2015年7月5日 星期日

2015-07-06 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
టిడిపి ఎమ్మెల్యే కెసిఆర్ మంత్రివర్గంలోనా?: తలసాని ఇష్యూపై ప్రణబ్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మంత్రివర్గంలో ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి ఎంతమంది పార్టీ ఫిరాయించారు? అధికార టీఆర్‌ఎస్‌లో ఎంతమంది ...

తలసాని శ్రీనివాస్ మంత్రా...! ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదా..? రాష్టపతి ఆరా..   వెబ్ దునియా
తలసాని టీడీపీ ఎమ్మెల్యేనా?.. మరి మంత్రిగా ఎలా పనిచేస్తున్నారు?: పార్టీ ...   ఆంధ్రజ్యోతి
టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రా..!? తలసానికి గండం   Teluguwishesh
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నకిలీ ముఠా గుట్టురట్టు   
Andhrabhoomi
అనంతపురం, జూలై 5: అనంతపురం కేంద్రంగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి చెలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని 12మంది సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు, వారినుంచి రూ.1.13 కోట్ల విలువ చేసే 17100 నకిలీ పట్టాదారు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరంలోని పోలీసు సమావేశ ...

అనంతలో నకిలీ పాసు పుస్తకాల ముఠా గుట్టురట్టు   Namasthe Telangana
నకిలీ పాసుపుస్తకాల ముఠా ఆటకట్టు   ప్రజాశక్తి
నకిలీ పాస్‌పుస్తకాల గుట్టురట్టు   సాక్షి
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కుట్ర జరుగుతోందేమో: దానం   
సాక్షి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వచ్చినట్టు వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. పొమ్మనలేక పొగ బెట్టినట్టుగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందేమోనని అన్నారు. ఆదివారం ...

కెసిఆర్! కిరణ్‌కు ఏ గతి పట్టిందో చూశావ్: దానం 'గ్రేటర్' సవాల్, పార్టీలోనే కుట్ర   Oneindia Telugu
తెలంగాణ రావాలని విద్యార్థులు కోరుకున్నారు కానీ... టీఆర్‌ఎస్‌ లాంటి ప్రభుత్వం ...   ఆంధ్రజ్యోతి
దానం నాగేందర్ పార్టీ మారనట్లేనా   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కొప్పుల ఈశ్వర్‌కు త్వరలో మంత్రి పదవి: కేసీఆర్‌   
ఆంధ్రజ్యోతి
కరీంనగర్, జూలై05: కొప్పుల ఈశ్వర్‌కు త్వరలో మంత్రి పదవి వరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ యార్డుతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. 14న ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభిస్తాం: కేసీఆర్‌. గోదావరి పుష్కరాలను ఈ నెల 14న ధర్మపురిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 2003 గోదావరి ...

పెద్దపల్లికి వంద పడకల ఆసుపత్రి   Andhrabhoomi
ఇక.. కరెంటు కోతలుండవ్   సాక్షి
14న ధర్మపురి పుష్కరాల్లో పాల్గొంటా: సీఎం   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
యాదాద్రి మాస్టర్‌ప్లాన్ బాగుంది   
సాక్షి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (యాదాద్రి) మాస్టర్‌ప్లాన్ బాగుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఆదివారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి రాకకు ముందే సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు చేరుకొన్నారు.
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రాష్టప్రతి   Andhrabhoomi
ప్రణబ్‌తో యాదాద్రిలో కెసిఆర్, హైదరాబాద్‌లో ఎకే ఖాన్ (పిక్చర్స్)   Oneindia Telugu
యాదగిరీశుని సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్‌ స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 36 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగ్రెస్‌ను వీడే ప్ర‌స్త‌క్తే లేదు.... దానం నాగేంద‌ర్‌   
వెబ్ దునియా
తాను పార్టీ మారుతాన‌నే అంశంలో వాస్త‌వం లేద‌నీ, తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేదని మాజీ మంత్రి గ్రేట‌ర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు దానం నాగేంద‌ర్ అన్నారు. ఎవ‌రు పార్టీలు మారినా తాను మాత్రం కాంగ్రెస్‌ను వీడ‌న‌ని తేల్చి చెప్పారు. తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు సీమాంధ్ర‌ల‌తో డ్రామాలాడుతున్నార‌ని చెప్పారు. ఆదివారం తన ఇంటి వద్ద ఆయన ...

బాబునే అతిథి అన్నారు.. సీమాంధ్రులూ! జాగ్రత్త   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కట్టె పొంగలిని ఇష్టంగా తిన్న ప్రణబ్: కౌంటర్‌ను ధ్వంసం చేసి లడ్డూలు లూటీ (ఫోటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయం ప్రాశస్త్యం, స్వామి వారి ప్రసాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయ సందర్శనకు వచ్చిన ప్రణబ్, అక్కడి నుంచి వెళ్లేదాకా ఆలయ అభివృద్ధి, స్వామి వారి ప్రసాదాలపై ఆసక్తి కనబరిచారు. యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేకించి కట్టె పొంగలిపై ప్రణబ్ ఎక్కువ మక్కువ చూపారని ...

ప్రసాదాల కోసం పోలీసుల వీరంగం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మత్తయ్యకు టిఆర్ఎస్ కార్యకర్తల బెదిరింపులు: సిఐడి వద్ద ఆధారాలు?   
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య సోదరుడిపై దాడి చేసింది హైదరాబాద్‌ పోలీసులేనని ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుకెళ్లాలన్న పోలీసు ఉన్నతాధికారుల సూచనతో సీఐడీ అధికారులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని మీడియాలో వార్తలు ...

మత్తయ్యను ఫోన్లో బెదిరించింది గులాబీ కార్యకర్తలే ఏపీ సీఐడీ చేతిలో పక్కా ఆధారాలు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జపాన్ చేరుకున్న బాబు బృందం: ఏపీ గురించి ఏం చెప్తారు?   
Oneindia Telugu
హైదరాబాద్: జపాన్ పర్యనటలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం టోక్యో చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు బృందం ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో జపాన్‌కు చేరుకున్నారు. జూలై 6 నుంచి 8 వరకు పలు కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. తొలి రోజైన సోమవారం ...

జపాన్ కు చేరుకున్న చంద్రబాబు బృందం   సాక్షి
టోక్యో చేరుకున్న చంద్రబాబు బృందం   ఆంధ్రజ్యోతి
జపాన్‌ ప్రధానికి ఆహ్వానం   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
11 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం అవుట్... టీడీపీ అధికారంలోకి వస్తే రేవంతే సిఎం... కొత్తకోట   
వెబ్ దునియా
రానున్న 11 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం అంతం కానుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సిఎం కావడం ఖాయమని చెప్పారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం పదవి నుంచి కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
11 నెలల్లో కేసీఆర్ పాలన అంతం టీడీపీ అధికారంలోకి వస్తే రేవంత్‌ సీఎం: కొత్తకోట   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言