వెబ్ దునియా
1.73 లక్షల మందికి పోలియో చుక్కలు
సాక్షి
హొసూరు : పల్స్పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి ఎంపీ అశోక్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యులు ...
చేయి చేయి కలుపుదాం.. పోలియో రహిత జిల్లాగా నిలుపుదాంAndhrabhoomi
పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరో రెండు రోజులు పల్స్ పోలియో..! వైద్యాధికారుల నిర్ణయం..!వెబ్ దునియా
Andhraprabha Daily
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
హొసూరు : పల్స్పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి ఎంపీ అశోక్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యులు ...
చేయి చేయి కలుపుదాం.. పోలియో రహిత జిల్లాగా నిలుపుదాం
పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం
మరో రెండు రోజులు పల్స్ పోలియో..! వైద్యాధికారుల నిర్ణయం..!
thatsCricket Telugu
రికార్డ్: డివిలియర్స్ వీరవిహారం, 31బంతుల్లో సెంచరీ
thatsCricket Telugu
జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబి డివిలియర్స్ మైదానంలో వీరవిహారం చేశాడు. కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ సఫారీ ఆటగాడు కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సర్లతో 149 పరుగులు చేసి వాండరర్స్ ...
ఓటమితో బోణీ రోహిత్ శతకం వృథాAndhraprabha Daily
దంచికొట్టిన డివిల్లీర్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డీవిలియర్స్ బ్యాటింగ్ అద్భుతం: కుంబ్లేసాక్షి
Teluguwishesh
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
thatsCricket Telugu
జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబి డివిలియర్స్ మైదానంలో వీరవిహారం చేశాడు. కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేసి వన్డేల్లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ సఫారీ ఆటగాడు కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సర్లతో 149 పరుగులు చేసి వాండరర్స్ ...
ఓటమితో బోణీ రోహిత్ శతకం వృథా
దంచికొట్టిన డివిల్లీర్స్
డీవిలియర్స్ బ్యాటింగ్ అద్భుతం: కుంబ్లే
Palli Batani
తడబాటుతో మొదలు
సాక్షి
మెల్బోర్న్: ఇరుజట్లలో చెరో ఓపెనర్ చెలరేగిపోయాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ (139 బంతుల్లో 138; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధిస్తే... ఆరోన్ ఫించ్ (127 బంతుల్లో 96; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆసీస్కు శుభారంభం అందించాడు. అయితే రెండు జట్లలో స్టార్క్ (6/43) రూపంలో ఉన్న ఒకే ఒక్క తేడా కంగారూలకు విజయాన్ని అందించింది. టీమిండియాకు భంగపాటును మిగిల్చింది.
రోహిత్ శతకం వృథాAndhrabhoomi
మెల్బోర్న్ ముక్కోణపు సిరీస్... ఆసీస్ కైవసంవెబ్ దునియా
రోహిత్ సెంచరీ వృథా... ట్రై సీరీస్ ఆసీస్ చేతిలో భారత్ ఓటమిPalli Batani
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
మెల్బోర్న్: ఇరుజట్లలో చెరో ఓపెనర్ చెలరేగిపోయాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ (139 బంతుల్లో 138; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధిస్తే... ఆరోన్ ఫించ్ (127 బంతుల్లో 96; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆసీస్కు శుభారంభం అందించాడు. అయితే రెండు జట్లలో స్టార్క్ (6/43) రూపంలో ఉన్న ఒకే ఒక్క తేడా కంగారూలకు విజయాన్ని అందించింది. టీమిండియాకు భంగపాటును మిగిల్చింది.
రోహిత్ శతకం వృథా
మెల్బోర్న్ ముక్కోణపు సిరీస్... ఆసీస్ కైవసం
రోహిత్ సెంచరీ వృథా... ట్రై సీరీస్ ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
వెబ్ దునియా
తాత్కాలిక రాజధాని మంగళగిరిలోనే...
వెబ్ దునియా
రాష్ట్ర తాత్కాలిక రాజధాని ఏర్పాటు గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలోనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రెవెన్యూ, మౌళిక వసతుల కల్పన శాఖలు సంయుక్తంగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ టౌన్ షిప్ లో ఉన్న 103 భూమిని పరిశీలించింది. ఇందులోనే తాత్కాలిక ఏర్పాట్లు ...
మంగళగిరిలోనే తాత్కాలిక రాజధానిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర తాత్కాలిక రాజధాని ఏర్పాటు గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలోనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ రెవెన్యూ, మౌళిక వసతుల కల్పన శాఖలు సంయుక్తంగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ టౌన్ షిప్ లో ఉన్న 103 భూమిని పరిశీలించింది. ఇందులోనే తాత్కాలిక ఏర్పాట్లు ...
మంగళగిరిలోనే తాత్కాలిక రాజధాని
Oneindia Telugu
భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!
సాక్షి
న్యూఢిల్లీ: దాదాపు 45 రోజుల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరిగే ప్రపంచకప్ సందర్భంగా భారత క్రికెట్ ఆటగాళ్లు తమ భార్యలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ప్రపంచకప్ నిబంధనల మేరకు ఈ మెగా ఈవెంట్కు ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడం కుదరదు. మరోవైపు ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సరిగ్గా ...
కోహ్లీ, అనుష్కకు షాక్: భార్య, గర్ల్ఫ్రెండ్స్కి బీసీసీఐ నోOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దాదాపు 45 రోజుల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరిగే ప్రపంచకప్ సందర్భంగా భారత క్రికెట్ ఆటగాళ్లు తమ భార్యలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ప్రపంచకప్ నిబంధనల మేరకు ఈ మెగా ఈవెంట్కు ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడం కుదరదు. మరోవైపు ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సరిగ్గా ...
కోహ్లీ, అనుష్కకు షాక్: భార్య, గర్ల్ఫ్రెండ్స్కి బీసీసీఐ నో
బ్యాంకులకు మస్కా
సాక్షి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : మొన్న సత్యవేడు మండలం దాసకుప్పంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు (ఎస్పీజీబీ)లో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు రుణాలు ఇచ్చినట్లు చూపి రూ.2.5 కోట్లను బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు కాజేశారు. నిన్న వరదయ్యపాళెం మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డెప్యూటీ మేనేజర్ మహేంద్ర రూ.1.88 కోట్లను మింగేశారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : మొన్న సత్యవేడు మండలం దాసకుప్పంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు (ఎస్పీజీబీ)లో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు రుణాలు ఇచ్చినట్లు చూపి రూ.2.5 కోట్లను బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు కాజేశారు. నిన్న వరదయ్యపాళెం మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డెప్యూటీ మేనేజర్ మహేంద్ర రూ.1.88 కోట్లను మింగేశారు.
'గ్రేటర్'లో మరో 8 స్వైన్ఫ్లూ కేసులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 17 రోజుల్లో ఏడుగురు చనిపోగా, 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. హోలిస్టిక్ ఆస్పత్రిలో 39 ఏళ్ల వ్యక్తి, బసవతారకం ఆసుపత్రిలో 57 ఏళ్ల మహిళ, రెయిన్బో ఆస్పత్రిలో 8 ఏళ్ల బాలిక, కేర్లో 28 ఏళ్ల మహిళతో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 17 రోజుల్లో ఏడుగురు చనిపోగా, 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. హోలిస్టిక్ ఆస్పత్రిలో 39 ఏళ్ల వ్యక్తి, బసవతారకం ఆసుపత్రిలో 57 ఏళ్ల మహిళ, రెయిన్బో ఆస్పత్రిలో 8 ఏళ్ల బాలిక, కేర్లో 28 ఏళ్ల మహిళతో ...
Namasthe Telangana
మొదటి వికెట్ కోల్పోయిన భారత్
Namasthe Telangana
మెల్బోర్న్: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న భారత్ తన మొదటి వికెట్ను కోల్పోయింది. శిఖర్ధావన్ రెండు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అజెంకా రహానే(12), రోహిత్శర్మ(13) పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు. భారత్ ప్రస్తుత స్కోర్ ఆరు ...
ట్రై సిరీస్: తొలి వన్డేలో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా విజయంవెబ్ దునియా
బోనస్తో ఆసీస్ బోణీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయంTV5
సాక్షి
thatsCricket Telugu
News4Andhra
అన్ని 37 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్బోర్న్: ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న భారత్ తన మొదటి వికెట్ను కోల్పోయింది. శిఖర్ధావన్ రెండు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అజెంకా రహానే(12), రోహిత్శర్మ(13) పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు. భారత్ ప్రస్తుత స్కోర్ ఆరు ...
ట్రై సిరీస్: తొలి వన్డేలో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా విజయం
బోనస్తో ఆసీస్ బోణీ
తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం
Andhrabhoomi
ఎమ్మార్పై దృష్టి
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 16: పలువురు రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్న ఎంఆర్ ప్రాపర్టీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువైన 532 ఎకరాల భూమిని ఎంఆర్ ప్రాపర్టీకి గతంలో కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు మొగ్గతొడిగింది. వైఎస్ఆర్ హయాంలో రూపుదిద్దుకొంది. పలువురు ...
ప్రభుత్వ నిర్వహణలో 'ఎమ్మార్' గోల్ఫ్ కోర్స్!సాక్షి
ఎమ్మార్ ప్రాపర్టీస్ స్థలంపై సీఎం సమీక్షNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 16: పలువురు రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్న ఎంఆర్ ప్రాపర్టీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువైన 532 ఎకరాల భూమిని ఎంఆర్ ప్రాపర్టీకి గతంలో కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు మొగ్గతొడిగింది. వైఎస్ఆర్ హయాంలో రూపుదిద్దుకొంది. పలువురు ...
ప్రభుత్వ నిర్వహణలో 'ఎమ్మార్' గోల్ఫ్ కోర్స్!
ఎమ్మార్ ప్రాపర్టీస్ స్థలంపై సీఎం సమీక్ష
అక్రమాలను ఉపేక్షించం: ఈటెల
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే కీలక బాధ్యత ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల జేఏసీ కొత్త సంవత్సర డైరీ, కేలండర్ను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే కీలక బాధ్యత ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల జేఏసీ కొత్త సంవత్సర డైరీ, కేలండర్ను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ...
沒有留言:
張貼留言