2015年6月6日 星期六

2015-06-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
దాసరి కుమారుడు అరుణ్‌కుమార్‌ ఇంట్లో చోరీ   
Oneindia Telugu
హైదరాబాద్‌: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ఇంట్లో నాలుగు రోజుల క్రితం చోరీ జరిగింది. రూ.8 లక్షల విలువగల ఆభరణాలు, 3లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. దీనిపై అరుణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో అరుణ్ కుమార్ తన భార్య, అత్తామామలతో ...

దాసరి కుమారుడి ఇంట్లో భారీ చోరీ.. రూ. 11 లక్షల ఆభరణాలతో దొంగలు పరార్..   వెబ్ దునియా
దాసరి తనయుడు ఇంట్లో చోరీ   Vaartha
దాసరి ఇంట్లో దొంగలు   తెలుగువన్
సాక్షి   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలి... వాళ్లు జనసేన కార్యకర్తలేనా...? డౌట్స్ రౌండ్స్   
వెబ్ దునియా
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీ. ఐతే అకస్మాత్తుగా ఇవాళ విజయవాడలో జనసేన కార్యకర్తలమంటూ కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. విషయం ఏమిటంటే... జనసేన ధర్నాలు చేయడం ఇదే తొలిసారి. సహజంగా ఏదైనా ఇలాంటి ఆందోళన చేయడానికి ముందు హింట్ ఇస్తారు. కనీసం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లోనైనా ...

రంగంలోకి: వెంకయ్య రాజీనామాకి జనసేన డిమాండ్   Oneindia Telugu
బెజవాడలో జనసేన కార్యకర్తల ఆందోళన   సాక్షి
ప్రత్యేక హోదా ఇవ్వాలని జనసేన ధర్నా   ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణకు ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత మొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఫాక్స్ టెక్నాలజీస్.. తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ...

తైవాన్ లో కేటీఆర్..   10tv
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: కెటిఆర్‌   ఆంధ్రజ్యోతి
తరలి రండి!   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డాక్టర్లపై ఆర్తీ పేరెంట్స్ కేసుకు రెడీ... ఆర్తీ ప్రాణం మీదికి తెచ్చుకుందా ...   
వెబ్ దునియా
ఆర్తీ అగర్వాల్ పేరెంట్స్ ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులపై కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా శరీరంలోని కొవ్వును తొలగించడాన్ని లైపోసక్షన్ చికిత్స అంటారు. ఈ చికిత్స చేయించుకునేవారి ఆరోగ్యం, చికిత్సా ప్రమాణాలను అనుసరించి ఉండాలి. మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతోపాటు ఇతర ఏ అనారోగ్య ...

వైద్యులపై కేసు పెట్టాలని ఆర్తి తల్లిదండ్రుల నిర్ణయం   ఆంధ్రజ్యోతి
ఆర్తి మృతి- డాక్లర్లపై కేసు పెడతాం   News Articles by KSR
అంబులెన్స్ ఆలస్యంగా రావడమే ఆర్తీ మృతికి కారణమా?   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఏపీ రాజధాని 'అమరావతి'కి అంకురార్పణ..   
ఆంధ్రజ్యోతి
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తొలి అడుగు పడింది! ఆహ్లాద వాతావరణమే వేదికగా.. చిరుజల్లులే అక్షతలుగా.. వేద మంత్రాలే సాక్షిగా రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఇటుక పేర్చారు! అమరావతికి అంకురార్పణ చేశారు! రాజధాని నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అనంతరం చంద్రబాబు అరక దున్నగా.. ఆయన సతీమణి భువనేశ్వరి ...

నిధుల్లేవ్‌.. నిండా ఆలోచనలే   ప్రజాశక్తి
ప్రపంచస్థాయి నగరంగా అమరావతి   Namasthe Telangana
హైదరాబాద్‌ను చూస్తే నాకో తృప్తి: బాబు, విభజనపై..   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 22 వార్తల కథనాలు »   


సాక్షి
   
జయ ఆస్తులు రూ. 117 కోట్లు   
సాక్షి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత జయలలిత తనకు రూ. 117. 13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న జరిగే చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి శుక్రవారం నామినేషన్ వేసినప్పుడు అందించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. 2011లో శ్రీరంగం అసెంబ్లీ నుంచి పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో ఆమె ...

జయలలిత ఆస్తులు రూ.117.13 కోట్లు   Andhrabhoomi
నాలుగేళ్లలో జయలలిత ఆస్తులు రెట్టింపు   ఆంధ్రజ్యోతి
ఏమాత్రం తరగని జయమ్మ ఆస్తులు: రూ.51.40 కోట్ల నుంచి రూ. రూ.117.13 కోట్లకు అప్!   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధూపదీప నైవేద్యాలకు కొరత లేదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని దేవాలయాలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వు రేపోమాపో వెలువడనుంది. వరంగల్‌లో ఐదు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే సీఎం ...

అర్చకులకు ట్రెజరీ జీతాలు   Andhrabhoomi
జీరో వన్ జీరో వేతన వ్యవస్థపై కమిటీ   Namasthe Telangana
తెలంగాణ అర్చకుల వేతనానికి టి.సర్కారుకు గ్రీన్ సిగ్నల్   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన కేసులో పట్టుబడిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలపై ఏసీబీ శనివారం ప్రశ్నల వర్షం కురిపించింది. వారి వ్యక్తిగత సమాచారంతో పాటు కేసులో వారి పాత్రను బయటపెట్టేందుకు ప్రయత్నించింది.
రేవంత్‌పై ఏసీబీ మైండ్ గేమ్.. తొలిరోజు పొడిపొడి ప్రశ్నలు   ఆంధ్రజ్యోతి
రేవంత్ తొలిరోజు విచారణలో హై డ్రామా... 2 గంటలకు కస్టడీలోకి తీసుకున్న ఏసిబి   వెబ్ దునియా
రేవంత్ కస్టడీపై హైడ్రామా: స్టీఫెన్ నోట 'కోడ్', కేసు మలుపు తిరుగుతుందా?   Oneindia Telugu

అన్ని 77 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్‌ రెడ్డికి ఏమైనా ఐతే: సోమిరెడ్డి హెచ్చరిక, 'బీజేపీ మాట్లాడదేం'   
Oneindia Telugu
హైదరాబాద్/బెంగళూరు: తమ పార్టీకి చెందిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నరు జోక్యం చేసుకోవాలన్నారు. ఏడాదిలో 13 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలను బెదిరించి తెరాసలోకి చేర్చుకున్నారని, ...

హెగ్డేని గుర్తుంచుకోండి.. రేవంత్ రెడ్డికి ఏదైనా హాని జరిగితే?: సోమిరెడ్డి   వెబ్ దునియా
బెంగళూరు: రేవంత్‌రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు- మాజీమంత్రి సోమిరెడ్డి   ఆంధ్రజ్యోతి
రేవంత్‌రెడ్డి కేసులో గవర్నర్ జోక్యం చేసుకోవాలి : సోమిరెడ్డి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఘనాలో పేలిన పెట్రోల్ బంక్.. 150కి పెరిగిన   
వెబ్ దునియా
ఘనా దేశ రాజధాని అంకారాలోని పెట్రోల్ బంక్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఆ పేలుడు ఘటనలో గాయపడిన క్షతగ్రాతులను చికిత్సల కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు. అంకారాలో బుధవారం రాత్రి పెట్రోల్ బంక్‌లో చోటుచేసుకున్న పేలుడులో తొలుత 78 మంది మృతి చెందినట్లు భావించారు. అయితే మృతుల సంఖ్య 150కి చేరింది. క్షతగాత్రుల్లో మరి కొంత ...

పెట్రోల్ బంక్ లో పేలుడు: 200కి పెరిగిన మృతులు   సాక్షి
గ్యాస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం: 75మంది మృతి   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言