2015年1月16日 星期五

2015-01-17 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మంజుల్: మమతాకు షాక్..!   
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ హావా సాగిస్తోంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా పార్టీ బలోపేతం కోసం అడుగులు వేస్తోంది. ఈ స్థితిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కేబినెట్‌లోని మంత్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేజేపీ ...

మమతా బెనర్జీకి షాక్, ఆశ్చర్యం: బీజేపీలో చేరిన మంత్రి మంజుల్   Oneindia Telugu
ప్రాంతీయ పార్టీలను బిజెపి అణచివేస్తోందా   News Articles by KSR
బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందా?   తెలుగువన్
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్‌పై పోటీకి రెడీ...! బీజేపీ అభ్యర్థిగా జయప్రద... సన్నాహాలు ఫలించేనా ?!   
వెబ్ దునియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై పోటీకి బీజేపీ పార్టీ రెడీ అవుతోంది. అందుకుగాను జయప్రదను ఎన్నికల బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ మాజీ ఎంపీ జయప్రద సమాజ్ వాద్ పార్టీ నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాత పలు పార్టీల నేతలతో చర్చించారు. చివరికి ఆమె బీజేపీలో చేరేందుకు ...

ఢిల్లీ షాక్: బీజేపీలోకి జయప్రద, అమర్‌సింగ్ చర్చ: కేజ్రీవాల్‌పై పోటీ?   Oneindia Telugu
బీజేపీలో చేరనున్న సినీ నటి జయప్రద   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మోదీ పాలన చూసి ఆకర్షితురాలినయ్యా'   సాక్షి
Namasthe Telangana   
News4Andhra   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెన్సార్ బోర్డులో దుమారం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 16: మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రంకు సెన్సార్ సర్ట్ఫికెట్ జారీ విషయంలో వివాదం తలెత్తింది. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (సిబిఎఫ్‌సి) చైర్‌పర్సన్ లీలా శ్యామ్‌సన్ రాజీనామాకు దారితీసింది. డేరా సచ్ఛా సౌదా అధ్యక్షుడు రామ్హ్రీం సింగ్ నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్'కు సెన్సార్ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన నేపథ్యంలో వివాదం తలెత్తింది ...

సెన్సార్ బోర్డు వర్సెస్ కేంద్రం!   సాక్షి
లీలా బాటలో ఇర బాస్కర్.. సెన్సార్ బోర్డుకు రాజీనామా..   Teluguwishesh
'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల నిలిపివేత   తెలుగువన్
10tv   
News Articles by KSR   
TV5   
అన్ని 17 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కమలదళంలోకి కిరణ్ బేడీ   
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో గురువారం ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బేడీ పోటీ చేస్తారని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిని ...

కిరణ్‌ బేదీ సై   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోడీ నాయకత్వం దేశానికి దిశానిర్దేశం: కిరణ్ బేడీ, థరూర్ ప్రశంసలు   Oneindia Telugu
కిరణ్‌బేడీపై ఆమ్ ఆద్మీ ఫైర్   Namasthe Telangana
వెబ్ దునియా   
తెలుగువన్   
Palli Batani   
అన్ని 25 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్నికల బరిలోకి శర్మిష్ట ముఖర్జీ   
తెలుగువన్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ కోసం గురువారం కాంగ్రెస్స్ విడుదల చేసిన లిస్టు లో శర్మిష్ట ముఖర్జీ పేరు కూడా వుంది, దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తన తండ్రి రాష్ట్రపతిగా ...

ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ముఖర్జీ   Oneindia Telugu
ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కుమార్తె   News Articles by KSR
ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేంద్ర మంత్రి నఖ్వీకి యేడాది జైలు.. ఆ వెంటనే బెయిలు!   
వెబ్ దునియా
గత 2009లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేంద్ర మైనారిటీ శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని రాంపూర్‌ కోర్టు ఒక ఏడాది జైలు శిక్ష విధించి, ఆ వెంటనే బెయిల్ మంజూరు చేసింది. గత లోక్‌సభ ఎన్నికలప్పుడు పోలీసు స్టేషన్‌ ముందు నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రదర్శనలు జరిపినందుకు ఈ కేసును విచారణ జరిపిన ...

కేంద్ర మంత్రి నఖ్వీకి ఏడాది జైలు... వెంటనే బెయిల్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్రమంత్రి నఖ్వీకి ఎదురుదెబ్బ   Andhraprabha Daily
కేంద్ర మంత్రికి జైలు.. వెనువెంటనే బెయిలు..   Teluguwishesh
సాక్షి   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
త్వరలో మార్కెట్లోకి సోనియా 'రెడ్ శారీ'   
Namasthe Telangana
న్యూఢిల్లీ, జనవరి 16: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవితచరిత్రపై స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద రెడ్ శారీ పుస్తకం భారత్‌లో త్వరలో విడుదల కానుంది. 2010లోనే ఈ పుస్తకాన్ని విడుదల చేసేందుకు రచయిత ప్రయత్నించినా.. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో సాధ్యంకాలేదు. ఇటలీకి చెందిన సోనియా.. రాజీవ్‌గాంధీని వివాహం చేసుకున్నాక జరిగిన ...

దేశీ మార్కెట్లోకి సోనియాపై వివాదాస్పద పుస్తకం   సాక్షి
ఇండియాలోనూ సోనియా 'రెడ్ శారీ' బుక్ విడుదల   తెలుగువన్
సోనియా 'రెడ్ శారీ'కి గ్రీన్ సిగ్నల్   Kandireega

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొత్త సీఈసీగా హరిశంకర్ బ్రహ్మ   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా హరిశంకర్ బ్రహ్మ(64) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రపంచం దృష్టి అంతా ప్రస్తుతం ఢిల్లీపై ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సీఈసీగా ఉన్న వీఎస్ సంపత్ ...

సీఈసీ గా బాధ్యతలు స్వీకరించిన హెచ్‌ఎస్‌ బ్రహ్మ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఛీఫ్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హెచ్.ఎస్.బ్రహ్మ   తెలుగువన్
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన హెచ్.ఎస్. బ్రహ్మ   Namasthe Telangana
News Articles by KSR   
వెబ్ దునియా   
TV5   
అన్ని 26 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సల్మాన్‌కు సుప్రీంలో చుక్కెదురు   
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చుక్కెదురైంది. వన్యప్రాణులను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చట్టప్రకారం మళ్లీ విచారించాలని పేర్కొంది. 'సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో శిక్షపై స్టే విధించడం సరికాదు.
కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌కు ఎదురుదెబ్బ   Andhrabhoomi
సుప్రీంలో సల్మాన్ కు ఎదురుదెబ్బ   Namasthe Telangana
జింకల వేట కేసు.. సల్మాన్‌కు చుక్కెదురు   Andhraprabha Daily
వెబ్ దునియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News4Andhra   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కమ్యూనికేషన్ వ్యవస్థలో రింగో యాప్ సంచనలం   
10tv
హైదరాబాద్: టెక్నాలజీ... కమ్యూనికేషన్‌ వ్యవస్థలో అద్భుతాలు సృష్టిస్తోంది. లోకల్‌ కాల్‌ చేసినంత ఈజీగా ఇకపై ఐ.ఎస్‌.డి. కాల్స్‌నూ చేసుకోవచ్చు. దీనికి.. ఇంటర్‌నెట్‌ అక్కర్లేదు. వైఫై అవసరం అంతకంటే లేదు. మీ చేతిలో ఓ స్మార్ట్‌ ఫోన్‌ వుంటే చాలు. అదెలా అనేగా సందేహం. 16 దేశాల్లో విజయవంతమైన ఓ యాప్‌ ఇపుడు భారత్‌ ముంగిట నిలిచింది. ఇంటర్నెట్‌ విప్లవంతో ...

రింగో.. రింగు : ఓ చిన్న యాప్... చెంత ఉంటే దేశాలు దగ్గరై పోతాయ్..!   వెబ్ దునియా
ఇంటర్‌నెట్, వైఫై అవసరం లేదు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言