2014年9月2日 星期二

2014-09-03 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
జాతీయ కోచ్‌ గోపీచంద్‌కు సైనా గుడ్‌ బై! బెంగుళూరులో శిక్షణ తీసుకోవాలని సైనా నిర్ణయం.  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 : బ్యాడ్మింటన్‌లో సక్సస్‌పుల్‌ జోడీ... అంతర్జాతీయ టోర్నీలో ఓ వెలుగు వెలిగిన జోడీ... ఇప్పుడు రాకెట్‌ క్వీన్‌ సైనా నెహ్వాల్‌ తన కోచ్‌ను మార్చాలని నిర్ణయించినట్లుగా సమాచారం. గోపిచంద్‌కు బదులుగా బెంగుళూరులో మాజీ కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణ పొందాలని ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చింది. సైనా నెహ్వాల్‌ అంతర్జాతీయ ...

సైనా నెహ్వాల్-గోపీచంద్ గురుశిష్య బంధం   వెబ్ దునియా
గోపీచంద్ కు సైనా గుడ్ బై!!   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


నిశ్చితార్థం మధ్యలోనే ఉడాయించాడు  సాక్షి
హైదరాబాద్ : నిశ్చితార్థం మధ్యలోనే పెళ్లికొడుకు ఉడాయించాడు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... టోలిచౌక్ నివాసి మహ్మద్ అబ్దుల్ రవూఫ్ తన కూతురుకు మలక్‌పేటకు చెందిన షౌకత్‌తో జూన్ 15న స్థానిక నజీర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశాడు. వేడుక జరుగుతుండగానే షౌకత్‌కు ఎవరి నుంచో ఫోన్ ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
రహానే సూపర్ సెంచరీ  Andhrabhoomi
బర్మింగ్‌హామ్, సెప్టెంబర్ 2: యువ బ్యాట్స్‌మెన్ ఆజింక్య రహానే సూపర్ ఇన్నింగ్స్ ఆడి, కెరీర్‌లో మొదటి సెంచరీ నమోదు చేయగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వనే్డలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీనితో లీడ్స్‌లో ఈనెల 5న జరిగే చివరి, ఐదో వనే్డకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది. టెస్టు సిరీస్‌ను 1-3 ...

క్రికెట్‌లో బోల్ట్... రన్నింగ్‌లో యువరాజ్   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పీవీ సింధుకు ఘన స్వాగతం : సైనా కటీఫ్‌పై గోపీచంద్ స్పందన!  వెబ్ దునియా
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పివి సింధుకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్కాట్‌లాండ్ నుండి పివి సిందు, గోపీచంద్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సింధుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. క్వార్టర్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ షిజియాన్‌ వాంగ్‌పై సింధు ...

సింధుకి ఘన సన్మానం, సైనాపై స్పందించిన గోపించంద్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సేద్యానికి ప్రోత్సాహం బాగుంది  సాక్షి
చేవెళ్ల రూరల్: 'మా దేశాల్లో కన్నా ఇక్కడ వ్యవసాయ రంగం ముందంజలో ఉందని, సేద్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం భేషుగ్గా ఉంది' అని కెన్యా, మలావా దేశాలకు చెందిన వ్యవసాయాధికారుల బృందం కితాబునిచ్చింది. నగరంలోని మేనేజ్ సంస్థలో శిక్షణ నిమిత్తం వచ్చిన కెన్యా, మలావా దేశాలకు చెందిన 30 మంది వ్యవసాయాధికారుల బృందం మంగళవారం మండలంలోని ...


ఇంకా మరిన్ని »   


నిస్వార్థ నాయకుడు కాటమరాజు : సారథి  సాక్షి
చందర్లపాడు : ఆళ్ల కాటమరాజును ఆదర్శంగా తీసుకుని నేటితరం నాయకులు ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పశ్చిమ కృష్ణా అధ్య క్షుడు కొలుసు పార్థసారథి సూచించారు. లక్ష్మీపురంలో సోమవారం కాటమరాజు సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన పార్థసారథి మాట్లాడుతూ కాటమరాజు దమ్ము ధైర్యం ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
రెహానే - ధావన్ జోరు.. ఇంగ్లండ్ చిత్తు : వన్డే సిరీస్ భారత్ వశం!  వెబ్ దునియా
బర్మింగ్‌హామ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు టీమిండియా చేతిలో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకుంది. భారత ఓపెనర్ రెహాన్, శిఖర్ ధావన్‌లు వీరవిహారం చేయడంతో 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.
24 ఏళ్లకు టీమిండియా సిరీస్ కైవసం   సాక్షి
నాల్గొవ వన్డే భారత్ కైవసం   Namasthe Telangana
బర్మింగ్‌హమ్‌ వన్డేలో భారత్‌ టార్గెట్‌ 207 పరుగులు మరోసారి అదరగొట్టిన ఇండియా బౌలర్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu   
10tv   
అన్ని 23 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ధోనీ: అజర్ రికార్డు సమం, స్టంప్స్‌లో టాప్  thatsCricket Telugu
నాటింగ్‌హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్‌గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...

మహీ@90 నాటౌట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్టంపింగ్స్‌లో ధోనీ నంబర్ వన్   Andhrabhoomi
అజారుద్దీన్ రికార్డును సమం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కరోలినా కొత్త చరిత్ర  సాక్షి
కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనం   Andhrabhoomi
ప్రపంచ చాంపియన్ మారిన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


మెట్రో సొబగులు చూతము రారండి  సాక్షి
సాక్షి, సిటీ బ్యూరో: మెట్రో ప్రాజెక్టులో ప్రతి అంశమూ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగోల్-మెట్టుగూడ రూట్లో రూపుదిద్దుకుంటున్న నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లతో పాటు, ఉప్పల్ మెట్రో డిపో చూపరులను కట్టిపడేస్తోంది. ఆ విశేషాలు చూస్తే... స్టేషన్ ఇలా ఉంటుంది... స్టేషన్‌ను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది స్ట్రీట్ లెవల్, రెండోది ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言