2015年2月5日 星期四

2015-02-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పండగే పండుగ   
తెలుగువన్
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు, వేతన సవరణ అన్నీ ఇస్తానని ఆనాడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వారికి ఇచ్చిన మాటను నిలుపుకొంటూ ఆయన ఒక్కొకటి వరుసగా అమలుచేసి చూపిస్తున్నారు. నిన్న ...

ఉద్యోగులకు డబుల్ ధమాకా..!   సాక్షి
పీఆర్సీలో సవరణలు అవసరం   Andhraprabha Daily
తెలంగాణ రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకటన   10tv
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఇప్పటికప్పుడు అంతర్జాతీయ విమానశ్రయం సాధ్యంకాదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, ఫిబ్రవరి 5 : గన్నవరం విమానాశ్రయాన్ని ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. గురువారం కేంద్ర మంత్రి కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన విమానాశ్రయం విస్తరణపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బస్టాండ్‌ కంటే గన్నవరం ఎయిర్‌పోర్టు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
హైదరాబాద్, బెంగళూరు కీలకం: యుఎస్-భారత్ రక్షణ బంధంపై రిచర్డ్ వర్మ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ మీడియాతో పేర్కొన్నారు. అమెరికా, భారత్ భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక ...

'హైదరాబాద్, బెంగళూరులే కీలకం'   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెట్రోల్ ధరలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కారుల దొంగదెబ్బ!   
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈ ధరలు తగ్గలేదు. కారణం ఈ రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ చాటుగా దెబ్బతీయడమే. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను భారీగా పెంచేశాయి. ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.4 పెంచగా, తెలంగాణాలో రూ.2 చొప్పున పెంచింది. ఫలితంగా తెలంగాణాలో లీటరు పెట్రోల్ ధర ...

మరోసారి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచిన టీ.సర్కారు   10tv
పెట్రో వ్యాట్‌   Andhraprabha Daily
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్   Namasthe Telangana

అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొత్త పారిశ్రామిక విధానం లేనట్టే!   
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం మనోగతం బహిర్గతమయ్యే వరకూ ఈ విషయంలో మౌనంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పారిశ్రామిక విధానంపై ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా మూలన పడేసింది. తాజా పరిణామాలతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది.
పారిశ్రామిక రాయితీలపై   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీకి భారీగా ఆర్థిక ప్యాకేజీ.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ!   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
తృణమూల్‌కు సృంజయ్ బోస్ రాజీనామా   
సాక్షి
కోల్‌కతా: శారదా కుంభకోణం అంశం తృణమూల్ కాంగ్రెస్‌ను ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ ...

మమత పదవికి శారదా స్కామ్‌ గండం?   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


సునంద కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు   
సాక్షి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మీనన్ దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. మీనన్‌ను రెండుగంటలకుపైగా ప్రశ్నించినట్టు ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
నేర చరిత దాస్తే ఎన్నిక రద్దు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తన నేర చరితకు సంబంధించి ఎలాంటి వివరాలు దాచినా అనంతరం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలు సమయంలో నేర చరిత్రతో పాటు ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా స్పష్టంగా వెల్లడించక పోయినా కూడా ఎన్నికను రద్దు ...

నేర చరిత్రను దాచినా ఎన్నికల్లో అనర్హులే: సుప్రీం   Namasthe Telangana
నేర చరిత్ర దాస్తే అనర్హత వేటే   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


దమ్ముంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను తానే తెచ్చినట్టుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారన్నారు. అలా అయితే కేసీఆర్‌కు ఉన్న అవే శక్తి సామర్థ్యాలను ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
హైదరాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : నగరంలోని చైతన్యపురిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతీనగర్‌లోని ఓ ఇంట్లో ఒంటిరిగా ఉన్న వెంకటలక్ష్మి(65) అనే వృద్ధురాలిపై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. వృద్ధురాలి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని దుండగులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని స్థానికులు ...

మహిళను చంపిన చైన్ స్నాచర్: దారుణ హత్య   Oneindia Telugu
దుండగుడి దాడిలో వృద్ధురాలు మృతి   Andhrabhoomi
మహిళపై కత్తితో దాడి.. మృతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言