2014年12月3日 星期三

2014-12-04 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సరితా దేవిపై దయచూపండి!: సోనోవాల్ విజ్ఞప్తి   
వెబ్ దునియా
భారత మహిళా బాక్సర్ వ్యవహారంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆసియా క్రీడల్లో పతకం తీసుకునేందుకు నిరాకరించినందుకు గాను సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో క్రీడా మంత్రి సర్బానంద సోనోవాల్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి లేఖ రాశారు. సరితపై సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి ...

'సరితాదేవిపై నిషేధం తొలగించాలి'   సాక్షి
'సరితను కరుణించండి'   Namasthe Telangana
బాక్సర్ సరితా దేవిపై నిషేధం ఎత్తివేయండి: ఐబిఏకు లేఖ రాసిన క్రీడాశాఖ   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హ్యూస్‌.. నిన్ను మిస్సయ్యాం.. మోడీ... సచిన్.. ట్వీట్స్   
వెబ్ దునియా
మెడకు బంతి తగలడంతో మృతి చెందిన ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారుడు ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం నాడు హ్యూస్ స్వస్థలం మాక్స్‌విల్లేలోని ఓ పాఠశాల ప్రాంగణంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్ హ్యూస్ మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు తన ...

హ్యూస్‌.. నిన్ను మిస్సయ్యాం.. మోడీ...   తెలుగువన్
హ్యూస్ అంతిమ సంస్కారాల్లో కన్నీటిపర్యంతమైన కెప్టెన్ క్లార్క్... పూర్తి నివాళి ...   Oneindia Telugu
ఫిలిప్ హ్యూస్‌కు మోదీ నివాళి   Andhrabhoomi
సాక్షి   
Palli Batani   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 39 వార్తల కథనాలు »   


కూలిన మోతీ దర్వాజా   
Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 3: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట మోతీ దర్వాజ నేలకూలింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నిలువెత్తు దర్వాజా పడిపోయింది. గోల్కొండ కోటకు ఎనిమిది దిక్కులా ఎనిమిది భారీ దర్వాజాలు ఉన్నాయి. అప్పట్లో ఈ దర్వాజాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మోతీ దర్వాజను బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ...

కూలిన గోల్కొండ మోతీ దర్వాజా తలుపు   సాక్షి
'గోల్కొండ' మోతీ దర్వాజ పైకప్పు పాక్షికంగా కూలింది (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డ్రంకెన్ డ్రైవింగ్: బ్యాడ్ బ్యాయ్ హెర్ష్‌లీ గిబ్స్ అరెస్ట్!   
వెబ్ దునియా
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్ష్‌లీ గిబ్ర్ అరెస్టయ్యాడు. ఎప్పుడూ ఏదో వివాదాల చుట్టూ తిరుగుతూ బ్యాడ్‌బోయ్ అని పేరు తెచ్చుకున్న హెర్ష్‌లీ గిబ్స్ తాగి వాహనం నడిపిన కేసులో అతగాడికి పోలీసులు అరదండాలు తగిలించి అత్తారింటికి పంపారు. ఫుల్లుగా తాగేసి ఉన్న గిబ్స్.. విపరీతమైన వేగంతో కారు నడిపి మరో కారును ఢీకొన్నాడు. అదృష్టవశాత్తు ఈ ...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్ష్‌లీ గిబ్స్ అరెస్ట్   Oneindia Telugu
బ్యాడ్ బోయ్ హెర్ష్ లీ గిబ్స్ అరెస్టు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అబాట్ బంతి పట్టాడు.. హ్యూస్ విషాదం 7 రోజుల తర్వాత బౌలింగ్!   
వెబ్ దునియా
ఫిలిప్ హ్యూస్‌ విషాదం జరిగిన వారం రోజుల తర్వాత సీన్‌ అబాట్‌ మళ్లీ బౌలింగ్‌కు దిగాడు. అబాట్‌ వేసిన బౌన్సర్‌ తలపై తగలడంతో హ్యూస్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా కుమిలిపోయిన అబాట్‌ ఈ విషాదాంతం నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన న్యూ సౌత్‌వేల్స్‌ నెట్‌ ప్రాక్టీస్‌లో అబాట్‌ ...

మళ్లీ బౌలింగ్ ప్రారంభించిన అబోట్!   Andhrabhoomi
ప్రాక్టీస్‌లో అబాట్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రన్ కేరళ రన్‌లో సచిన్‌: జనవరి 20, 21, 22 తేదీల్లో..   
వెబ్ దునియా
కేరళ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించే రన్ కేరళ రన్ ఈవెంట్‌లో మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీని రాష్ట్రవ్యాప్తంగా 7వేల కేంద్రాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి కేరళలో ప్రారంభమయ్యే జాతీయ క్రీడలకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. నేషనల్ ...

రన్ కేరళ రన్‌లో సచిన్ టెండుల్కర్! తిరువనంతపురంలో..   thatsCricket Telugu
'రన్ కేరళ రన్'లో సచిన్!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బౌన్సర్లను నిషేధిస్తే ఆటలో మజా పోతుంది : వీరేంద్ర సెహ్వాగ్   
వెబ్ దునియా
క్రికెట్ క్రీడలో బౌన్సర్లను నిషేధిస్తే ఆటలోని మజానే పోతుందని భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఓ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో ఓ భీకర బౌన్సర్ దెబ్బకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి‌లోను చేసిన విషయం తెల్సిందే. దీంతో క్రికెట్ ఆటలో ...

2015 ప్రపంచ కప్ ఆడాలని కల కంటున్నా: వీరేంద్ర సెహ్వాగ్   thatsCricket Telugu
ప్రపంచకప్‌లో ఆడతా..! - వెటరన్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బౌన్సర్లు నిషేధిస్తే మజా పోతుంది: సెహ్వాగ్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
టైగర్ వుడ్స్‌కు రూ. 250 కోట్లు   
సాక్షి
ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ 'హీరో' కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, ...

ధోనీ, కోహ్లీ వెనకే: టైగర్ వుడ్స్‌తో హీరో రూ.250కోట్ల డీల్!   వెబ్ దునియా
ధోనీ, కోహ్లీల కంటే ఎంతో ఎక్కువ: టైగర్ వుడ్స్‌తో హీరో కళ్లు చెదిరే డీల్!   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నిర్దోషిని అవన్నీ తప్పుడు ఆరోపణలే   
Andhrabhoomi
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష స్థానానికి మరోసారి పోటీ చేసి, గెలవాలని గంపెడాశతో ఎదురుచూస్తున్న శ్రీనివాసన్ తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని సుప్రీం కోర్టుకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించాడు. ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై రెండు ...

ఏ తప్పూ చేయలేదు: ఇష్యూలోకి శరద్ పవార్ను లాగిన శ్రీనివాసన్   Oneindia Telugu
ఫిక్సింగ్ వ్యవహారంలో నేను అమాయకుడిని : సుప్రీంలో శ్రీనివాసన్   వెబ్ దునియా
క్రికెట్ ను బీసీసీఐ చంపేస్తోంది: సుప్రీం   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ధోనీయే సారథి?   
Andhrabhoomi
అడిలైడ్, డిసెంబర్ 2: ఆస్ట్రేలియాతో మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ క్రికెట్ సిరీస్‌లో భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా ప్రస్తుతం స్వదేశంలోనే ఉన్న ధోనీ ఈ నెల 9వ తేదీన తేదీన అడిలైడ్‌లో మొదలయ్యే తొలి టెస్టుకు ముందే భారత జట్టును ...

తొలి టెస్టుకు ధోనీ?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోని వచ్చేస్తున్నాడు!   సాక్షి
అడిలైడ్ టెస్టులో మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా?   వెబ్ దునియా
Kandireega   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言