2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
సెన్సార్‌ బోర్డు అధికారి.. సీబీఐకి దొరికిపోయాడు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ అధికారి శ్రీనివాసరావు రూ.10 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కారు. 'అందాల చందమామ' సినిమాకు 'యూ' సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిర్మాత ప్రసాద్‌రెడ్డి ని శ్రీనివాసరావు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. దీంతో ప్రసాద్‌రెడ్డి సీబీఐని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు పక్కా ...

సిబిఐ వలలో సెన్సార్ బోర్డు అధికారి   Andhrabhoomi
సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి   సాక్షి
అడ్డంగా దొరికిన సెన్సార్ మెంబర్   Kandireega
Palli Batani   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సందీప్ కిషన్, సీరత్ కపూర్ 'టైగర్‌'... రివ్యూ రిపోర్ట్   
వెబ్ దునియా
టైగర్ నటీనటులు: సందీప్‌ కిషన్‌, సీరత్‌ కపూర్‌, రాహుల్‌ రవీంద్రన్‌ మిగతావారు టీవీ ఆర్టిస్టులు; నిర్మాత: ఎన్‌వి ప్రసాద్‌, దర్శకత్వం: విఐ ఆనంద్‌. పాయింట్‌: ఫ్రెండ్‌షిప్‌ ప్రేమ కంటే గొప్పది. కొత్త హీరోలు తాము నిలదొక్కుకోవడానికి మాస్‌ ఇమేజ్‌ పైనే దృష్టిసారిస్తుంటారు. కొన్నాళ్ళపాటు టైంపాస్‌ సినిమాలు చేసిన సందీప్‌ కిషన్‌ కూడా మాస్‌ కోసం ట్రై చేశాడు.
పరువు హంతకులకు కనువిప్పు   ప్రజాశక్తి
రివ్యూ టైగర్ మూవీ సమీక్ష   Palli Batani
వామ్మో... తినేస్తోంది ('టైగర్‌' రివ్యూ)   FIlmiBeat Telugu
Neti Cinema   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అల్లు అర్జున్ సరసన రకుల్   
Andhrabhoomi
హిట్‌లపై హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది అందాల రకుల్ ప్రీత్‌సింగ్. ఇప్పుడు ఆమెకు మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల సరసన హీరోయిన్‌గా చేస్తున్న ఈమె తాజాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కూడా హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్‌నే ఎంపిక చేయనున్నారని తెలిసింది.
రకుల్‌కు మరో మెగా ఆఫర్..!   ఆంధ్రజ్యోతి
ప్రిన్స్‌తో ఛాన్స్ మిస్.. అల్లు అర్జున్ సరసకు రకుల్ సై   వెబ్ దునియా
మరో 'మెగా' ఆఫర్ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కాలేజీ ప్రొఫెసర్‌గా రమ్యకృష్ణ   
Namasthe Telangana
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి..ఆ తర్వాత తల్లి, అత్త పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ ఇపుడు మరో పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజమౌళి దర్వకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న తాజా చిత్రం బాహుబలిలో రమ్యకృష్ణ చాలా ...

ప్రొఫెసర్‌గా రమ్యకృష్ణ   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   


TELUGU24NEWS
   
బాహుబలి ఘనవిజయం సాధించాలి మహేష్ బాబు   
TELUGU24NEWS
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు బాహుబలి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. రెయిన్‌బో హాస్పిటల్‌లో జరిగిన ఓ చిన్న పిల్లల కార్యక్రమానికి మహేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రిన్స్ శ్రీమంతుడు విశేషాలను తెలియజేశాడు. బాహుబలి చిత్రానికి భయపడి శ్రీమంతుడు చిత్రాన్ని వాయిదా ...

బాహుబలి బ్లాక్ బస్టర్ కావాలి: మహేశ్   సాక్షి
'బాహుబలి' లాంటి కథ వస్తే నటిస్తా... బాహుబలి హిట్ చేస్కోవాలి అందుకే... మహేష్ బాబు   వెబ్ దునియా
గర్వించే చిత్రమవుతుంది: మహేష్‌   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనీషా ఆంబ్రోస్ ఔట్.. రాశీ కన్నా ఇన్... పవన్ సరసకు సై...   
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే దానికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా ప్రారంభం నుంచి ఇతర తార ఎంపిక, దర్శకత్వం, సంగీతం అంటూ అన్ని అంశాలను అభిమానులు ఫాలో చేస్తుంటారు. పవన్‌ కళ్యాణ్ కొత్త చిత్రం గబ్బర్‌ సింగ్‌-2లో కథానాయికగా అనీషా ఆంబ్రోస్‌ వుందని వార్త ఇప్పటి వరకు విన్పిస్తూనే వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో ...

గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ మారింది   Telangana99
'గబ్బర్‌సింగ్ 2' నుంచి అనీషాను తప్పిస్తున్నారా?   ఆంధ్రజ్యోతి
పవన్‌ హీరోయిన్‌ మార్పు!   ప్రజాశక్తి
FIlmiBeat Telugu   
Neti Cinema   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాపై రోజుకో ట్విస్ట్..   
సాక్షి
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ...ఎవరి దర్శకత్వం అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాకు దర్శకుడు మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ రీఎంట్రీ సినిమా కథలో ట్విస్టులెలా ఉంటాయో ...

చిరంజీవి కాలికి గాయం, వివి వినాయక్ వెళ్లింది అందుకే...!   FIlmiBeat Telugu
ఆ ఇద్ద‌రితో చిరు సయ్యాట   Palli Batani

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'కేరింత' బృందంపై కోడిగుడ్ల దాడి   
సాక్షి
శ్రీకాకుళం: విజయ యాత్ర చేస్తున్న 'కేరింత' చిత్ర బృందానికి శ్రీకాకుళంలో చేదుఅనుభవం ఎదురైంది. శ్రీకాకుళం భాష, యాసను కించపరిచారనే ఆగ్రహంతో చిత్రబృందానికి వ్యతిరేకంగా స్థానిక ధియేటర్ వద్ద ఏబీపీవీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిర్మాత దిల్ రాజు, హీరో సుమంత్ అశ్విన్ కార్లపై కోడిగుడ్లు విసిరారు. తమ ప్రాంత భాష, యాసను కించపరిస్తే ...

శ్రీకాకుళంలో 'కేరింత' బృందానికి చేదు అనుభవం   ఆంధ్రజ్యోతి
పండగ చేస్కుంటున్న దిల్ రాజు   Kandireega
రాజు గారి కేరింతలు   తెలుగువన్
FIlmiBeat Telugu   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్   
Namasthe Telangana
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: చెక్‌బౌన్స్, చీటింగ్ కేసులో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు పూచీకత్తులు సమర్పించడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. నీ జతగా నేనుండాలి అనే సినిమా విషయంలో బండ్ల గణేష్ తనను ...

కోర్టుకు బండ్ల గణేష్, బెయిల్ మంజూరు   సాక్షి
చెక్ బౌన్స్ కేసు.. కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్.. ఆగస్టు 14కు విచారణ వాయిదా..   వెబ్ దునియా
నాంపల్లి కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్   FIlmiBeat Telugu
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రస్తుతం ఇండస్ట్రీ దృష్టంతా శింబు, హన్సిక పైనే...!   
ఆంధ్రజ్యోతి
ఇటీవలే తన మాజీ ప్రేయసి నయనతారతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న శింబు.. ఇప్పుడు మరో ఎక్స్ తోనూ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాడు. శింబు, నయన్ "ఇదు నమ్మ ఆలు" చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా... ఇప్పుడు హన్సిక తోనూ ఓ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయబోతున్నాడు మన కోలీవుడ్ కాసనోవా. విచిత్రం ఏమిటంటే... ఏ సినిమా సెట్స్ పైన అయితే యాపిల్ ...

శింబుతో హన్సిక మళ్లీ రొమాన్స్   సాక్షి
మాజీ ప్రియుడి సరసకు చేరేందుకు హన్సిక సై...   వెబ్ దునియా
శింబు చెప్పాడని..   Andhrabhoomi
FIlmiBeat Telugu   
TELUGU24NEWS   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言