2014年12月10日 星期三

2014-12-11 తెలుగు (India) ఇండియా


Andhrabhoomi
   
అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ   
Andhrabhoomi
వాషింగ్టన్, డిసెంబర్ 10: భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకాన్ని సెనెట్ ఏకగ్రీవంగా బుధవారం ధ్రువీకరించింది. ఈ అవకాశాన్ని అందుకున్న తొలి ఇండో అమెరికన్ ఆయన. మూజువాణి ఓటుతో సెనెట్ వర్మ నియామకాన్ని ధ్రువీకరించటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా చర్చ జరిగితే తప్ప అదీ రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ...

అమెరికా రాయబారిగా రాహుల్‌వర్మ ఖరారు   Namasthe Telangana
భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్‌ వర్మ   Andhraprabha Daily
భారత్ లో అమెరికా రాయబారిగా.... రాహుల్ వర్మ ఎంపిక   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆత్మహత్యాయత్నం నేరంకాదు   
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఆత్మహత్యాయత్నం ఇక ఏ మాత్రం నేరం కాబోదు. ఆత్మహత్యను నేరంగా పేర్కొనే భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్‌ను తొలగించనున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆ సెక్షన్‌ ప్రకారమైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ఎవరికైనా ఒక ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. 309 సెక్షన్‌ను చట్టం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని లా కమిషన్‌ ...

ఐపిసి సెక్షన్ 309 రద్దు   తెలుగువన్
ఐపీసీ సెక్షన్ 309 రద్దుకు కేంద్రం నిర్ణయం.. ఆత్మహత్యను నేరంగా..?   వెబ్ దునియా
ఆత్మహత్య యత్నం నేరం కాదు -కేంద్రం నిర్ణయం   News Articles by KSR
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇంధన రంగంలో సహకారమే కీలకం   
సాక్షి
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సులో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అణు ఇంధనం, రక్షణ, హైడ్రోకార్బన్ల వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై వారివురూ ప్రధానంగా చర్చించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో ...

పుతిన్‌-వెూడీ మధ్య వజ్రాలే వారధి   Andhraprabha Daily
పాకిస్థాన్‌కు సైనిక సాయం.. భారత్ సంబంధాల్లో మార్పు రాదు!   వెబ్ దునియా
భారత్‌తో మాది సహజ మైత్రి: పుతిన్   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శాంతి.. వెలుగు   
Andhraprabha Daily
ఓస్లో: భారత్‌కు చెందిన కైలాష్‌ సత్యార్థి, పాకిస్థాన్‌ టీనేజర్‌ మలాలా యూసఫ్‌జాయ్‌ బుధవారం సంయుక్తంగా 2014 సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. సమస్యలతో సతమతమవుతూ, లక్షలాది మంది బాలలు విద్య, హక్కుల నిరాకరణకు గురైన భారత ఉపఖండంలో వాటి కోసం పోరాడుతున్నందుకు వారిద్దరికీ నోబెల్‌ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే.
వారి చిరునవ్వుల్లో దేవుణ్ని చూశా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలలపై అకృత్యాలకు స్థానం లేదు   సాక్షి
నా రెక్కలు తుంచని నా తండ్రికి కృతజ్ఞతలు : మలాలా యూసఫ్ రజాయ్   వెబ్ దునియా
Namasthe Telangana   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 39 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సోషల్ వెబ్‌సైట్ల వ్యాఖ్యలకు అరెస్టులు: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం!   
వెబ్ దునియా
సోషల్ వెబ్ సైట్లలో అభ్యంతరక వ్యాఖ్యానాలు చేసే కొందరిని అరెస్టు చేయడం చెదురుముదురు సంఘటనలేనంటూ కేంద్రం అభివర్ణించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వెబ్‌సైట్లలో అనుచిత వ్యాఖ్యానాలు చేసిన వారిని అరెస్టు చేసిన కేసు సుప్రీం కోర్టులో జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో అవి ...

వెబ్‌సైట్ల వ్యాఖ్యలకు అరెస్టులు: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం!   Oneindia Telugu
సోషల్ మీడియాలో వ్యాఖ్యలకు అరెస్టులా!   News Articles by KSR
ఆన్‌లైన్‌లో వ్యాఖ్యలపై అరెస్టులను తప్పుబట్టిన సుప్రీం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
మత మార్పిడులు సిగ్గుచేటు రాజ్యసభలో దుమారం   
Andhraprabha Daily
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ- భజరంగ్‌ దళ్‌ చేపట్టిన బలవంతపు మత మార్పిడి కార్య క్రమాలపై బుధవారంనాడు రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఆగ్రాలో యాభైకి పైగా ముస్లిం కుటుం బాలను ఒత్తిడితో, ప్రలోభా లతో హిందువులుగా మార్చినట్లు వచ్చిన వార్తలపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు సభలో కొద్దిసేపు ...

ఆగ్రా మత మార్పిళ్లపై రగడ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఢిల్లీ చేరుకున్న నరసింహన్   
సాక్షి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ న్యూఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నరసింహన్ సమావేశంకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విబేధాల గురించి నరసింహన్ చర్చించనున్నారు. టాగ్లు: Narasimhan, newdelhi tour, నరసింహన్, ...

కాసేపట్లో ప్రత్యూష్‌సిన్హా కమిటీ సమావేశం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్య   
సాక్షి
జైపూర్ : తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పెగడపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుటుంది. ఏఎస్సై శ్రీనివాస్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెగడపల్లి గ్రామానికి చెందిన చినూరి అంజిరెడ్డి, సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి అంజిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా: ఉమా భారతి   
వెబ్ దునియా
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆమె ప్రాణహితకు జాతీయ హోదాతో పాటు దేవాదుల ప్రాజెక్టుకు రూ.64 కోట్లను విడుదల చేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సీఎంల ...

బాబుతో పేచీలు లేవట: ఉమాభారతితో కెసిఆర్ భేటీ   Oneindia Telugu
ప్రాణహితకు జాతీయ హోదా   Andhrabhoomi
'ప్రాణహిత చేవెళ్ల'కు జాతీయ హోదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బొగ్గు స్కాం... తనకెలాంటి సంబంధం లేదు... దాసరి స్పష్టం   
వెబ్ దునియా
దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానిస్తున్న అందరినీ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా బొగ్గు కుంభకోణం జరిగిన సమయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును ఈడీ సోమవారం ...

బొగ్గు 'మసి'పై దాసరిని ప్రశ్నించిన ఈడీ   Kandireega
6 గంటల పాటు దాసరిపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఆరోపణలు అవాస్తవం   Palli Batani
బొగ్గు కుంభకోణంలో దాసరిని ప్రశ్నించిన ఇడి   Andhrabhoomi
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 24 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言