2015年6月7日 星期日

2015-06-08 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఫలితాలపై దృష్టి పెడతా: విరాట్‌ కోహ్లీ   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: తామిప్పటికే చాలా విషయాలు నేర్చుకున్నామని, ఇక ఫలితాలు సాధించడంపైనే దృష్టి పెడతామని టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌ పర్యటనకు బయల్దేరేముందు విరాట్‌ మీడియాతో మాట్లాడాడు. 'మేం ఇప్పటికే చాలా నేర్చుకున్నాం. నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ. టీవీ చూస్తూ కూడా నేర్చుకోవచ్చు. ఏవో కొత్త ...

నేర్చుకుంది చాలు...ఇక గెలవడం ముఖ్యం!   సాక్షి
నేర్చుకున్నది చాలు... ఇక సత్తా చూపిస్తాం : కోహ్లి   ప్రజాశక్తి
నేర్చుకుంది చాలు, సాధించాల్సి చాలా ఉంది: కోహ్లీ   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
కశ్యప్... ఐదో'సారీ'   
సాక్షి
జకార్తా : అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం ముగిసింది. తాజా ఫలితంతో 28 ఏళ్ల కశ్యప్ తన కెరీర్‌లో ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ దశను దాటలేకపోయాడు. ప్రపంచ తొమ్మిదో ...

ఇండోనేసియా సూపర్‌ సిరీస్‌లో ముగిసిన కశ్యప్‌ పోరాటం   ఆంధ్రజ్యోతి
పోరాడి ఓడిన కశ్యప్‌   ప్రజాశక్తి
కశ్యప్ అవుట్   Andhrabhoomi
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   


సాక్షి
   
టింటూ 'పసిడి' పరుగు   
సాక్షి
వుహాన్ (చైనా) : ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. ఈ పోటీల చివరిరోజు ఆదివారం భారత్ ఖాతాలో స్వర్ణం, రెండేసి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్ నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 13 పతకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల 800 మీటర్ల రేసులో ...

రియో ఒలింపిక్స్‌కు టింటూ   ఆంధ్రజ్యోతి
టింటు లుకాకు స్వర్ణం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెచ్చగొట్టే బ్యానర్లు: మదర్సాను మూసేయనున్న బంగ్లా..!   
Oneindia Telugu
ఢాకా: బంగ్లాదేశ్‌లో భారత్ పర్యటనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఆ బంగ్లా బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. బంగ్లాదేశ్‌లో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. టెస్టు మ్యాచ్ దేశ రాజధాని ఢాకాలోని ఫతుల్లా స్డేడియంలో జూన్ 10 ...

భారత్ మ్యాచ్ కోసం మదర్సాను మూసివేయనున్న బంగ్లాదేశ్   వెబ్ దునియా
భారత్‌తో టెస్టు కోసం మదర్సా మూసివేత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మొర్తాజాకు ప్రమాదం: కారుండగా సైకిల్‌పై ఎందుకొచ్చాడు?   
Oneindia Telugu
ముంబై: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా కారులో కాకుండా సైకిల్ రిక్షాపై ప్రయాణించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సైకిల్ రిక్షాపై ప్రయాణిస్తూ ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. భారత్‌తో సిరీస్ నేపథ్యంలో శిక్షణ కోసం సైకిల్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొని అతను ప్రమాదానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ ...

భారత్‌తో సిరీస్.. బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ: రియాజ్ అవుట్   వెబ్ దునియా
మహ్మదుల్లా అవుట్   సాక్షి
మహ్మదుల్లా అవుట్‌..మష్రఫేకు గాయాలు   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


హామీల ఊసేది   
సాక్షి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. తొలి ఏడాదిలో అనేకసార్లు జిల్లాకు వచ్చిన ఆయన హామీల వరద కురిపించినా.. ఆచరణలో వాటి జాడే కనిపించడం లేదు. బెజవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేస్తుండటంతో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశపడిన ప్రజలకు ధరల మోత తప్ప అభివృద్ధి మచ్చుకైనా కనిపించని పరిస్థితి. సీఎం ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
నాకిష్టమైన పనే దొరికింది: ద్రావిడ్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లకు తగిన సలహాలిచ్చి వారిని మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం తనకు ఎంతో ఇష్టమని భారత్‌-ఎ, అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ తెలిపాడు. ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. 'ఇది చాలా ఆసక్తికరం. ఎప్పట్నుంచో ఇలాం టి ఉద్యోగం చేయాలని అను కుంటున్నా. భవిష్యత్తులో భార త క్రికెట్‌ మరింత బలోపేతం కావడానికి నా ...

యువక్రికెటర్లకు శిక్షణతో సంతోషం   ప్రజాశక్తి
ద్రవిడ్‌కు అరుదైన గౌరవం: భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌‌గా   Oneindia Telugu
భారత్ 'ఎ' జట్టు కోచ్‌గా ద్రవిడ్   సాక్షి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రపంచ యూత్ ఆర్చరీ నుంచి తప్పుకున్న భారత్   
సాక్షి
న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) ...

యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌: మన యువ ఆర్చర్లకు వీసా నిరాకరణ   ఆంధ్రజ్యోతి
భారత యూత్ ఆర్చరీ జట్టుకు వీసా నిరాకరణ   Andhrabhoomi
భారత అర్చర్లకు అమెరికా వీసా నిరాకరణ: ఏఏఐ దిగ్ర్భాంతి   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
20వ గ్రాండ్‌స్లామ్‌ దక్కించుకున్న సెరెనా విలియమ్స్‌   
ఆంధ్రజ్యోతి
టెన్నిస్‌ కోర్టులో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ మరో చర్రిత సృష్టించింది..! మూడు పదుల వయసులోనూ మట్టి కోర్టులో మూడో టైటిల్‌ సాధించి అదరహో అనిపించింది..! ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది..! ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్‌ సరసన నిలిచేందుకు సెరెనా మరో రెండు టైటిళ్ల ...

సెరెనా తీన్‌మార్   సాక్షి
'ఫ్రెంచ్' రాణి సెరెనా   Andhrabhoomi
ముచ్చటగా మూడోసారి   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవీ సవానీ రాజీనామా   
వెబ్ దునియా
2012లో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని ప్రారంభించి, ఆపై దానికి చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవీ సవానీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సవానీ బాధ్యతలు స్వీకరించిన తరువాత బీసీసీఐలో జరిగిన ...

బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి రాజీనామా   ఆంధ్రజ్యోతి
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా   సాక్షి
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్‌ రాజీనామా   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言