2015年6月7日 星期日

2015-06-08 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తాజాగా నూడుల్స్‌పై గోవా వేటు   
సాక్షి
పణజి/న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం గోవా కూడా నిషేధం విధించింది. దీంతో మ్యాగీపై నిషేధం విధించిన రాష్ట్రాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు ఇతర ఫాస్ట్‌ఫుడ్‌లపైనా దృష్టి సారించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. లెడ్ తదితర హానికర పదార్థాలు ఉంటే వాటిపైనా వేటు తప్పదన్న సంకేతాలిచ్చింది. ''మ్యాగీ ...

నాణ్యత వద్దు.. ప్రకటనలే ముద్దు   Andhrabhoomi
అన్ని ఫాస్ట్‌ఫుడ్‌లపై కేంద్రం నజర్   Namasthe Telangana
నాణ్యతా పరీక్షలకు రూ.19 కోట్లు.. ప్రకటనల ఖర్చు రూ.400 కోట్లు.. ఇదీ మ్యాగీ కథ   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వాయి‌పేయి మాకు ఒక ఆదర్శం : ప్రధాని నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
మాజీ ప్రధాని, బీజేపీ వృద్ధ రాజకీయవేత్త అటల్ బిహారీ వాజ్‌పేయి మాకు ఒక ఆదర్శమని, ఆయనలా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారనుకోవడంలో సందేహం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాజ్ పేయికి ఆదివారం బంగ్లాదేశ్ అత్యున్నత పురస్కారం 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్'ను ప్రదానం చేశారు. వాజ్‌పేయి తరపున నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ అధ్యక్షుడు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
రామ మందిరంపై సాక్షి సంచలన వ్యాఖ్యలు: ములాయం లేదా మాయావతి కడతారా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అన్నారు. 'రామ మందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో జరుగుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే ...

ఈ ఏడాదే రామమందిర నిర్మాణం   సాక్షి
ములాయం రామమందిరం కడతారా?   Namasthe Telangana
రామాలయం నిర్మించక పోతే మోడీ సర్కారు పతనం తప్పదు : వీహెచ్‌పీ   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
Teluguwishesh   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రెండు రకాల రేప్‌లు, అంగీకారంతోనే!: యూపీ మంత్రి, దుమారం   
Oneindia Telugu
లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతుంటాయంటూ మంత్రి తోతారామ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. శనివారం మెయిన్‌పురి జిల్లా కారాగారాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాచారం అంటే ఏమిటి?
పరస్పర అంగీకారంతోనే రేప్ లు జరుగుతున్నాయి   సాక్షి
యువతీయువకుల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు : యూపీ మంత్రి   వెబ్ దునియా
రేప్‌లు రెండు రకాలు: యూపీ మంత్రి వ్యాఖ్య   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్జేడీ..జేడీయూ మధ్య కుదిరిన ఒప్పందం..   
10tv
బీహార్ : జేడీయూ,ఆర్జేడీల పంచాయితీకి జనతాదల్‌ పెద్దన్న ములాయం సింగ్ తాత్కాలికంగా తెరదించారు. కొన్నిరోజులుగా ప్రచ్చన్న యుద్ధం సాగిస్తున్న లాలూ, నితీష్‌లు శాంతించారు. బీహార్‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. సీట్ల ఒప్పందంపై చర్చించడానికి ఆరుగురు సభ్యులతో రెండు కమిటీలు వేయాలని తీర్మానించారు. అయితే జేడీయూ, ఆర్జేడీ మధ్య ...

కొలిక్కివచ్చిన పొత్తు!   Andhrabhoomi
కూటమిగా ఏర్పడ్డ ఆర్జేడీ, జేడీ(యూ)   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాహుల్‌తో భేటీ అయిన బీహార్‌ సీఎం నితిష్‌కుమార్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, జూన్‌ 7 : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో బీహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ నేత నితిష్‌కుమార్‌ భేటీ అయ్యారు. బీహార్‌లో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తులపై రాహుల్‌తో చర్చలు జరిపారు. బీహార్‌లోని నితిష్‌ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ తెలిపింది. ఈ పరిణామాలు జనతా పరివార్‌లో తీవ్ర కలవరపాటుకు ...

రాహుల్ గాంధీతో నితీశ్ కుమార్ భేటీ   సాక్షి
రాహుల్‌ గాంధీతో నితిష్‌కుమార్‌ భేటీ   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
25న స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టుల ప్రారంభం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 7: నిత్యం పెరిగిపోతున్న జనాభా భారంతో అల్లాడుతున్న పట్టణ వౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సుమారు 98 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న స్మార్ట్ సిటీ, 'అమృత్' ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అధికారికంగా ప్రారంభిస్తారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఒక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, పట్టణ ...

నగరాలకు మంచి రోజులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం చరిత్రాత్మకం భారత్‌ది విస్తరణ వాదం కాదు.. అభివృద్ధి ...   
ఆంధ్రజ్యోతి
ఢాకా, జూన్‌ 07: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం నాడు ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ...

భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య భూసరిహద్దు ఒప్పందం   వెబ్ దునియా
* సరిహద్దు ఒప్పంద పత్రాలు మార్చుకున్న భారత్-బంగ్లా   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
రేపు ఢిల్లీకి గవర్నర్‌ నరసింహన్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళుతున్నారు. మంగళ, బుధవారాల్లో అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఉభయ రాష్ట్రాల్లోని పరిస్థితులను వివరించనున్నారు. 'ఓటుకు నోటు వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చుకు దారితీస్తున్న పరిస్థితుల్లో గవర్నర్‌ హస్తిన యాత్ర ప్రాధాన్యతనిస్తోంది.
గవర్నర్ ఢిల్లీ పర్యటన..సర్వత్రా ఆసక్తి   సాక్షి
10న ఢిల్లీకి గవర్నర్‌   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
విద్యార్థినిపై సహచర విద్యార్థులు గ్యాంగ్ రేప్   
సాక్షి
గ్రేటర్ నోయిడా: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు సహాచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ సంఘటన గ్రేటర్ నోయిడాలోని డంకౌర్ ప్రాంతంలో శనివారం చేసుకుంది. షాపింగ్ కోసం స్థానిక మార్కెట్ కి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి... తమ రూమ్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言