్రెస్ ఆలోచన..   
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, జులై 05: ఆర్థిక పరిపుష్టి సాధించడంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే విరాళాల సేకరణ బాట పట్టింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పార్టీ కార్యకర్తల నుంచి ప్రతీ సంవత్సరం రూ. 250 వసూలు చేయాలని భావిస్తున్నట్లు ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా తెలిపారు.
పార్టీకి చందాలివ్వండి   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఫీజులు' వెబ్‌సైట్‌లో పెట్టండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు ఫీజులు, కోర్సులు సహా ఇతర వివరాలన్నిటినీ వెబ్‌సైట్లలో పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 14 అంశాలకు సంబంధించిన అంశాలను కాలేజీలు, వర్సిటీలు తమ వెబ్‌సైట్‌లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. విద్యార్థులకు ...

ఫీజుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టండి   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言