2015年7月4日 星期六

2015-07-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'   
సాక్షి
ఖమ్మం: ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు. శనివారం ఏసీబీ అధికారులు సండ్రకు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ హైదర్ గూడలోని సండ్ర ...

సండ్రకు మళ్లీ నోటీసు: ఇంటి గోడకు అతికించిన ఏసిబి   Oneindia Telugu
టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు మళ్లీ ఏసీబీ నోటీసులు...   ఆంధ్రజ్యోతి
సండ్రకు టీ ఏసీబీ నోటీసులు.. డెడ్‌లైన్ 6వ తేదీ 5 గంటల వరకు...   వెబ్ దునియా
Namasthe Telangana   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గోదావరి నీటితో సిద్ధిపేటవాసుల పాదాలు కడుగుతా : టీ సీఎం కేసీఆర్   
వెబ్ దునియా
గోదావరి నీటితో సిద్ధిపేటవాసుల పాదాలు కడుగుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ వచ్చే మూడేళ్ళలో గోదావరి నీళ్ళు సిద్ధిపేటకు తెప్పించి.. ఆ నీటితో ఈ ప్రాంతవాసుల పాదాలు కడుగుతానని చెప్పారు. ఇందుకోసం కాళేశ్వరం వద్ద ...

హరీశ్ బాగా హుషారు, సిద్దిపేట మొక్కను నేను: సిఎం కెసిఆర్   Oneindia Telugu
ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయూల్సిందే   సాక్షి
మెదక్‌ : వజ్రాలు పెట్టి కొన్నా..సొంతూరు ప్రేమ దొరకదు- తెలంగాణ సీఎం కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురు   
సాక్షి
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ ...

సివిల్స్‌ సివంగులు!.. టాపర్‌గా నిలిచిన వికలాంగురాలు మొదటి 4 ర్యాంకులూ స్త్రీలకే ...   ఆంధ్రజ్యోతి

అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తలసానితో పోరు: గవర్నర్‌ను టార్గెట్ చేసిన మర్రి శశిధర్ రెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పోటీ పడడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభా సభ్యత్వానికి చేసిన రాజీనామా వ్యవహారం ఎంత త్వరగా తేలిపోతే అంత త్వరగా సనత్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ...

'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి'   సాక్షి
గవర్నర్‌ నరసింహన్‌ను తొలగించండి .. రాజ్‌నాథ్‌కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ   వెబ్ దునియా
గవర్నర్‌ను వెంటనే తొలగించండి..   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆళ్లగడ్డ సబ్‌ జైల్లోనే భూమా నాగిరెడ్డి: ఆహారం ముట్టకుండా మొరాయింపు   
Oneindia Telugu
కర్నూలు: తనను హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్‌జైల్లో దీక్షకు దిగారు. తన ఆరోగ్యం బాగోలేదని, నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఆహారం తీసుకోబోనని ఆయన ...

నా తండ్రిని పదేపదే వేధిస్తున్నారు   సాక్షి
ఆళ్లగడ్డ సబ్‌జైల్లో భూమానాగిరెడ్డి దీక్ష   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురక   
తెలుగువన్
రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు జైల్లోనే ఉంచుకున్నారు.. ఇంకా ఉంచుకొని ఏం చేస్తారు అని చెప్పి తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ తరపు ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
ఎపి వర్సెస్ తెలంగాణ: ఎర్రబస్సు తగాదా, ఎపి విద్యార్థుల ఆందోళన   
Oneindia Telugu
ఏలూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. ఆర్టీసికి సంబంధించిన ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యం కారణంగా తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. అది పశ్చిమగోదావరి జిల్లాలోని 300 మంది విద్యార్థులకు ఇది సంకటంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసి సర్వీసుల్లో ఏపీ విద్యార్థుల ...

ఎక్కించుకోం...! ఏంటట..? సరిహద్దుల్లో ఎర్రబస్సు గొడవ...!! కొత్త సమస్య..   వెబ్ దునియా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య బ‌స్సు పాసుల వివాదం   ప్రజాశక్తి
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో 'ఎర్రబస్సు' గొడవ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముస్లిం సోదరులకు కెసిఆర్ దావత్: నిజాం కళాశాలలో ఇఫ్తార్ విందు   
Oneindia Telugu
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులను ఆకర్షించే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపడుతున్నారు. రంజాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ...

రాజకీయ ఇఫ్తార్‌లు! - మొహమ్మద్‌ ఇర్ఫాన్‌   ఆంధ్రజ్యోతి
రంజాన్ తోఫా   Andhrabhoomi
''హే ఊకో'' అవి పిచ్చి మాటలు: రేవంత్ కామెంట్స్‌పై కేసీఆర్ మైక్ కట్   వెబ్ దునియా
Telangana99   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
హామీలిచ్చి కొనుగోలు మరుస్తారా..!   
Andhrabhoomi
విజయవాడ, జూలై 4: పొగాకు సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులు, ఎగుమతి దారులు, సిగిరెట్ తయారీదారులు కలిసి 172 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామంటూ టుబాకో బోర్డుకు హామీ ఇచ్చి వేలం ప్రారంభమయి నాలుగు నెలలు దాటుతున్నా 30 శాతం పొగాకును కూడా కొనుగోలు చేయకపోవటంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు ...

మద్దతుధర ఇవ్వకుంటే సమరమే   సాక్షి
చంద్రబాబుకు అల్టిమేటం ఇస్తున్నా: జగన్, టిడిపి శ్రేణుల ఘర్షణ   Oneindia Telugu
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి   ప్రజాశక్తి
వెబ్ దునియా   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
విప్లవ వీరుడు అల్లూరి   
సాక్షి
ఒంగోలు టౌన్ : అల్లూరి సీతారామరాజు జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక మంగమ్మ కాలేజీ రిటైర్డు ప్రిన్సిపాల్ ఏవీ పుల్లారావు పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కాలేజీ ఆవరణలో అల్లూరి సీతారామరాజు 118వ జయంతి నిర్వహించారు. సీతారామరాజు నేతృత్వంలో 1922 జనవరి నుండి 1924 మే వరకు ...

అల్లూరి జీవితాన్ని గిరిజనులు స్ఫూర్తిగా తీసుకోవాలి:జెసి   Andhrabhoomi
యువతకు అల్లూరి స్ఫూర్తి కావాలి   ప్రజాశక్తి
అల్లూరి సీతారామరాజుకు చంద్రబాబు నివాళి   ఆంధ్రజ్యోతి

అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言