2015年6月18日 星期四

2015-06-19 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
చంద్రబాబుకు సొంతింటి కష్టాలు...! జీహెచ్ ఎంసి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం   
వెబ్ దునియా
చంద్రబాబు పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటి దెబ్బ పడ్డ చందంగా తయారైంది. ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఆయనకు సొంతింటి కష్టాలు వచ్చి పడ్డాయి. హైదరాబాద్ లో తాను నిర్మించుకుంటున్న ఇంటికి అనుమతి పొందలేదు. ముఖ్యమంత్రి కదా ఎవరు ఏం చేస్తారని దైర్యంతో అనుమతి లేకుండానే నిర్మాణం మొదలు పెట్టారు. ఇది ప్రస్తుతం ...

అతిక్రమణలు ఉన్నందువల్లే అనుమతివ్వలేదు   సాక్షి
అందుకే అనుమతివ్వలేదు   ప్రజాశక్తి
చంద్రబాబు ఇంటి నిర్మాణంకు అనుమతివ్వలేదు:జీహెచ్‌ఎంసీ   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కృష్ణా జలాల పంపిణీ... ఏపీకి 512 , తెలంగాణకు 299 టీఎంసీలు   
వెబ్ దునియా
కృష్ణా నదీ జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చాయి. వాటికి సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. కృష్ణా జలాల 811 టీఎంసీలలో ఏపీకి 512 , తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునే విధంగా పంపిణీ ఖరారు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన 15 అంశాలపై ...

కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!   సాక్షి
కేంద్రం చేతికి కృష్ణా జలాల నిర్వహణ   ఆంధ్రజ్యోతి
కృష్ణా జలాలు: ఏపీకి 519 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాలికను రేప్ చేసి..! చంపేసి.. ట్రంకు పెట్టెలో కుక్కి.. ఆపై పరార్   
వెబ్ దునియా
తన కూతరంతటి వయసు ఉంటుంది. ఏడేళ్ళ వయస్సు. అయినా ఆ కామాంధుడికి ఆమెలో రంభో ఊర్వసో కనిపించింది. చిరుతిళ్లు కొనుక్కుందామని దుకాణానికి వెళ్ళుతున్న బాలికపై కన్నేశాడో దుర్మార్గుడు ఇంటిలోకి పిలిచి నోరు కట్టేసి రేప్ చేశాడు. బయటకు వెళ్ళి అసలు విషయం బయట పడుతుందని చంపేసి ఓ ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. ఆపై ఏమి ఎరుగని వాడిలా నటించాడు.
రేప్‌ చేసి.. చంపేసి.. ట్రంకుపెట్టెలో కుక్కి.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య   ఆంధ్రజ్యోతి
బాలిక రేప్, హత్య   Andhrabhoomi
రేప్ చేసి బాలికను చంపేసి, శవాన్ని బీరావాలో దాచాడు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
హైదరాబాద్‌లో సెక్షన్ 8.. గవర్నర్ సిఫారసు కేసీఆర్ సీరియస్.. న్యాయపోరాటానికి హెచ్చరిక   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): టేపులతో మొదలై... ట్యాపింగ్‌ చుట్టూ తిరిగిన వివాదం... 'సెక్షన్‌-8'నూ చుట్టుముట్టింది. ఉమ్మడి రాజధానిలో అధికారాలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారిన గవర్నర్‌ నరసింహన్‌... కేంద్రం సూచనల మేరకు సెక్షన్‌-8పై అడుగు ముందుకు వేసినట్లు తెలిసింది. 'ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు,చట్టపరమైన కీలక చర్యలపై నన్ను ...

సెక్షన్-8తో ఎవరికి ఉపశమనం?   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మళ్లీ ఎమర్జెన్సీ రాదని చెప్పలేం:అద్వానీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ ...

బీజేపీకి మనుగడ లేదు.. అద్వానీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవే: నితీష్ కుమార్   వెబ్ దునియా

అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్య అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 24కు వాయిదా ...

మత్తయ్యకు ఊరట   Andhrabhoomi
మత్తయ్య అరెస్టుపై 24 వరకు హైకోర్టు స్టే   Namasthe Telangana
హైకోర్టులో మత్తయ్యకు ఊరట   ప్రజాశక్తి
తెలుగువన్   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చాలు, ఆపండి!: సీఎంలకు కేంద్రమంత్రి, కేటీఆర్‌తో కేసీఆర్‌కు సంకేతాలు?   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తగ్గాలని, అభివృద్ధి పైన దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రచ్చకెక్కవద్దని సూచించిందని సమాచారం. ఇంతకు మించి ముందుకు వెళ్తే మీకే ఇబ్బంది వచ్చే ...

ఇంక చాలు ఆపండి.. రెండు రాష్ట్రాలతో కేంద్రం వివాదం పెంచుకోవద్దని కేసీఆర్‌కు ...   ఆంధ్రజ్యోతి
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?   వెబ్ దునియా
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆగస్టులో పట్టిసీమ ట్రయల్‌   
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జూలై నెలాఖరుకు పంప్‌హౌస్‌ పనులు పూర్తి చేయడంతోపాటు ఆగస్టు 15కు ట్రయల్‌ రన్‌ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ పథకానికి సంబంధించి ఇటుకలకోటలో జరుగుతున్న పైపులైన్‌ ...

ఆగస్టు 15 కల్లా కృష్ణా డెల్టాకు నీళ్లు   సాక్షి
పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు నో కామెట్, పట్టిసీమపైనే...   Oneindia Telugu
పట్టిసీమను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించారు:బాబు   ఆంధ్రజ్యోతి

అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'సెటిలర్స్'పై కేసీఆర్ కుట్ర: దానం, చంద్రబాబు దరఖాస్తుపై సోమేష్   
Oneindia Telugu
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, దీని ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మెజార్టీ వచ్చే వార్డుల విభజన జరుగుతోందని మాజీ మంత్రి దానం నాగేందర్ గురువారం ఆరోపించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం దానం మాట్లాడారు ...

సోమేష్‌పై గవర్నర్‌కు గ్రేటర్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు   ఆంధ్రజ్యోతి
'టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారు'   సాక్షి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ పై గవర్నరుకు ఫిర్యాదు:దానం   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
గవర్నర్ ధృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నారు: పల్లె   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దుర్యోధనుడిలా వ్యవహరిస్తుంటే గవర్నర్ నరసింహన్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన రామ్‌లాల్, ఎన్‌డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్‌కు పడుతుందంటూ ...

కేసీఆర్‌.. ఓ దుర్యోధనుడు!   ఆంధ్రజ్యోతి
ధృతరాష్ట్రుడిలా గవర్నర్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言