2014年9月4日 星期四

2014-09-05 తెలుగు (India) ప్రపంచం


దలైలామాకు వీసా నిరాకరించిన దక్షిణాఫ్రికా  Namasthe Telangana
కేప్‌టౌన్: బౌద్ధ మత గురువు దలైలామాకు దక్షిణాఫ్రికా వీసా నిరాకరించింది. అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకూ దక్షిణాఫ్రికాలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దలైలామా వీసా దరఖాస్తును దక్షిణాఫ్రికా నిరాకరించింది. చైనాతో సంబంధాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ...

దలైలామాకు వీసా నిరాకరణ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీని కలవాలంటే.. లాటరీలో గెలవాల్సిందే!  వెబ్ దునియా
ఈనెలాఖరులో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావాలంటే లాటరీ గెలవాల్సిందే. ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆహ్వానించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది.
లాటరీ గెలవండి.. స్వాగతం పలకండి..   తెలుగువన్
స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


అమెరికాలో 8 మిలియన్ల ముస్లింల స్థిరనివాసం!  వెబ్ దునియా
దక్షిణాసియా, అరబ్ దేశాల నుంచి వచ్చి అమెరికాలో 8 మిలియన్ల ముస్లింలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని ఇస్లామిక్ స్డడీస్ ప్రొఫెసర్ బ్రూస్ లారెన్స్ తెలిపారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 'ముస్లింలు వలసలు-మతజీవితం' అనే అంశంపై ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ...

అమెరికాలో 8 మిలియన్ల ముస్లింలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఒళ్లు గగుర్పొడిచే వీడియో: జర్నలిస్ట్‌ గొంతు కోశారు  Oneindia Telugu
ఇరాక్: ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఇసిస్) తీవ్రవాదులు తమ చెరలో ఉన్న మరో అమెరికా జర్నలిస్ట్‌ను గొంతు కోసి చంపుతున్నట్లుగా ఉన్న వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్ పేరు స్టీవెన్ సోల్టాఫ్‌. 'ఎ సెకెండ్‌ మెసేజ్‌ టు అమెరికా'పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఇరాక్‌ విషయంలో అమెరికా అనవసర జోక్యానికి ...

ఇరాక్‌లో కారు బాంబు పేలుడు 13 మంది మ‌ృతి   తెలుగువన్
ఇరాక్‌లో కారుబాంబు పేలుడు : 13 మంది మృతి   వెబ్ దునియా
కారు బాంబు పేలుళ్లు: 13 మంది మృతి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!  సాక్షి
వాషింగ్టన్: విమాన పైలెట్లతోపాటు క్యాబిన్‌లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ కేన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది. అనేక అధ్యయనాల ద్వారా ఈ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
జపాన్‌ టూర్.. చైనాపై ఫైర్ అయిన నరేంద్ర మోడీ!  వెబ్ దునియా
జపాన్‌ టూర్‌లో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాపై విరుచుకుపడ్డారు. సోమవారం టోక్యోలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో జరిగిన భేటీలో, 21వ శతాబ్దంలో వికాస (అభివృద్ధి)వాదానికి తప్ప, విస్తరణ వాదానికి చోటు లేదన్నారు. వికాసవాదం కావాలో, విస్తరణవాదం కావాలో మనమే నిర్ణయించుకోవాలని మోడీ అన్నారు. విస్తరణవాదాన్ని అనుసరిస్తే ప్రపంచం ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
పదమూడు రోజుల్లో...థేమ్స్ టు ఆల్ప్స్  సాక్షి
లండన్‌లోని థేమ్స్ నది నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు ఏ ఒక్కదానినీ మరచి పోలేక పోతున్నాం అంటున్నారు హైదరాబాద్ వాస్తవ్యురాలైన అనితా సమర్థ్. యూరప్‌లోని తొమ్మిది దేశాలలో 13 రోజుల పాటు జరిపిన పర్యటన తమ మదిలో పదిలంగా ఉండి పోయిందంటూ ఆ విశేషాల మాలికను ఇలా మన ముందు ఉంచుతున్నారు... ప్రకృతి అందాలు, మానవుడు నిర్మించిన అద్భుత కట్టడాలు మన ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
విమానాలకు ఢీకొనే పక్షుల్ని దారి మళ్లించే రోబర్డ్!  వెబ్ దునియా
'రోబర్డ్' అనే రోబో పక్షిని నెదర్లాండ్స్‌లోని క్లియర్ ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన నికో నిజెన్‌హూస్ తయారు చేశారు. ఉత్తర అమెరికాలో నివసించే పెరిగ్రిన్ ఫాల్కన్ అనే డేగను పోలి ఉన్న రోబర్డ్ అసలైన పక్షిలానే రెక్కలు ఊపుతూ ఎగురుతుందట. రకరకాల విన్యాసాలు చేస్తూ అసలైన పక్షులను ఆకర్షిస్తుందట. విమానాలకు పక్షులు ఢీకొనే ప్రమాదం ఎక్కువగా ...

పక్షులను దారిమళ్లించే రోబర్డ్..!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
షరీఫ్‌కు పాక్ పార్లమెంట్ అండ  Andhrabhoomi
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 2: హింసాకాండ ఇలాగే కొనసాగిన పక్షంలో మరోసారి సైనిక జోక్యం తప్పదేమోన్న భయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిక్కుతోచని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనలను దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుపుతున్న తిరుగుబాటుగా అభివర్ణిస్తూ మద్దతు కోసం పార్లమెంటును ఆశ్రయించింది.

ఇంకా మరిన్ని »   


జపనీస్ కు హిందీ, యోగాపై మక్కువ  సాక్షి
టోక్యో: హిందీ, యోగా అంటే జపనీయులకు మక్కువ పెరుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం జపాన్-ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యాపారవేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, విశ్వ భాగస్వాములుగా పనిచేస్తున్నాయని మోడీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మాటలకందని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言