2015年6月19日 星期五

2015-06-20 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
జయలలితకు పాకిస్థాన్ మీడియా జేజేలు   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నిత్యం ఏదో ఒక వార్తలలో సంచలనం సృష్టిస్తుంటారు. జయలలితకు తమిళనాడుతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దాయాది పాకిస్థాన్ లో జయలలితకు జేజేలు పలుకుతున్నారు. అందుకు కారణం తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం ముస్లీంల కోసం అమలు ...

జయలలితకు పాకిస్థాన్ టీవీ జేజేలు   సాక్షి
జయలలితకు పాకిస్తాన్ టీవీ ప్రశంసలు   వెబ్ దునియా
త‌మిళ'త‌ల్లి‌' కి పాకిస్థాన్ వంద‌నం   ప్రజాశక్తి
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిటన్ లో భారత జవాన్లుకు గాయాలు   
Oneindia Telugu
లండన్: వేగంగా వెళుతున్న రెండు వాహనాలు ఢీకొనడంతో భారత్ సైనికులకు గాయాలైన సంఘటన బ్రిటన్ లో జరిగింది. భారత్ సైనికులతో పాటు ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలైనాయని అధికారులు వెల్లడించారు.భారత్ జవాన్లు బ్రిటన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. లండన్ లో భారత్- బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాలలో పాల్గోంటున్నారు.
భారతీయ జవాన్లకు గాయాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐదు దశాబ్దాల తర్వాత చోరీ..   
సాక్షి
లండన్: యూకేలోని స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా! ఇందులో విశేషం ఏముందంటారా? సుమారు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన చోరీ ఇది. ఇక్కడ చివరిసారిగా ద్వీపంలోని చర్చిలో 1960లో చెక్కతో తయారు చేసిన ఓ ప్లేట్ అపహరించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పరిష్కారం కాకపోవడం, నిందితుడిని ...

50 ఏళ్ల తరువాత మొదటి సారి చోరీ జరిగింది   Oneindia Telugu
అదో ద్వీపం... యాబై యేళ్ళ తరువాత అక్కడ చోరీ..   వెబ్ దునియా
50 ఏండ్ల తరువాత అక్కడ చోరీ!   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
తొలి ఎలక్ట్రిక్ విమానం!   
సాక్షి
బీజింగ్: మనం ఇంతవరకూ ఇంధనంతో నడిచే విమానాలనే చూశాం. అయితే తాజాగా ప్రపంచంలోనే తొలి సారి ఎలక్ట్రిక్ విమానాన్ని చైనా ఆవిష్కరించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ఎలక్ట్రిక్ విమానానికి బీఎక్స్-1ఈ గా నామకరణం చేశారు. అయితే ఇది కేవలం పైలట్ శిక్షణ, వాతవరణశాఖకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి, సహాయ ఆపరేషన్లకు మాత్రమే ...

తొలి ఎలక్ట్రిక్ విమానం.. చైనా సృష్టి... గంటకు 160 కి.మీ   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విమాన చక్రాల్లో దాక్కుకుని ప్రయాణించవచ్చా..? కింద పడి ఒకరి మృతి.. మరొకరికి గాయాలు   
వెబ్ దునియా
ఆటోలోనో టాక్సిడిక్కీలో కూర్చున్నట్లు విమానంలో ఎక్కడపడితే అక్కడ కూర్చుని ప్రయాణించవచ్చా..! ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది నిజం అలా ప్రయాణం చేయవచ్చునని నిరూపించారు. ఇద్దరు వ్యక్తులు. వారిలో ఒకరు కిందపడి మరణించగా మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం లండన్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా లోని జొహాన్నెస్ బర్గ్ నుంచి ...

విమానంలో నుంచి పడి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


పాక్ దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు హతం   
Namasthe Telangana
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులను అంతమొందించడానికి పాకిస్థాన్ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఇవాళ ఉగ్రవాదులపై పాక్ వైమానిక దాడులు జరిపింది. పాక్ వైమానిక దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఖైబర్ జిల్లా, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు, పెషావర్ ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులు జరిపింది. వైమానిక దాడుల్లో మరో 18 మంది ఉగ్రవాదులు తీవ్రంగా ...

20 మంది ఉగ్రవాదుల హతం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికాలో కాల్పులు, 9 మంది మృతి   
సాక్షి
చార్లెస్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా ...

సౌత్‌కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతి   Oneindia Telugu
అమెరికా : సౌత్‌కరోలినా చర్చిలో కాల్పులు   ఆంధ్రజ్యోతి
అమెరికా చర్చిలో కాల్పులు   Namasthe Telangana
ప్రజాశక్తి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నరహంతకునికి తుపాకి బర్త్‌డే గిఫ్ట్‌!   
ఆంధ్రజ్యోతి
చార్లెస్‌టన్‌, జూన్‌ 19: చర్చ్‌లో బుధవారంరాత్రి ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి తొమ్మిదిమంది ప్రాణాలు తీసిన శ్వేతజాతి యువకుడు డిలాన్‌ స్టార్మ్‌ రూఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాల్పులు జరిపిన తర్వాత తాపీగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. మోటారు బైక్‌పై వెళ్తున్న ఒక యువకుడు ఇచ్చిన సమాచారం ప్రకారం ...

బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన తుపాకీతోనే 9మందిని చంపాడు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అదో దుర్ధినం... చరిత్రలో చీకటి రోజు.. నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమయ్యింది ...   
వెబ్ దునియా
దక్షిణ కరోలినాలోని ఎమ్మాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్టు చర్చిపై ఓ శ్వేత జాతీయుడు దాడి చేసి తొమ్మిదిమందిని పొట్టన బెట్టుకున్న సంఘటన ఓ దుర్ధినమనీ, చరిత్రలోనే చీకటి దినంగా మిగలిపోతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వర్ణించారు.ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం శ్వేత సౌదం ఒక ప్రకటన విడుదల చేసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ...

ఆ దాడి మన చరిత్రలో చీకటి అధ్యాయం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కారు ప్రమాదంలో అత్తా అల్లుడి సహా ముగ్గురు మృతి   
వెబ్ దునియా
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ స్వదేశానికి వచ్చారు. అత్తమామలతో కలసి దైవదర్శనం చేసుకుని తన స్వగ్రామానికి వెళ్ళుతూ మృత్యువాత పడ్డారు. ఆయనతోపాటు ముగ్గురు మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొసరాజు వెంకట శశికిరణ్, అతని భార్య ...

అతి వేగం.. అజాగ్రత్త..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言