ఆంధ్రజ్యోతి
'కోహ్లీ సారథ్యంలో ఉన్నత శిఖరాలకు.. '
సాక్షి
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. టీమిండియా వన్డే, టీ-20 జట్ల కెప్టెన్ ధోనీతో పోలిస్తే టెస్టు కెప్టెన్ కోహ్లీ భిన్నంగా ఉంటాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా ...
ధోనీకి కోహ్లీ భిన్నం: వివ్ రిచర్డ్స్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. టీమిండియా వన్డే, టీ-20 జట్ల కెప్టెన్ ధోనీతో పోలిస్తే టెస్టు కెప్టెన్ కోహ్లీ భిన్నంగా ఉంటాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా ...
ధోనీకి కోహ్లీ భిన్నం: వివ్ రిచర్డ్స్
బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా ఘన విజయం
సాక్షి
మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనను దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి టి20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (61 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ ...
తొలి టీ20 సఫారీలదే...ఆంధ్రజ్యోతి
సఫారీల శుభారంభం తొలి టీ20లో విజయంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనను దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి టి20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (61 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ ...
తొలి టీ20 సఫారీలదే...
సఫారీల శుభారంభం తొలి టీ20లో విజయం
Oneindia Telugu
బొగ్గు కంపెనీలతో సర్కార్ కుమ్మక్కు
ప్రజాశక్తి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : బొగ్గు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అంతర్జాతీ యంగా బొగ్గు ధరలు తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధిక ధరలు చెల్లిస్తోందని అన్నారు.
'ఏపీలో భారీ బొగ్గు కుంభకోణం', 'ఇంజనీర్లపై బాబుకు నమ్మకం లేదు'Oneindia Telugu
బొగ్గు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం: రఘువీరాఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : బొగ్గు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అంతర్జాతీ యంగా బొగ్గు ధరలు తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధిక ధరలు చెల్లిస్తోందని అన్నారు.
'ఏపీలో భారీ బొగ్గు కుంభకోణం', 'ఇంజనీర్లపై బాబుకు నమ్మకం లేదు'
బొగ్గు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం: రఘువీరా
సాక్షి
ఐఐటీ శిక్షణకు ఆదిలోనే ఆటంకం
సాక్షి
నెల్లూరు, సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహించాలనే ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారం నెల్లూరులో ఈ కార్యక్రమం బహిష్కరిస్తున్నట్లు ...
నారాయణ పాఠాలొద్దుఅ శిక్షణను బహిష్కరించిన యుటిఎఫ్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
నెల్లూరు, సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహించాలనే ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారం నెల్లూరులో ఈ కార్యక్రమం బహిష్కరిస్తున్నట్లు ...
నారాయణ పాఠాలొద్దుఅ శిక్షణను బహిష్కరించిన యుటిఎఫ్
ఆంధ్రజ్యోతి
ఫైనల్లో జ్యోతి సురేఖ జంట
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కొరియాలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ-కన్వల్ప్రీత్ సింగ్ ద్వయం ఫైనల్లోకి ప్రవేశించిందిప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల ఆర్చరీ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రాణించింది.. సెమీఫైనల్లో సురేఖ-కన్వల్ జోడి 154-153తో బెల్జియంపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్, ...
ఫైనల్లో జ్యోతి సురేఖ.. ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆర్చరీఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కొరియాలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ-కన్వల్ప్రీత్ సింగ్ ద్వయం ఫైనల్లోకి ప్రవేశించిందిప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల ఆర్చరీ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రాణించింది.. సెమీఫైనల్లో సురేఖ-కన్వల్ జోడి 154-153తో బెల్జియంపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్, ...
ఫైనల్లో జ్యోతి సురేఖ.. ప్రపంచ విశ్వవిద్యాలయాల ఆర్చరీ
వెబ్ దునియా
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన జేమ్స్ ఫాల్కనర్: వన్డే సిరీస్లో నో ప్లేస్
వెబ్ దునియా
మాంచెస్టర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతనిని న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరు పరిచారు. దీంతో జేమ్స్ ఫాల్కనర్కు కోర్టు బెయిల్ మంజూరా చేయడంతో పాటు ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశించింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఫాల్కనర్ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్లకు ...
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన జేమ్స్ ఫాల్కనర్thatsCricket Telugu
డ్రంక్ అండ్ డ్రైవ్లో...సాక్షి
తప్పతాగి.. వాహనం నడిపి..Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాంచెస్టర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతనిని న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరు పరిచారు. దీంతో జేమ్స్ ఫాల్కనర్కు కోర్టు బెయిల్ మంజూరా చేయడంతో పాటు ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశించింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఫాల్కనర్ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్లకు ...
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన జేమ్స్ ఫాల్కనర్
డ్రంక్ అండ్ డ్రైవ్లో...
తప్పతాగి.. వాహనం నడిపి..
సాక్షి
ధోనీకి ఉమేష్ యాదవ్ ఘాటైన సమాధానం!
సాక్షి
నాగ్ పూర్:బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తన బౌలింగ్ శైలిని కించపరుస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బౌలర్ ఉమేష్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. తన బౌలింగ్ లోని పేస్ తోనే జట్టులో కొనసాగుతున్నానని స్పష్టం చేశాడు. అయితే ధోనీ ఉద్దేశించి నేరుగా ఆ వ్యాఖ్యలు చేయకపోయినా.. బౌలింగ్ లో వేగం, లైన్ అండ్ ...
పేస్తోనే జట్టులోకి వచ్చా...ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
నాగ్ పూర్:బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తన బౌలింగ్ శైలిని కించపరుస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బౌలర్ ఉమేష్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. తన బౌలింగ్ లోని పేస్ తోనే జట్టులో కొనసాగుతున్నానని స్పష్టం చేశాడు. అయితే ధోనీ ఉద్దేశించి నేరుగా ఆ వ్యాఖ్యలు చేయకపోయినా.. బౌలింగ్ లో వేగం, లైన్ అండ్ ...
పేస్తోనే జట్టులోకి వచ్చా...
తల్లి రొయ్యల యూనిట్ను రాబట్టుకునేనా?
సాక్షి
ఒంగోలు టౌన్ : ఆక్వా రంగంలో జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి ఎక్కువగా రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. విదేశీ మారక ద్రవ్యం రాబట్టడంలో కూడా జిల్లాకు చెందిన రైతుల పాత్ర ఎంతో ఉంది. అంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లాలో తల్లి రొయ్యల యూనిట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చింది. అదే సమయంలో విశాఖపట్నం, నెల్లూరు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఒంగోలు టౌన్ : ఆక్వా రంగంలో జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి ఎక్కువగా రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. విదేశీ మారక ద్రవ్యం రాబట్టడంలో కూడా జిల్లాకు చెందిన రైతుల పాత్ర ఎంతో ఉంది. అంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లాలో తల్లి రొయ్యల యూనిట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం నుంచి వచ్చింది. అదే సమయంలో విశాఖపట్నం, నెల్లూరు ...
వివాహం ఇష్టం లేక...
సాక్షి
ఒంగోలు క్రైం : చదువుపై మమకారంతో తల్లిదండ్రులు బలవంతంగా చేసిన వివాహాన్ని కాదని 16 ఏళ్ల యువతి ఆదివారం ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికను గమనించిన చైల్డ్లైన్-1098 ప్రతినిధి బి.వి.సాగర్ ఆ బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ బాలికది కనిగిరి మండలం రామాపురం. ప్రస్తుతం గుంటూరులోని ఏటుకూరు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఒంగోలు క్రైం : చదువుపై మమకారంతో తల్లిదండ్రులు బలవంతంగా చేసిన వివాహాన్ని కాదని 16 ఏళ్ల యువతి ఆదివారం ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికను గమనించిన చైల్డ్లైన్-1098 ప్రతినిధి బి.వి.సాగర్ ఆ బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ బాలికది కనిగిరి మండలం రామాపురం. ప్రస్తుతం గుంటూరులోని ఏటుకూరు ...
వెబ్ దునియా
35 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు: రియో గేమ్స్లో..
వెబ్ దునియా
భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళలు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత కల సాకారమైంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీస్లో 5-6 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణపోరులో భారత్ 1-0తో జపాన్పై విజయం సాధించింది. టోర్నీలో 5వ ...
పాక్ హాకీ కెప్టెన్ రాజీనామాప్రజాశక్తి
కల నిజమామోగా..!సాక్షి
హాకీ వరల్డ్ లీగ్ సెమీస్లో అమ్మాయిలకు ఐదో స్థానంఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళలు ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయారు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత కల సాకారమైంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీస్లో 5-6 స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణపోరులో భారత్ 1-0తో జపాన్పై విజయం సాధించింది. టోర్నీలో 5వ ...
పాక్ హాకీ కెప్టెన్ రాజీనామా
కల నిజమామోగా..!
హాకీ వరల్డ్ లీగ్ సెమీస్లో అమ్మాయిలకు ఐదో స్థానం
沒有留言:
張貼留言