2015年6月7日 星期日

2015-06-08 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఆ మాటలు చంద్రబాబువి కావు... పరకాల ప్రభాకర్   
వెబ్ దునియా
ఓటుకు నోటు కుంభకోణం పేరుతో లీకయిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎం సంభాషణ అంటూ... సీఎం ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలు గుదిగుచ్చి ప్రజల్లో భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్లు ఇంటర్‌సెప్ట్‌ చేసి, ట్యాపింగ్‌ చేసి బయటపెడితే నేరం. అక్కడక్కడ ...

మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?   సాక్షి
'బాబును అరెస్టు చేసే దమ్ము..ధైర్యం ఎవరకీ లేదు'   10tv
టేపులలోని వాయిస్ చంద్రబాబుది కాదు   News Articles by KSR
ఆంధ్రజ్యోతి   
Palli Batani   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాటర్‌గ్రిడ్‌కు నేడు శంకుస్థాపన   
Andhrabhoomi
నల్లగొండ, జూన్ 7: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కెసిఆర్ తన పర్యటనలో భాగంగా సాయంత్రం 4-30కి హెలికాప్టర్ ద్వారా చౌటుప్పల్ చేరుకుంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటింటికి మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పనులకు చౌటుప్పల్‌లో నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ ...

నేడు నల్గొండలో సీఎం కేసీఆర్ పర్యటన..   10tv
నేడు నల్గొండలో కేసీఆర్ పర్యటన   సాక్షి
నేడు నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
కడప ఎయిర్‌పోర్టుకు అన్నమయ్య పేరు   
ఆంధ్రజ్యోతి
కడప, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి సిటీ): కడప ఎయిర్‌ పోర్టుకు అన్నమయ్య పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కడపలో ఎయిర్‌పోర్టును కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలతో కలిసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జ్యోతిప్రజ్వలన చేసి ...

విమానం ఎగిరింది   సాక్షి
కడప విమానాశ్రయానికి అన్నమయ్యపేరు   Andhrabhoomi
కడప విమానశ్రయానికి అన్నమయ్య పేరు   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ట్రాక్టర్‌ లోయలో పడి ఐదుగురు మృతి: 30 మందికి గాయాలు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలో చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురు మృతి చెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోయకొండ ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది భక్తులు వస్తుంటారు. ఈ రోజు పుంగనూరు మండలం బోడేవారిపల్లికి చెందిన 50 మంది భక్తులు ట్రాక్టర్‌లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ...

వెంటాడిన మృత్యువు   సాక్షి
ట్రాక్టర్ బోల్తా.. ఐదు మంది మృతి   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ప్రజల కోసమే వైసీపీలోకి: బొత్స   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): తాను వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చానని.. అక్కడి ప్రజల కష్టాలూ.. నష్టాలూ బాగా తెలిసినవాడిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యమించాల్సిన తరుణం ఏర్పడినందునే వైస్‌ జగన్మోహన రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరానని బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో ...

జిల్లాలో కాంగ్రెస్ ఖతం!   సాక్షి
వైకాపా గూటికి బొత్స   Andhrabhoomi
వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ   Namasthe Telangana
Oneindia Telugu   
వెబ్ దునియా   
10tv   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హిమాలయాలపై తెలంగాణ జెండా!   
ఆంధ్రజ్యోతి
సాహస యువకుల వినూత్న వేడుకసమున్నత శిఖరాలపై తెలంగాణ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావ తొలి వేడుకలను వినూత్నంగా జరుపుకోవాలనే ఉత్సాహంతో.. కొంతమంది తెలంగాణ యువకులు సాహసమే చేశారు. అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ఆధ్వర్యంలో ఏడుగురు పర్వతారోహకులు జూన్‌ 2న ఉదయం హిమాలయాలను అధిగమించారు. సముద్రమట్టానికి 21 వేల అడుగుల ...

బాబు ఏ1, మౌనమెందుకు: ఎల్లో మీడియాపై కవిత   Oneindia Telugu
తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించాం : తెరాస ఎంపీ కవిత   వెబ్ దునియా
హిమాలయాలపై ఎగిరిన తెలంగాణ చిత్రపటం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
వాజపేయికి బంగ్లా విమోచన పురస్కారం   
Andhrabhoomi
ఢాకా, జూన్ 7: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి బంగ్లాదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'విమోచన యుద్ధ పురస్కారాన్ని' అందించింది. ఈ పురస్కారాన్ని వాజపేయి తరఫున భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు అందుకున్నారు. తమ దేశ స్వాతంత్య్ర పోరాటంలో వాజపేయి నిర్వహించిన క్రియాశీలక భూమికకు గుర్తింపుగానే ఈ పురస్కారం ...

వాజపేయికి బంగ్లా 'లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ(ఫోటోలు)   Oneindia Telugu
ఆయన వచ్చుంటే మరోలా ఉండేది..   సాక్షి
వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ 'లిబరేషన్ వార్ ఆనర్'   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ..   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలసి బాబు ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా సోమవారం గుంటూరులో నిర్వహిస్తున్న మహాసంకల్పం బహిరంగసభకు హాజరుకావాలని చంద్రబాబు గవర్నర్‌ను ...

రేవంత్ ఇష్యూ, ఫోన్ల ట్యాపింగ్: ఒకేసారి ఢిల్లీకి ముగ్గురు, గవర్నర్ వద్దకు బాబు   Oneindia Telugu
ఓటుకు నోటు స్కాంలో చంద్రబాబుకు దడ   Namasthe Telangana
గవర్నర్ నరసింహన్‌తో చంద్రబాబు భేటీ   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రామ మందిరంపై సాక్షి సంచలన వ్యాఖ్యలు: ములాయం లేదా మాయావతి కడతారా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అన్నారు. 'రామ మందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే కాంగ్రెస్ పాలనలో జరుగుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? బీజేపీ పాలనలోనే ...

ఈ ఏడాదే రామమందిర నిర్మాణం   సాక్షి
ములాయం రామమందిరం కడతారా?   Namasthe Telangana
అయోధ్యలో త్వరలో రామమందిరం : ఎంపీ సాక్షి మహరాజ్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
గుత్తా ఆవేదన అర్దవంతంగానే ఉందా   
News Articles by KSR
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి తన సోదరుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వదలి టిఆర్ఎస్ లో చేరడంపై ఆవేదన వ్యక్తం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. కుటుంబ సంబంధాల కన్నా, రక్త సంబందం కన్నా, అదికారం, ఆర్ధిక అవసరాలే ఎక్కువ అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇది అంతా తలవంపుగా ఉందని ఆయన బాధపడ్డారు.కెసిఆర్ కుటుంబంలో గొడవలు ...

రాజకీయాల్లో నైతిక విలువల దిగజారుతున్నాయి సోదరుడు టీఆర్‌ఎస్‌లో చేరికపై ఎంపీ గుత్తా ...   ఆంధ్రజ్యోతి
రక్త సంబంధం కంటే అధికారమే ఎక్కువగా ఉంది : ఎంపీ గుత్తా   వెబ్ దునియా
దిగజారుడు రాజకీయాలపట్ల గుత్తా ఆవేదన   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言