2014年12月5日 星期五

2014-12-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
ఉగ్రవాదుల కాల్పులతో మార్మోగిన కాశ్మీర్ లోయ...   
10tv
జమ్మూ కాశ్మీర్: కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్‌లోయ ఉగ్రవాదుల కాల్పులతో మార్మోగింది. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కాశ్మీర్‌లో ఒక్కరోజే మొత్తం 21 మంది మరణించారు. ఫెన్సింగ్‌ కట్‌ చేసి చొరబడిన ఉగ్రవాదులు.. పాకిస్తాన్‌ సరిహద్దులకు దగ్గరలో ఉన్న యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల మొదటి దాడి జరిగింది. తెల్లవారుజామున మూడున్నర సమయంలో ...

తీవ్రవాదుల దాడి.. 11 మంది జవాన్లు మృతి   తెలుగువన్
కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు... 18కి చేరుకున్న మృతుల సంఖ్య (ఫోటోలు)   Oneindia Telugu
కశ్మీర్‌ : బారాముల్లాలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల కాల్పులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రేమోన్మాదికి రిమాండ్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ఒప్పుకోనందుకు దివ్య అనే యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది దినేశ్‌ను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి కత్తితోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం కోకాపేట ప్రాంతంలో దినేశ్ ఆమెపై దాడి చేసి గాయపరచడం, అనంతరం ఆస్పత్రిలో చేర్చడం తెలిసిందే.
ఐటీ కారిడార్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి: తొమ్మిది కత్తిపోట్లు!   వెబ్ దునియా
యువతికి ఉన్మాది కత్తిపోట్లు   తెలుగువన్

అన్ని 24 వార్తల కథనాలు »   


మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం..   
సాక్షి
ఒంగోలు క్రైం : ఒంగోలులో మహిళలను బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించి వారిని చిత్రవధకు గురి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని హౌసింగ్ బోర్డుకాలనీతో పాటు అరుణోదయ కాలనీలో రెండు ఇళ్లలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. వివరాలు.. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి నుంచి తీవ్రగాయాలు, ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
మాల్దీవులకు ఇండియా తాగునీరు   
Namasthe Telangana
కొలంబో: రాజధాని మాలేలో ప్రధాన వాటర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లక్ష మంది తాగునీరు లేక అలమటిస్తున్నారు. తాగునీటి కోసం శ్రీలంక, చైనా, భారత్ లను మాల్దీవుల ప్రభుత్వం అభ్యర్థించింది. దీనికి స్పందించిన భారత్ ఐదు విమానాల్లో తాగు నీటిని మాల్దీవులకు పంపింది. తాగునీటితో ఐఎల్-76 విమానం ఇప్పటికే అక్కడకు చేరింది. అక్కడి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
స్మితా సబర్వాల్‌కు ఏపీ కోర్టు బెయిలబుల్ వారెంట్   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సభర్వాల్‌కు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. గత 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'సత్యలోకం' అడుగుజాడల్లో...   
సాక్షి
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి ...

మా బాబా అంత్యక్రియలు అసలొద్దు బాబోయ్: భక్తులు   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


హోంగార్డులకు వరాలు   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 5: హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం వారికి వరాలు ప్రకటించారు. ప్రస్తుతం హోంగార్డులకు రూ. 9 వేల రూపాయల భృతి చెల్లిస్తుండగా, దాన్ని రూ.12 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 6న హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి దీర్ఘకాలిక ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఫ్రీ ఐ క్యాంప్‌లో వైద్యుల నిర్లక్ష్యం... 16 మంది అంధత్వం   
వెబ్ దునియా
ఫ్రీ ఐ క్యాంప్‌కు వెళ్లిన వారిలో 16 మంది కంటిచూపును కోల్పోయిన సంఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. గురుదాస్‌పూర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ నాలుగు రోజుల క్రితం ఫ్రీ ఐ క్యాంప్ ఏర్పాటు చేయగా, సుమారు 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కొంతమందికి కళ్ల మంటలు ప్రారంభమవటంతో, అమృత్‌సర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల పరీక్షలు ...

కంటి ఆపరేషన్ చేయించుకుంటే కంటిచూపే పోయింది.... ఆపరేషన్లు చేసిన వైద్యుడి అరెస్టు ...   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీలో ఇంటర్ పరీక్షలు సొంతంగానే!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడిగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు చేసిన యత్నం ఫలించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌కు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకుంది. దీంతో తాము ...

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఏర్పాటు...   10tv
సొంత ఇంటర్‌ బోర్డు! ఏర్పాటుచేస్తూ టీ విద్యా శాఖ ఉత్తర్వులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 19 వార్తల కథనాలు »   


జోరుగా వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు... ప్రభుత్వం ఆదేశం   
వెబ్ దునియా
వాటర్‌గ్రిడ్‌ పథకం పనులను జోరుగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వచ్చే నాలుగేళ్లలో వాటర్‌ గ్రిడ్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకుగాను వాటర్‌ గ్రిడ్‌లకు కావాల్సిన నీటి లభ్యత, గ్రిడ్‌ల నిర్మాణానికి అనువైన స్థలాల ఎంపిక ఇంకా పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言