2015年1月25日 星期日

2015-01-26 తెలుగు (India) క్రీడలు


ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి   
సాక్షి
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారిన సమయంలో వర్షం రావడం క్రికెట్ అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. మంచి ఫామ్ లో ఉన్న ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మోగింది కల్యాణవీణ   
సాక్షి
దివ్య మంగళమూర్తి కడప రాయుని కల్యాణ వైభవాన్ని వీక్షించేందుకు ఆ ప్రాంగణంలోని వన్నెల పూలు ఆనందంతో తలలూపుతున్నాయి. కళ్లింతలు చేసుకుని చూస్తున్నాయి. ఆహ్వానిస్తున్నట్లు అరటి పిలకలు, అపురూప ఘట్టానికి తాము సాక్షులుగా నిలిచామని పులకింతలు పోతున్న మావిడాకుల తోరణాలు,. శ్రీ గంధం, కర్పూరం పరిమళాలు, ' శ్రీవారి కల్యాణ శోభను చూతము ...

వైభవంగా దేవునికడపలో శ్రీవారి కల్యాణం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
సైనా సయ్యద్ మోడీ టోర్నీ టైటిల్ నెగ్గింది   
TV5
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్, భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ టైటిల్ నిలబెట్టుకుంది. తెలుగుతేజం సైనా ప్రపంచ చాంపియన్ కరోలినా మరిన్ (స్పెయిన్) ను చిత్తుచేసి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సైనా 19-21, 25-23, 21-16 స్కోరుతో కరోలినాపై నెగ్గింది. హోరాహెరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి గేమ్ కోల్పోయిన హైదరాబాదీ ...


ఇంకా మరిన్ని »   


thatsCricket Telugu
   
క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌-2015లో గిల్ క్రిస్ట్‌‌కు చోటు   
thatsCricket Telugu
సిడ్నీ: ఆస్టేలియా మాజీ క్రికెటర్, కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్‌, లేట్ మాజీ కెప్టెన్, సెలక్టర్ జాకీ రైడర్‌కు ఆస్టేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ - 2015లో చోటు లభించింది. ఈ మేరకు జనవరి 27న తేదీన సిడ్నీలో జిరిగే అలెన్ బోర్డర్ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమానికి గిల్ క్రిస్ట్, రైడర్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. క్రికెట్ ఆస్టేలియా విడుదల చేసిన ప్రకటనలో ...

హాల్ ఆఫ్ ఫేమ్ లో గిల్ క్రిస్ట్ కు చోటు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అదనంగా నిధులు అవసరమా?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల కన్నా అదనపు నిధులు అవసరమైన పక్షంలో, అలాగే బడ్జెట్ కేటాయింపులకంటే ఎక్కువ నిధులను ఇప్పటికే వ్యయం చేసినట్లయితే అందుకు సంబంధించిన ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు కింద సప్లిమెంటరీ ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పూర్తి వివరణతో వాటిని పంపించాలని అన్ని ...


ఇంకా మరిన్ని »   


ప్రతి ఓటమి గెలుపు నేర్పుతుంది   
సాక్షి
చాపాడు: ఏ ఆటలోనైనా ప్రతి ఓటమి గెలుపును నేర్పుతుందని.. గెలిచిన వారు పొంగిపోకూడదని, ఓడిన వారు కుంగిపోకూడదని.. క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించవచ్చని జీఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక కలెక్టర్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. శ్రీచైతన్యభారతి ఇంజనీరింగ్ కాలేజీలో గత మూడు రోజులుగా జరుగుతున్న 2014-15 ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు ఆదివారంతో ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
జట్టు కోసం నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేయాలి : రిచర్డ్స్   
వెబ్ దునియా
భారత్ క్రికెట్ జట్టు అవసరాల దృష్ట్యా విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని విశ్వవిఖ్యాత క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ముక్కోణపు వన్డే సిరీసలో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లీ స్థానంపై అందోళన వ్యక్తమవుతోంది. అయితే జట్టు అవసరాల దృష్ట్యా విరాట్‌ అదే ...

కోహ్లీ పైనే ఎక్కువగా ఆధారపడి ంది   Andhraprabha Daily
కోహ్లి ఫామ్‌లోకొస్తేనే..!   సాక్షి
ప్రపంచ కప్ ఆశలన్నీ కోహ్లీపైనే: ద్రావిడ్, రిచర్డ్స్   thatsCricket Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నష్టపరిహారం చెల్లిస్తారా.. కోర్టుకు వస్తారా : బీసీసీఐ అల్టిమేటం!   
వెబ్ దునియా
వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గట్టి వార్నింగ్ ఇచ్చింది. నష్టపరిహారం రాబట్టుకునే విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రశ్నేలేదని తేల్చి చెప్పింది. గత ఏడాది అక్టోబర్‌లో విండీస్‌ జట్టు భారత పర్యటన నుంచి అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్ళడం వల్ల కలిగిన నష్టానికిగాను రూ.257.67 కోట్లు చెల్లించాలని ...

వీలైనంత త్వరగా చెల్లించండి   సాక్షి
విండీస్ స్పందించాల్సిందే : బీసీసీఐ   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
విజేతలు సైనా, కశ్యప్‌ సయ్యద్‌ మోదీ చాంపియన్‌షిప్‌   
Andhraprabha Daily
లక్నో: సయ్యద్‌ మోదీ అంత ర్జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ విజేతలుగా నిలిచారు. ఆదివారం నాడు జరిగిన పురుషు ల సింగిల్స్‌ ఫైనల్‌లో పారుపల్లి కశ్యప్‌ విజేతగా నిలిచాడు. ఇద్దరు తెలుగు ఆటగాళ్ల మధ్య జరిగిన తుదిపోరులో కిదంబి శ్రీకాంత్‌పై 23-21, 23-21 స్కోరుతో కశ్యప్‌ విజయం సాధించి టైటిల్‌ సాధిం చాడు. 52 నిమిషాల ...

ఇద్దరూ ఇద్దరే   సాక్షి
శ్రీకాంత్‌ X కశ్యప్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సెమీస్‌లోకి హైదరాబాద్ బ్యాడ్మింటన్ టీం..   TV5
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంగ్లండ్‌పై గెలుపు: ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా   
వెబ్ దునియా
ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా ప్రవేశించింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 304 పరుగులు టార్గెట్‌ను ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు ఇది వరుసగా మూడవ విజయం ...

ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం   Vaartha
ఫైనల్లో ఆస్ట్రేలియా   సాక్షి
ట్రై సిరీస్: ఇంగ్లాండ్‌పై ఆసీస్ విన్, స్మిత్ వరల్డ్ రికార్డు   thatsCricket Telugu

అన్ని 43 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言