2014年12月4日 星期四

2014-12-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
స్వామి అశుతోష్ మరణించి 11 నెలలు.. ఫ్రీజర్‌లో మృతదేహం!!   
వెబ్ దునియా
మూఢనమ్మకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హర్యానాలోని రాంపాల్ ఆశ్రమం ఉదంతం మరిచిపోకముందే.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో బాబాల గోల ఎక్కువైంది. వారిని ప్రజలు సైతం అమాయకంగా నమ్ముతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పంజాబ్‌లోని జలంధర్ ఆశ్రమంలో అశుతోష్ మహారాజ్ మరణించి 11 నెలలవుతోంది. శవాన్ని ...

11 నెలలుగా ఫ్రీజర్‌లో స్వామి శవం: అంత్యక్రియలకు నో   Oneindia Telugu
'మా బాబా అంత్యక్రియలకు ఒప్పుకోం'   Namasthe Telangana
ఫ్రీజర్‌లో స్వామీజీ శవం!   Andhrabhoomi
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
యూపీలో స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు   
సాక్షి
మావూ(ఉత్తరప్రదేశ్): మాసాయిపేట దుర్ఘటనను మరువక ముందే అదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మావూ జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ స్కూల్ వ్యాన్‌ను పాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ...

స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న తంసా పాసింజర్ రైలు   Andhrabhoomi
తెలంగాణలోనూ ఇలాంటిఘటనే జరిగింది: కొత్తకోట   Namasthe Telangana
యూపీ రైల్వే క్రాసింగ్ ప్రమాదం: ఐదుగురు చిన్నారుల మృతి!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
చరితార్థుడు కృష్ణయ్యర్   
సాక్షి
మన దేశంలో సాధారణ ప్రజానీకానికి న్యాయవ్యవస్థపై ఉన్నంత విశ్వాసం మరే వ్యవస్థపైనా లేదు. తమ ఆచరణతో, సృజనాత్మకమైన తీర్పులతో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన న్యాయమూర్తులే అందుకు కారణం. అలాంటి అరుదైన న్యాయమూర్తుల్లో గురువారం కన్నుమూసిన జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ అగ్రగణ్యులు. గత నెలలో శత వసంతాలు పూర్తిచేసుకున్న జస్టిస్ ...

జస్టిస్‌ కృష్ణయ్యర్‌ అస్తమయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగమెరిగిన న్యాయకోవిదుడు   Andhrabhoomi
సుప్రీం మాజీ జస్టిస్‌ వీఆర్‌ కృష్ణ అయ్యర్ కన్నుమూత!   వెబ్ దునియా

అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
రూ. కోటి వేతనాన్నీ వద్దన్నారు!   
సాక్షి
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్‌లో బుధవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో నలుగురు విద్యార్థులకు ఏడాదికి రూ. కోటికి పైగా వేతన ప్యాకేజీతో బంపర్ ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు ఆ ఉద్యోగాలను తిరస్కరించారు. ముగ్గురు యువకులు, ఒక యువతికి ఈ ఆఫర్లు వచ్చాయి. అయితే, వారిలో ఇద్దరు పైచదువుల కోసం ఉద్యోగాలను తిరస్కరించగా, మరో ఇద్దరు ...

ఒరాకిల్‌లో నల్గొండ విద్యార్థి బాబాకు రూ.79.18 లక్షల ఉద్యోగం   Oneindia Telugu
తల్లి టైలరింగ్.. తండ్రి కూలి.. నిన్న పూలమ్మాడు.. నేడు ఒరాకిల్‌లో రూ.80 లక్షల ఉద్యోగి ...   Palli Batani

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ.50వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్నాడు.. ఆ ఊరి పెద్ద.!   
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం చోటుచేసుకుంది. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గత ఏడు నెలల క్రితం ఓ యువతి నలుగురు యువకుల చేతిలో అత్యాచారానికి ...

50 వేలు ఇస్తాం అబార్షన్ చేయించుకో!   Namasthe Telangana
50 వేలు తీసుకో... అబార్షన్ చేయించుకో!   Andhrabhoomi
నలుగురు రేప్, అమ్మాయి గర్భవతి: అబార్షన్‌కు రూ.50 వేలు ఆఫర్   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ   
సాక్షి
కూసుమంచి: ఉప ముఖ్యమంత్రి, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కూసుమంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ ఇక్కడ ఆగారు. ఆస్పత్రిలోకి డిప్యూటీ సీఎం ఒక్కసారిగా రావడంతో సిబ్బంది హడలెత్తిపోయారు. ఉరుకులు, పరుగులు పెట్టారు. రాజయ్య నేరుగా మెడికల్ ఆఫీసర్ ...

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రధాని మోడీనే..?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ప్రకటనకు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఐతే టైమ్స్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'ను సోమవారం ప్రకటించేది భారత ప్రధాని నరేంద్రమోడీ పేరునే. కారణం, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోడీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మోడీ తర్వాత రెండో స్ధానంలో ...

టైమ్ పోల్‌లో మోదీ మళ్లీ ఫస్ట్!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
భూ కబ్జాలపై.. ఉక్కు 'పిడి'కిలి   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 4: భూ కబ్జాదారులపై ఉక్కు పాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూకబ్జాలకు పాల్పడినవారు సొంత పార్టీ నేతలైనా వదిలిపెట్టవద్దు, పిడి యాక్టు కింద కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ భూములపై సచివాలయంలో గురువారం ...

ఆదాయమే అసలు లక్ష్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూకబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు: కేసీఆర్ వార్నింగ్   వెబ్ దునియా
ప్రభుత్వ భూ కబ్జాదారులపై పిడిచట్టం   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఖమ్మం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ   
Oneindia Telugu
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ పూర్తిగా కోలుకుంది. దీంతో ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన చిన్నారి శ్రీజను గురువారం డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబ సభ్యలు ఆమెను పాల్వంచ తీసుకెళ్లారు. చిన్నారి శ్రీజ చివరి కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా ...

ఆస్పత్రి నుంచి శ్రీజ డిశ్చార్జ్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
అవనిగడ్డ బిజెపిలో తగాదా- కామినేనికి చికాకు   
News Articles by KSR
రాజకీయాలలో ఏ పార్టీ అయినా ఒకటే గ్రూపులవారిగా గొడవలు పడడగానికి. కృష్ణా జిల్లా అవనిగడ్డ వద్ద బిజెపిలో రెండు గ్రూపులు మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఇరుకున పెట్టాయి.అవనిగడ్డ వచ్చిన మంత్రిని పార్టీ స్థానిక నాయకుడు నగరాయులు వర్గం వారు అడ్డుకున్నారు. ఆయన కారును ఆపి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరారు. కాని ఆయన అందుకు ...

బిజెపి వర్గపోరు బహిర్గతం!   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言