顯示具有 2015-06-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-06-27 標籤的文章。 顯示所有文章

2015年6月26日 星期五

2015-06-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
బద్రీనాథ్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు: అంతా క్షేమం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌లో ఆంధ్ర పర్యాటకులు చిక్కుకున్నారనే వార్తలో శుక్రవార సాయంత్రం తీవ్ర కలకలం చెలరేగింది. ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారనే ...

2015-06-27 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
సెన్సార్‌ బోర్డు అధికారి.. సీబీఐకి దొరికిపోయాడు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ అధికారి శ్రీనివాసరావు రూ.10 వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కారు. 'అందాల చందమామ' సినిమాకు 'యూ' సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిర్మాత ప్రసాద్‌రెడ్డి ని శ్రీనివాసరావు రూ.లక్ష డిమాండ్‌ చేశారు. దీంతో ప్రసాద్‌రెడ్డి సీబీఐని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు పక్కా ...

2015-06-27 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఎన్‌బీఏ జట్టులో సత్నామ్‌ సింగ్‌ 7.2 అడుగుల ఆటగాడి ఘనత   
ఆంధ్రజ్యోతి
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని 'బల్లో కె' అనే మారుమూల గ్రామం. బాస్కెట్‌బాల్‌ కోర్టుల సంగతి అటుంచితే.. కనీసం కేబుల్‌ టీవీ సౌకర్యం కూడా లేని పల్లెటూరది. అక్కడ చదువుకోవడమే కష్టం. ఇక ఇంగ్లీష్‌ కూడానా..! అలాంటి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 12 ఏళ్ల వయసులోనే బాస్కెట్‌బాల్‌పై మక్కువ పెంచుకోవడమంటేనే అతిపెద్ద సాహసం. ఒకవేళ ...

2015-06-27 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'   
సాక్షి
న్యూఢిల్లీ : తాను లండన్ లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి ...

2015-06-27 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్   
సాక్షి
చెన్నై: జైలులో తాను దెబ్బలు తిన్నానని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఎమర్జెన్సీ రోజుల్లో తనకెదురైన చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తనను చెన్నై సెంట్రల్ జైలులో పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ తో పాటు 125 మంది డీఎంకే కార్యకర్తలను జైలులో ...

2015-06-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
విషాదం: షిర్డీలో అదృశ్యమై గాంధీ ఆస్పత్రిలో విఠల్ రావు మృతి   
Oneindia Telugu
హైదరాబాద్: గజల్స్ రారాజుగా ప్రఖ్యాతి వహించిన విఠల్‌రావు అభిమానులను విషాదంలో ముంచుతూ కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర వేడుకల్లో సాహితీరంగంలో రాష్ట్ర అవార్డు అందుకోవాల్సి ఉండింది. అయితే అంతకుముందే విఠల్‌రావు అదృశ్యమయ్యారు. ఆయన జాడ కోసం కుటుంబసభ్యులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ...