వెబ్ దునియా
ఆ మాటలు చంద్రబాబువి కావు... పరకాల ప్రభాకర్
వెబ్ దునియా
ఓటుకు నోటు కుంభకోణం పేరుతో లీకయిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎం సంభాషణ అంటూ... సీఎం ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలు గుదిగుచ్చి ప్రజల్లో భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్లు ఇంటర్సెప్ట్ చేసి, ట్యాపింగ్ చేసి బయటపెడితే నేరం. అక్కడక్కడ ...
మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?సాక్షి
'బాబును అరెస్టు చేసే దమ్ము..ధైర్యం ఎవరకీ లేదు'10tv
టేపులలోని వాయిస్ చంద్రబాబుది కాదుNews Articles by KSR
ఆంధ్రజ్యోతి
Palli Batani
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కుంభకోణం పేరుతో లీకయిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎం సంభాషణ అంటూ... సీఎం ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలు గుదిగుచ్చి ప్రజల్లో భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్లు ఇంటర్సెప్ట్ చేసి, ట్యాపింగ్ చేసి బయటపెడితే నేరం. అక్కడక్కడ ...
మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?
'బాబును అరెస్టు చేసే దమ్ము..ధైర్యం ఎవరకీ లేదు'
టేపులలోని వాయిస్ చంద్రబాబుది కాదు
ఆంధ్రజ్యోతి
ప్రజల కోసమే వైసీపీలోకి: బొత్స
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): తాను వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చానని.. అక్కడి ప్రజల కష్టాలూ.. నష్టాలూ బాగా తెలిసినవాడిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యమించాల్సిన తరుణం ఏర్పడినందునే వైస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరానని బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో ...
జిల్లాలో కాంగ్రెస్ ఖతం!సాక్షి
వైకాపా గూటికి బొత్సAndhrabhoomi
వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
10tv
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): తాను వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చానని.. అక్కడి ప్రజల కష్టాలూ.. నష్టాలూ బాగా తెలిసినవాడిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యమించాల్సిన తరుణం ఏర్పడినందునే వైస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరానని బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో ...
జిల్లాలో కాంగ్రెస్ ఖతం!
వైకాపా గూటికి బొత్స
వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ
Oneindia Telugu
హిమాలయాలపై తెలంగాణ జెండా!
ఆంధ్రజ్యోతి
సాహస యువకుల వినూత్న వేడుకసమున్నత శిఖరాలపై తెలంగాణ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావ తొలి వేడుకలను వినూత్నంగా జరుపుకోవాలనే ఉత్సాహంతో.. కొంతమంది తెలంగాణ యువకులు సాహసమే చేశారు. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఏడుగురు పర్వతారోహకులు జూన్ 2న ఉదయం హిమాలయాలను అధిగమించారు. సముద్రమట్టానికి 21 వేల అడుగుల ...
బాబు ఏ1, మౌనమెందుకు: ఎల్లో మీడియాపై కవితOneindia Telugu
తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించాం : తెరాస ఎంపీ కవితవెబ్ దునియా
హిమాలయాలపై ఎగిరిన తెలంగాణ చిత్రపటంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సాహస యువకుల వినూత్న వేడుకసమున్నత శిఖరాలపై తెలంగాణ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావ తొలి వేడుకలను వినూత్నంగా జరుపుకోవాలనే ఉత్సాహంతో.. కొంతమంది తెలంగాణ యువకులు సాహసమే చేశారు. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఏడుగురు పర్వతారోహకులు జూన్ 2న ఉదయం హిమాలయాలను అధిగమించారు. సముద్రమట్టానికి 21 వేల అడుగుల ...
బాబు ఏ1, మౌనమెందుకు: ఎల్లో మీడియాపై కవిత
తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించాం : తెరాస ఎంపీ కవిత
హిమాలయాలపై ఎగిరిన తెలంగాణ చిత్రపటం
సాక్షి
వాటర్గ్రిడ్కు నేడు శంకుస్థాపన
Andhrabhoomi
నల్లగొండ, జూన్ 7: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కెసిఆర్ తన పర్యటనలో భాగంగా సాయంత్రం 4-30కి హెలికాప్టర్ ద్వారా చౌటుప్పల్ చేరుకుంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటికి మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పనులకు చౌటుప్పల్లో నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ ...
నేడు నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన..10tv
నేడు నల్గొండలో కేసీఆర్ పర్యటనసాక్షి
నేడు నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
నల్లగొండ, జూన్ 7: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కెసిఆర్ తన పర్యటనలో భాగంగా సాయంత్రం 4-30కి హెలికాప్టర్ ద్వారా చౌటుప్పల్ చేరుకుంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటికి మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పనులకు చౌటుప్పల్లో నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ ...
నేడు నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన..
నేడు నల్గొండలో కేసీఆర్ పర్యటన
నేడు నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్
సాక్షి
గవర్నర్తో చంద్రబాబు భేటీ..
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలసి బాబు ఆదివారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా సోమవారం గుంటూరులో నిర్వహిస్తున్న మహాసంకల్పం బహిరంగసభకు హాజరుకావాలని చంద్రబాబు గవర్నర్ను ...
ఓటుకు నోటు స్కాంలో చంద్రబాబుకు దడNamasthe Telangana
రేవంత్ ఇష్యూ, ఫోన్ల ట్యాపింగ్: ఒకేసారి ఢిల్లీకి ముగ్గురు, గవర్నర్ వద్దకు బాబుOneindia Telugu
గవర్నర్ నరసింహన్తో చంద్రబాబు భేటీAndhrabhoomi
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలసి బాబు ఆదివారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా సోమవారం గుంటూరులో నిర్వహిస్తున్న మహాసంకల్పం బహిరంగసభకు హాజరుకావాలని చంద్రబాబు గవర్నర్ను ...
ఓటుకు నోటు స్కాంలో చంద్రబాబుకు దడ
రేవంత్ ఇష్యూ, ఫోన్ల ట్యాపింగ్: ఒకేసారి ఢిల్లీకి ముగ్గురు, గవర్నర్ వద్దకు బాబు
గవర్నర్ నరసింహన్తో చంద్రబాబు భేటీ
News Articles by KSR
గుత్తా ఆవేదన అర్దవంతంగానే ఉందా
News Articles by KSR
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి తన సోదరుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వదలి టిఆర్ఎస్ లో చేరడంపై ఆవేదన వ్యక్తం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. కుటుంబ సంబంధాల కన్నా, రక్త సంబందం కన్నా, అదికారం, ఆర్ధిక అవసరాలే ఎక్కువ అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇది అంతా తలవంపుగా ఉందని ఆయన బాధపడ్డారు.కెసిఆర్ కుటుంబంలో గొడవలు ...
రాజకీయాల్లో నైతిక విలువల దిగజారుతున్నాయి సోదరుడు టీఆర్ఎస్లో చేరికపై ఎంపీ గుత్తా ...ఆంధ్రజ్యోతి
రక్త సంబంధం కంటే అధికారమే ఎక్కువగా ఉంది : ఎంపీ గుత్తావెబ్ దునియా
దిగజారుడు రాజకీయాలపట్ల గుత్తా ఆవేదనAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి తన సోదరుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వదలి టిఆర్ఎస్ లో చేరడంపై ఆవేదన వ్యక్తం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. కుటుంబ సంబంధాల కన్నా, రక్త సంబందం కన్నా, అదికారం, ఆర్ధిక అవసరాలే ఎక్కువ అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇది అంతా తలవంపుగా ఉందని ఆయన బాధపడ్డారు.కెసిఆర్ కుటుంబంలో గొడవలు ...
రాజకీయాల్లో నైతిక విలువల దిగజారుతున్నాయి సోదరుడు టీఆర్ఎస్లో చేరికపై ఎంపీ గుత్తా ...
రక్త సంబంధం కంటే అధికారమే ఎక్కువగా ఉంది : ఎంపీ గుత్తా
దిగజారుడు రాజకీయాలపట్ల గుత్తా ఆవేదన
News Articles by KSR
అడ్రస్ లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడు!
సాక్షి
కొరిటెపాడు (గుంటూరు) : అడ్రస్లేని కాంగ్రెస్ పార్టీకి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షుడని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 125 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవంNews Articles by KSR
అడ్రస్లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడుః ప్రత్తిపాటిఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కొరిటెపాడు (గుంటూరు) : అడ్రస్లేని కాంగ్రెస్ పార్టీకి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షుడని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 125 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవం
అడ్రస్లేని పార్టీకి రఘువీరా అధ్యక్షుడుః ప్రత్తిపాటి
Oneindia Telugu
రెండో రోజు 6 గంటలు 60 ప్రశ్నలు!
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): తొలిరోజు పొడిపొడిగా ప్రశ్నించి వదిలేసిన తెలంగాణ ఏసీబీ అధికారులు రెండోరోజు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆరు గంటల్లో దాదాపు 60 ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. రెండో రోజు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ...
మైండ్గేమ్, టీడీపీపై ప్రశ్న: రేవంత్ నవ్వుతూ, అసహనంగా, ఏసీబీ హైడ్రామా.. తొలిరోజుOneindia Telugu
ఓటుకు నోటు..మరో ఐదుగురు ?10tv
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): తొలిరోజు పొడిపొడిగా ప్రశ్నించి వదిలేసిన తెలంగాణ ఏసీబీ అధికారులు రెండోరోజు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆరు గంటల్లో దాదాపు 60 ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. రెండో రోజు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ...
మైండ్గేమ్, టీడీపీపై ప్రశ్న: రేవంత్ నవ్వుతూ, అసహనంగా, ఏసీబీ హైడ్రామా.. తొలిరోజు
ఓటుకు నోటు..మరో ఐదుగురు ?
Andhrabhoomi
అంతర్రాష్ట్ర ఆలయాల దొంగ సాహు అరెస్టు
Andhrabhoomi
విజయవాడ, జూన్ 7: చత్తీస్ఘడ్లోని దుర్గాజిల్లా బిలాయికి చెందిన ప్రకాష్కుమార్ సాహు.. నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడకు సుపరిచితమైన పేరు. కనకదుర్గమ్మకు నాటి ఎంపి రాయపాటి సాంబశివరావు భక్తిశ్రద్ధలతో సమర్పించిన బంగారు కిరీటాన్ని 1998లో దొంగిలించి దేశంలోనే సంచలనం సృష్టించాడు. ఇక అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ముఖ్య దేవాలయాలనే ...
అంతర్రాష్ట్ర దొంగ సాహూ అరెస్ట్ప్రజాశక్తి
అంతర్జాతీయ దొంగ ప్రకాశ్ సాహు అరెస్టుసాక్షి
విజయవాడ: గజదొంగ సాహు అరెస్టు.. 10 కోట్ల విలువైన ఆభరణాలు రికవరీఆంధ్రజ్యోతి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
విజయవాడ, జూన్ 7: చత్తీస్ఘడ్లోని దుర్గాజిల్లా బిలాయికి చెందిన ప్రకాష్కుమార్ సాహు.. నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడకు సుపరిచితమైన పేరు. కనకదుర్గమ్మకు నాటి ఎంపి రాయపాటి సాంబశివరావు భక్తిశ్రద్ధలతో సమర్పించిన బంగారు కిరీటాన్ని 1998లో దొంగిలించి దేశంలోనే సంచలనం సృష్టించాడు. ఇక అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ముఖ్య దేవాలయాలనే ...
అంతర్రాష్ట్ర దొంగ సాహూ అరెస్ట్
అంతర్జాతీయ దొంగ ప్రకాశ్ సాహు అరెస్టు
విజయవాడ: గజదొంగ సాహు అరెస్టు.. 10 కోట్ల విలువైన ఆభరణాలు రికవరీ
వెబ్ దునియా
దోచుకున్న సొమ్ము కోసమే దొంగలంతా ఏకమవుతున్నారు : దేవినేని
వెబ్ దునియా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దోచుకున్న సొమ్మునంత కాపాడుకునేందుకే దొంగలంతా ఏకమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆదివారం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి దేవినేని స్పందిస్తూ ...
చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత బొత్సాకు లేదుఆంధ్రజ్యోతి
దోచుకున్నది దాచుకోడానికే వై.కాంగ్రెస్ లోకిNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దోచుకున్న సొమ్మునంత కాపాడుకునేందుకే దొంగలంతా ఏకమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆదివారం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి దేవినేని స్పందిస్తూ ...
చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత బొత్సాకు లేదు
దోచుకున్నది దాచుకోడానికే వై.కాంగ్రెస్ లోకి
沒有留言:
張貼留言