2015年1月1日 星期四

2015-01-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం   
వెబ్ దునియా
కేరళలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కొల్లం జిల్లాలో వేగంగా వస్తున్న ఓ కారు లారీ కిందకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వార్కలా బీచ్ లో జరిగిన న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ...

న్యూ ఇయర్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి   Oneindia Telugu
లారీని ఢీకొన్న కారు:ఆరుగురు విద్యార్థుల మృతి   Andhrabhoomi
లారీలోకి చొచ్చుకుపోయిన కారు: ఆరుగురి మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లాలు చేసిన సంబరాలు.. రబ్రీకి గులాబీ పువ్వు   
వెబ్ దునియా
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవికి గులాబీ పువ్వు ఇచ్చారు. ఈ వయస్సులో గులాబీ పువ్వు ఇవ్వడం ఏంటి? ఐదుమంది బిడ్డలు పుట్టిన తరువాత అనేగా మీ ప్రశ్న? ఆయన ఏం చేసినా సంచలనమే. వివరాలు చూద్దాం రండి. నాలుగు నెలల పాటు ఢిల్లీలోనే గడిపిన ఆయన ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవలే పాట్నాకు తిరిగొచ్చారు. కొత్త ...

భార్యకు గులాబి పువ్విచ్చిన లాలూ   సాక్షి
న్యూ ఇయర్: భార్య రబ్రీదేవికి గులాబీ, సీఎంకు సలహా ఇచ్చిన లాలూ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రణాళికా సంఘం పేరు మార్చిన కేంద్రం   
తెలుగువన్
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ సర్వతో ముఖాభివృద్ధికోసం ప్రణాళిక సంగహం ఏర్పాటయింది. కానీ మారిన కాలానికి, దేశ అవసరాలకు తగినట్టుగా అది లేదని ప్రధాని నరేంద్ర మోడీ భావించడంతో, ఆయన అధికారం చెప్పట్టగానే దానిని సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో దానిని రద్దు చేసి, దాని స్థానంలో 'నీతి అయోగ్' ను ఏర్పాటు చేసారు. దానినే ఇంగ్లీషులో ...

ప్రణాళికా సంఘానికి మంగళం... నీతి ఆయోగ్ షురూ   వెబ్ దునియా
ఇది దుర్నీతి ఆయోగ్   Andhrabhoomi
ప్రణాళికా సంఘం పరిసమాప్తం   సాక్షి
Andhraprabha Daily   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News4Andhra   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వాహ్....!! వంద రోజులు పూర్తి చేసుకోనున్న మామ్   
వెబ్ దునియా
మామ్... నిజంగా ఇదో అద్భుత ప్రయోగం. భారత దేశాన్ని అగ్రదేశాల సరసన గౌరవప్రదమైన స్థానానికి చేర్చిన ఓ అద్భుత ప్రయోగం. ఈ ప్రయోగంలో మార్స్ ఆర్బిటర్ మిషన్; మంగళ్‌యాన్ విజయవంతంగా అంగారకుడి చెంతకు చేరింది. ఇది కొత్త కాదు. కానీ శుక్రవారంతో వంద రోజులు పూర్తి కానుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి నవంబర్ 5, 2013న పీఎస్‌ఎల్‌వీ సీ25 రాకెట్ ద్వారా నింగికి ...

మార్స్‌పై 'మామ్'@100   సాక్షి
మంగళ్‌యాన్ కు వంద రోజులు   Namasthe Telangana
మంగళయాన్‌ 100 డేస్‌ఇస్రో సమీక్ష   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఏపీకి కాటన్ దొర.. మాకు నిజాం   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే అద్భుతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సొసైటీకే అప్పగిస్తూ వారం రోజులలో పట్టా సర్ట్ఫికెట్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరం కంటే అద్భుతంగా హైదరాబాద్‌ను ...

మహా నిజాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ను ఢిల్లీ గ్రౌండ్ ను తలదన్నేలా తయారు చేస్తాం   వెబ్ దునియా
'నిజాం చాలా గొప్ప రాజు'   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
10tv   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాబర్ట్ వాద్రాకు ఐటీ నోటీసులు   
సాక్షి
న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈ నోటీసులు అందాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు.
రాబర్ట్‌ వాద్రాకు ఐటీ కష్టాలు   Andhraprabha Daily
వివాదాస్పద ఒప్పందాలు: రాబర్ట్ వాద్రా సంస్థకు ఐటి శాఖ నోటీసులు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సర్వం ఆధార్ మయం..! మరో నాలుగు రంగాలకు అనుసంధానం..!   
వెబ్ దునియా
భారత దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంబంధిత అన్ని పథకాలకు ఆధార్ కార్డు అత్యంత కీలకం కాబోతోంది. ఇప్పటికే గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని ఆధార్‌కు లింక్ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్‌లో రైతు రుణమాఫీ వంటి పథకాలను కూడా ఆధార్‌కే కిందకే అనుసంధానించారు. ఈ కోవలోనే స్కాలర్ షిప్‌లు, పింఛన్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పౌర సరఫరాలకు కూడా ఆధార్‌ను ...

మరో 4 రంగాలకు ఆధార్ అనుసంధానం   News Articles by KSR

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారతీయులు నా గురువులు: దలైలామా   
Namasthe Telangana
సూరత్, జనవరి 1: భారతీయులను గురువులుగా భావిస్తానని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. గుజరాత్‌కు తొలిసారి వచ్చిన ఆయన గురువారం సూరత్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాచీన భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం ప్రపంచఖ్యాతి గడించిందని, సాంప్రదాయికంగా, చారిత్రకంగా భారతీయులను తాను గురువులుగా భావిస్తానని ...

నా గురువు భారత్: దలైలామా   సాక్షి
భారతీయులు నా గురువులు: బౌద్ధ గురువు దలైలామా   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
న్యూ ఇయర్ గిఫ్ట్: తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర   
వెబ్ దునియా
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు న్యూ ఇయర్ శుభవార్త. మరోసారి సబ్సిడేతర వంట గ్యాస్ ధరలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు గురువారం ప్రకటించాయి. ఈ మేరక ఆయిల్ సంస్థల అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ప్రస్తుతం ఉన్న 14.2 కేజీల సబ్సీడేతర ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 752 నుంచి రూ.708.50 పైసలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తద్వారా గ్యాస్ ...

మరింత తగ్గిన నాన్ సబ్సిడీ గ్యాస్ రేటు   Namasthe Telangana
సబ్సిడియేతర గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ పై రూ.43.50 తగ్గింపు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్తాన్ బరితెగింపు... 13 ఔట్ పోస్టులపై మళ్లీ కాల్పులు   
వెబ్ దునియా
పాకిస్తాన్ బరితెగించి వ్యవహరిస్తోంది. పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ సరిహద్దుల్లో అదే పనిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా గురువారం కూడా జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్ పరిధిలో సరిహద్దు వెంబడి 13 సైనిక ఔట్ పోస్టులపై కాల్పులకు తెగబడింది. ఎనిమిది రోజుల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ...

మళ్లీ తెగబడిన పాకిస్తాన్   సాక్షి
మారని పాక్‌ బుద్ధి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్ స్ధావరాలపై పాక్ దాడి... భారత జవాన్‌తో సహా ఐదుగురు మృతి   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言