顯示具有 2015-02-22 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-02-22 標籤的文章。 顯示所有文章

2015年2月21日 星期六

2015-02-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఏప్రిల్‌లో చంద్రబాబు చైనా టూర్   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వం ఆహ్వానం మేరకు చంద్రబాబు చైనా వెళ్తున్నారు. భారతదేశం నుంచి తమ దేశంలో పర్యటించడానికి బృందాన్ని పర్యటించాల్సిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ ...

2015-02-22 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు. ఈ నెల 27న జరిగే తన చెల్లెలి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. టాగ్లు: Jayapradha, ex mp, kcr, జయప్రద, ప్రముఖ సినీ నటి, కె.చంద్రశేఖర్ రావు ...

2015-02-22 తెలుగు (India) క్రీడలు


Palli Batani
   
ప్రపంచకప్ క్రికెట్: ఆసీస్‌తో మ్యాచ్ వర్షార్పణం..బంగ్లాకు లక్   
Palli Batani
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య బ్రిస్బేన్‌లో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ ప్రపంచకప్ పోటీలకు తొలిసారిగా వరుణుడు అడ్డు తగిలాడు. ఆధిత్య జట్టు మ్యాచ్ రద్దు కావడంతో ...

2015-02-22 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 59, 60 అంతస్థులు పూర్తిగా దగ్ధం...!   
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...

2015-02-22 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
టీచర్‌ను వేధించిన శివసేన నేత.. పార్టీ నుంచి బహిష్కరణ!   
వెబ్ దునియా
దేశంలోని మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని పదేపదే చెప్పుకునే సంఘ్ పరివార్ సంస్థల్లో ఒకటైన శివసేనకు చెందిన నేతలు కూడా హద్దులు దాటుతున్నారు. ఔరంగాబాద్‌లో ఒక టీచర్‌ను వేధించిన కేసులో శివసేన నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఔరంగాబాద్ ప్రభుత్వ జడ్పీ ప్రాథమిక పాఠశాలలో ఒక ...

2015-02-22 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏప్రిల్‌లో చంద్రబాబు చైనా టూర్   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వం ఆహ్వానం మేరకు చంద్రబాబు చైనా వెళ్తున్నారు. భారతదేశం నుంచి తమ దేశంలో పర్యటించడానికి బృందాన్ని పర్యటించాల్సిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ ...