2015年6月7日 星期日

2015-06-08 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం చరిత్రాత్మకం భారత్‌ది విస్తరణ వాదం కాదు.. అభివృద్ధి ...   
ఆంధ్రజ్యోతి
ఢాకా, జూన్‌ 07: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం నాడు ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ...

భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య భూసరిహద్దు ఒప్పందం   వెబ్ దునియా
* సరిహద్దు ఒప్పంద పత్రాలు మార్చుకున్న భారత్-బంగ్లా   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
చైనాలో రికార్డు సృష్టించిన పీకే   
సాక్షి
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల ...

చైనాలో రికార్డులు పీకేస్తోంది...పీకే ప్ర‌పంచ రికార్డు   Palli Batani

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రష్యా దూకుడుకు కళ్లెం వేద్దాం'   
సాక్షి
క్రూయెన్(జర్మనీ): ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుసరిస్తున్న ధోరణిపట్ల జీ7 దేశాలు కలసికట్టుగా వ్యవహరించి రష్యా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ కూటమి దేశాల నేతలకు పిలుపునిచ్చారు. జీ7 సదస్సు కోసం క్రూయెన్ పట్టణానికి చేరుకున్న ఒబామాకు జర్మనీ శనివారం సంప్రదాయ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఢిల్లీ బయల్దేరిన మోదీ.. ముగిసిన బంగ్లా టూర్   
సాక్షి
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఆదివారం రాత్రి మోదీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. బంగ్లా పర్యటనలో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్, బంగ్లాల మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారమైంది. మోదీ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. టాగ్లు: narendra modi ...

బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన   Namasthe Telangana
బంగ్లాదేశ్ లో మోడీ..   10tv
భారత్‌-బంగ్లా సరిహద్దు వివాదం సుఖాంతం   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
Andhrabhoomi   
Vaartha   
అన్ని 27 వార్తల కథనాలు »   


ఆత్మాహుతి దాడి: 14 మంది మృతి   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ దియాల్ ప్రావెన్స్ రాజధాని బలాడ్ రజ్ పట్టణంలో మార్కెట్ వద్ద శనివారం కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పట్టణంలో అత్యంత రద్దీ ప్రాంతమైన మార్కెట్ సమీపంలో ...

ఇరాక్ బాంబు దాడిలో 14 మంది మృతి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మలేషియా భూకంపం: 11మంది మృతి   
సాక్షి
కౌలాలంపూర్: మలేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భుకంపం ధాటికి 11 మంది పర్వతారోహకులు మృతి చెందగా, 17 మంది ఆచూకీ గల్లంతయింది. రనావు జిల్లాలోని ప్రసిద్ధ కినబాలు పర్వతశ్రేణుల్లోనే ఈ మరణాలు సంభవించడం విషాదం. మృతులు పర్వాతారోహణ చేస్తున్న సమయంలోనే భూకంపం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సింగపూర్ ...

మలేసియా భూకంపంలో 11 మంది మృతి   Vaartha
మలేషియాలో భూకంపం: 11 మంది పర్వతారోహకులు మృతి, 17 మంతి గల్లంతు..   వెబ్ దునియా
మలేషియా భూకంపంలో 11మంది మృతి   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రపంచవ్యాప్తంగా నూడుల్స్‌ హవా   
ఆంధ్రజ్యోతి
మ్యాగీ నూడుల్స్‌.... దేశంలోని పలు రాష్ర్టాల్లో నిషేధానికి గురైన ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ బ్రాండ్‌. సీసం, మోనోసోడియం గ్లూటామేట్‌ వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండటం దీని నిషేధానికి ప్రధాన కారణం. మన దేశంలో ఇలాం టి ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ...

దుయాబ్‌లో తక్కువ ధరకు ఇండియా మ్యాగీ... నిషేధించిన అధికారులు   వెబ్ దునియా
దుబాయ్‌లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్   Oneindia Telugu
దుబాయ్ లో క్లియరెన్స్ సేల్!   సాక్షి
Vaartha   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా ఎఫ్‌బీఐకి షాకిచ్చిన హ్యాకర్లు, చైనా చేసి ఉంటుందా?   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధికారులకు హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా కొలుకోలేని దెబ్బ కొట్టారు. రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ అధికారులు హ్యాకర్లు ఎక్కడి నుండి దాడి చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. సైబర్ పోలీసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ నెట్ వర్క్ మీద హ్యాకర్లు దాడి చేశారు. ఫెడరల్ ...

అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ల హ్యాకింగ్   సాక్షి
అమెరికాపై చైనా హాకర్ల సైబర్ దాడి... విలువైన సమాచారం చోరీ   వెబ్ దునియా
అమెరికాపై హ్యాక్ పంజా   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
అమరవీరులకు ప్రధాని నివాళి   
ప్రజాశక్తి
ఢాకా: అధికార పగ్గాలు చేపట్టిన తరువాత శనివారం తొలిసారిగా బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ 1971 నాటి విముక్తి యుద్ధంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ తన పర్యటనను ప్రారంభించారు. భారత్‌ నుండి బయల్దేరి ఢాకా చేరుకున్న వెంటనే ఆయన నేరుగా 'జాతీయ స్మృతి సౌధ'కు బయల్దేరి వెళ్లి రెండు నిముషాలు మౌనం పాటించి నాటి విముక్తి ...

సైనికులకు నివాళులర్పించిన ప్రధాని మోడీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐదు సింహాల దాడి: మృత్యుంజయురాలు   
Oneindia Telugu
మెల్ బోర్న్: విహారయాత్రకు వెళ్లిన సమయంలో సింహాలు దాడి చేశాయి. ఆయితే ఆ బాలిక మృత్యువును జయించి కోలుకుంటున్నది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నివాసి నేహా శర్మ (15) అనే బాలిక ధైర్యం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న నేహా శర్మ ఇటివల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు ...

సింహం నోటిలో తల దూర్చి... బతికి బయటపడిన.. ఎన్ఆర్ఐ బాలిక   వెబ్ దునియా
సింహం నోటి దాకా వెళ్లి..   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言