2015年1月26日 星期一

2015-01-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మళ్లీ అదే తప్పు.. గేటు దాటుతున్న ట్రక్కును ఢీకొన్న రైలు. 12 మృతి   
వెబ్ దునియా
రైల్వేలో మరోఘోర సంఘటన జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు గేటు దాటేస్తామనుకున్న వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రైలు మృత్యు శకటంలా వారి మీదకు దూసుకు వచ్చింది. 12 మందిని అమాంతం ఎగరేసుకు పోయింది. చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వివరాలిలా ఉన్నాయి. హర్యానాలోని హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
రైలు ప్రమాదం.. 12 మంది మృతి   తెలుగువన్
హర్యానాలో ఘోర ప్రమాదం   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'కామన్ మేన్' సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ ఇకలేరు   
వెబ్ దునియా
ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్న లక్ష్మణ్ పుణె‌లోని ఒక ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం 6.50 గంటలకు వైద్యం ఫలించక తుదిశ్వాసవిడిచారు. 'కామన్ మేన్' అనే పాత్రతో లక్ష్మణ్ వేసినా రాజకీయ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు సగటు మనిషి నిజజీవితాన్ని ప్రతిబింబించే రీతిలో అమితంగా ...

కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ విశేషాలు..   10tv
ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్‌.కె. లక్ఝణ్‌ కన్నుమూత   Andhraprabha Daily
ప్రఖ్యాత కార్టూనిస్ట్‌ 'కామన్‌ మ్యాన్‌' సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్‌ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాల నడుమ ఎం'సెట్'.. ముఖ్యమంత్రుల ముందుకు మూడు ప్రతిపాదనలు   
వెబ్ దునియా
ఎంసెట్ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చాలా సేపు దీనిపై చర్చించినట్లు అర్థమవుతోంది. మధ్య మధ్యలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల ...

ఎంసెట్‌ కొలిక్కి   Andhraprabha Daily
తగాదా వద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎట్ హోంలో ఇద్దరు చంద్రులు కలిశారు   News4Andhra
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రత్యేక హోదా రాదా!?   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇక రానట్టేనన్న నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం వచ్చేశారు. కేంద్రం వద్దకు వరుసగా పరుగులు తీస్తున్న అధికారులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులకూ ఇదే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వత్తిడి ...

'ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు'   Namasthe Telangana
'ప్రత్యేక హోదా' లేనట్టే!   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మిస్ యూనివర్శ్‌గా కొలంబియా సుందరి పౌలినా వెగా   
వెబ్ దునియా
విశ్వసుందరి కిరీటాన్ని కొలంబియా సుందరి చేజిక్కించుకుంది. కొలంబియాకు చెందిన 22 ఏండ్ల పౌలినా వెగా విశ్వసుందరి కిరిటాన్ని ఎగరేసుకుపోయింది. మియామీలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో 'మిస్‌' కొలింబియా పౌలినా వెగా విజేతగా నిలిచింది. రన్నరప్‌ టైటిల్‌ను అమెరికాకు చెందిన నియా గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 80 దేశాలకు చెందిన సుందరాంగులు ...

కొలంబియా సుందరికి విశ్వ కిరీటం   Namasthe Telangana
విశ్వసుందరిగా పౌలినా వేగ   Andhraprabha Daily
విశ్వసుందరిగా కొలంబియా యువతి   News4Andhra
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక ఆకర్షణగా మోడీ ప్రాజెక్టులు, మహిళా అధికారుల కవాతు (ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లో వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, మేక్ ...

ఏపీ తెలంగాణకు శకటాలకు అనుమతి: తమిళనాడుకు నో!   వెబ్ దునియా
ప్రత్యేక ఆకర్షణగా ఏపీ, తెలంగాణ శకటాలు   Andhraprabha Daily
వేడుకల్లో అలరించిన శకటాలు   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
సాక్షి   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దళితుడైనందుకే వేటు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భైంసా/నల్లగొండ: రాజయ్యను బర్తరఫ్‌ చేయడంపై ఎమ్మార్పీఎస్‌ నిరసనలకు దిగింది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా భైంసాలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ దొర అహంకారంతో బర్తరఫ్‌ చేశారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రాస్తారోకో నిర్వహించారు. వలిగొండలో రాజయ్యకు అండగా నిలుస్తామని తీర్మానించారు.
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్య: మందకృష్ణమాదిగ   Andhrabhoomi
కెసిఆర్ ను ప్రశ్నించిన మంద కృష్ణ   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


Palli Batani
   
వివేక్‌కు టీఆర్ఎస్ టిక్కెట్టు... వరంగల్ లోక్‌సభకు పోటీ..!   
Palli Batani
కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్ మళ్లీ గులాబి గూటికి చేరుకుంటారని సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత గెడ్డం వెంకటస్వామి వారసుడిగా రాజకీయారంగ్రేటం చేసిన వివేక్ 2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన తన పలుకుబడి సంపాదించుకున్నారు. గత ఎన్నికలకు ముందు ...

ఆ నేతలు మళ్లీ వస్తారా ?   10tv
వరంగల్ లోక్ సభ స్థానం: వివేక్ మళ్లీ టీఆర్ఎస్‌లోకి..!   వెబ్ దునియా
వరంగల్ ఎంపి టిఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్?   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు... నారా లోకేష్‌తో చెప్పాను!   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీకి చెందిన హైదరాబాద్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలందరూ అధికార టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కు చెప్పానని కృష్ణారావు తెలిపారు. కృష్ణారావు టీడీపీని వీడుతున్నారని వార్తలు వస్తున్న ...

టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు   సాక్షి
లోకేష్‌ బుజ్జగింపులు: టిఆర్ఎస్ వైపే టిడిపి ఎమ్మెల్యే   Oneindia Telugu
టిడిపి ముఖ్యనేతలే కెసిఆర్ తో టచ్ లో ఉన్నారు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్ లో పెట్టుబడులు పెరిగాయి : నరేంద్ర మోదీ   
వెబ్ దునియా
భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. అందుకు పరిష్కార దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీఅన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో మోదీ ప్రసంగించారు. అందులో భాగంగానే తాను అమెరికాలో పర్యటించిన తర్వాత భారత్ లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. పెట్టుబడులు ...

భారత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది సమస్యలన్నింటికి సుపరిపాలనే పరిష్కారం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言