TV5
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న శశికపూర్
TV5
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ నేడు అందుకున్నారు. ముంబైలోని పృథ్వీ థియేటర్లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారాన్ని శశికపూర్ కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ, రవిశంకర్ప్రసాద్ చేతుల మీదుగా ...
'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్న శశికపూర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శశికపూర్కు 'ఫాల్కే' ప్రదానంAndhrabhoomi
దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న శశికపూర్Namasthe Telangana
వెబ్ దునియా
Teluguwishesh
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
TV5
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ నేడు అందుకున్నారు. ముంబైలోని పృథ్వీ థియేటర్లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారాన్ని శశికపూర్ కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ, రవిశంకర్ప్రసాద్ చేతుల మీదుగా ...
'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్న శశికపూర్
శశికపూర్కు 'ఫాల్కే' ప్రదానం
దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న శశికపూర్
Oneindia Telugu
రైతును పెండ్లాడిన కేరళ మహిళామంత్రి
Namasthe Telangana
వేనాడ్ (కేరళ) : కేరళ ప్రభుత్వంలో ఏకైక మహిళామంత్రిగా కొనసాగుతున్న పీకే జయలక్ష్మి రైతు సీఏ అనిల్కుమార్ను హిందూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో పెండ్లి చేసుకున్నారు. కురిచియ సంప్రదాయ పద్ధ్దతిలో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో మంత్రి జయలక్ష్మి మెడలో వరుడు అనిల్ కుమార్ మూడుమూళ్లు వేశారు. ఆ తర్వాత సీఎం ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత ...
ఓ రైతు.. ఓ మంత్రి..సాక్షి
రైతును పెళ్లాడిన కేరళ మంత్రిAndhrabhoomi
రైతును వివాహమాడిన కేరళ గిరిజన మంత్రిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
వేనాడ్ (కేరళ) : కేరళ ప్రభుత్వంలో ఏకైక మహిళామంత్రిగా కొనసాగుతున్న పీకే జయలక్ష్మి రైతు సీఏ అనిల్కుమార్ను హిందూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో పెండ్లి చేసుకున్నారు. కురిచియ సంప్రదాయ పద్ధ్దతిలో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో మంత్రి జయలక్ష్మి మెడలో వరుడు అనిల్ కుమార్ మూడుమూళ్లు వేశారు. ఆ తర్వాత సీఎం ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత ...
ఓ రైతు.. ఓ మంత్రి..
రైతును పెళ్లాడిన కేరళ మంత్రి
రైతును వివాహమాడిన కేరళ గిరిజన మంత్రి
Oneindia Telugu
నేడే తీర్పు: తీవ్ర ఉత్కంఠ, జయలలితకు గృహ నిర్బంధం?
Oneindia Telugu
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవిష్యత్తు సోమవారం తేలిపోతుంది. కర్ణాటక హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో భద్రతను పెంచారు. ఈ కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నిరుడు సెప్టెంబర్ 27న ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు వంద కోట్ల రూపాయల జరిమానా ...
జయలలిత తీర్పు నేడేKandireega
జయ జైలుకా..బయటకా..10tv
జయలలిత కేసులో నేడు కర్ణాటక హైకోర్టు తీర్పు.. గట్టి భద్రతవెబ్ దునియా
Namasthe Telangana
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవిష్యత్తు సోమవారం తేలిపోతుంది. కర్ణాటక హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో భద్రతను పెంచారు. ఈ కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నిరుడు సెప్టెంబర్ 27న ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు వంద కోట్ల రూపాయల జరిమానా ...
జయలలిత తీర్పు నేడే
జయ జైలుకా..బయటకా..
జయలలిత కేసులో నేడు కర్ణాటక హైకోర్టు తీర్పు.. గట్టి భద్రత
Oneindia Telugu
గంగానదిలో కొట్టుకుపోయిన మంత్రి కుమార్తె
News Articles by KSR
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మంత్రి కుమార్తె గంగానదిలో కొట్టుకోవడం తో ఆ కుటుంబంలో విషాదం ఏర్పడింది. విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. యుపి మంతరి షాహీద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్ రిషికేష్ వద్దకు విహార యాత్రకు వెళ్లారు.అక్కడ గంగానదిలో దిగగా, ప్రమాద వశాత్తు ఆమె నదిలో మునిగిపోయి కొట్టుకుపోయారు.ఆ సమాచారం తెలిసిన ...
గంగానదిలో గల్లంతైన మంత్రి కుమార్తెNamasthe Telangana
రాప్టింగ్: గంగానదిలో కొట్టుకుపోయిన ఉత్తరప్రదేశ్ మంత్రి కుమార్తెOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మంత్రి కుమార్తె గంగానదిలో కొట్టుకోవడం తో ఆ కుటుంబంలో విషాదం ఏర్పడింది. విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. యుపి మంతరి షాహీద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్ రిషికేష్ వద్దకు విహార యాత్రకు వెళ్లారు.అక్కడ గంగానదిలో దిగగా, ప్రమాద వశాత్తు ఆమె నదిలో మునిగిపోయి కొట్టుకుపోయారు.ఆ సమాచారం తెలిసిన ...
గంగానదిలో గల్లంతైన మంత్రి కుమార్తె
రాప్టింగ్: గంగానదిలో కొట్టుకుపోయిన ఉత్తరప్రదేశ్ మంత్రి కుమార్తె
సాక్షి
అగ్నిప్రమాదంలో ఇద్దరు ఫైర్ మెన్ మృతి
సాక్షి
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఎన్ దేశాయ్, ఎస్ డబ్ల్యు రాణే అనే ఇద్దరు పూర్తిగా కాలిపోయి మరణించినట్లు అగ్నిమాపక బృందం తెలిపింది. ముంబై కల్బాదేవి ప్రాంతంలోని ఓ నివాస భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేసేందుకు ఫైరింజన్లు ...
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఎన్ దేశాయ్, ఎస్ డబ్ల్యు రాణే అనే ఇద్దరు పూర్తిగా కాలిపోయి మరణించినట్లు అగ్నిమాపక బృందం తెలిపింది. ముంబై కల్బాదేవి ప్రాంతంలోని ఓ నివాస భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేసేందుకు ఫైరింజన్లు ...
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి
సల్మాన్ ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందా?
సాక్షి
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హిట్ రన్ కేసులో సల్మాన్ ఖాన్.. ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు. అంతేకాదు వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, సల్మాన్ ఖాన్ కు వత్తాసు పలికిన బాలీవుడ్ సింగర్ ను అరెస్టు ...
సల్మాన్ బెయిల్పై సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలుOneindia Telugu
సల్మాన్ఖాన్ను జైలుకు పంపాలిVaartha
సల్మాన్ ముస్లిం కాకుంటే.. బెయిల్ వచ్చేది కాదు: సాధ్వీ ప్రాచీవెబ్ దునియా
Teluguwishesh
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హిట్ రన్ కేసులో సల్మాన్ ఖాన్.. ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు. అంతేకాదు వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, సల్మాన్ ఖాన్ కు వత్తాసు పలికిన బాలీవుడ్ సింగర్ ను అరెస్టు ...
సల్మాన్ బెయిల్పై సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు
సల్మాన్ఖాన్ను జైలుకు పంపాలి
సల్మాన్ ముస్లిం కాకుంటే.. బెయిల్ వచ్చేది కాదు: సాధ్వీ ప్రాచీ
సాక్షి
జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కంటే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం తె లిపింది. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్కు రైతుల కోసం తాత్కాలిక పంట బీమా పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలో మొత్తం 580 ...
జూన్ 1కల్లా కేరళకు నైరుతి పవనాలు!..ఆహార భద్రతపై 'ఎల్నినో' ప్రభావంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రుతుపవనాలు వచ్చేస్తున్నాయిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కంటే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం తె లిపింది. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్కు రైతుల కోసం తాత్కాలిక పంట బీమా పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలో మొత్తం 580 ...
జూన్ 1కల్లా కేరళకు నైరుతి పవనాలు!..ఆహార భద్రతపై 'ఎల్నినో' ప్రభావం
రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
Oneindia Telugu
కాగ్ బాంబు: మన సైన్యం ఎక్కువకాలం పోరాడలేదు
Oneindia Telugu
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో కీలకమైన విషయం వెలుగు చూసింది. మనం సైన్యం ఎక్కువ కాలం పోరాడలేదని నివేదికలో తేలింది. దీర్ఘకాలం పోరాడేందుకు వీలుగా భారత సైన్యం వద్ద సరిపడా మందుగుండు సామాగ్రి లేదని తన తాజా నివేదికలో బాంబు పేల్చింది. ఈ నిల్వలు 40 రోజులకు సరిపడా ఉండాలి. అయితే భారత సైన్యం వద్ద ఇరవై రోజులకు ...
యుద్ధం చేస్తే 20 రోజుల్లోనే మనం ఖాళీ..TV5
యుద్ధం చేయాల్సి వస్తే భారత్ కెపాసిటీ 20 రోజులే : కాగ్ నివేదికవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో కీలకమైన విషయం వెలుగు చూసింది. మనం సైన్యం ఎక్కువ కాలం పోరాడలేదని నివేదికలో తేలింది. దీర్ఘకాలం పోరాడేందుకు వీలుగా భారత సైన్యం వద్ద సరిపడా మందుగుండు సామాగ్రి లేదని తన తాజా నివేదికలో బాంబు పేల్చింది. ఈ నిల్వలు 40 రోజులకు సరిపడా ఉండాలి. అయితే భారత సైన్యం వద్ద ఇరవై రోజులకు ...
యుద్ధం చేస్తే 20 రోజుల్లోనే మనం ఖాళీ..
యుద్ధం చేయాల్సి వస్తే భారత్ కెపాసిటీ 20 రోజులే : కాగ్ నివేదిక
సాక్షి
కాపురాన్ని నిలబెట్టిన మరుగుదొడ్డి!
Namasthe Telangana
జోయ్ఘట : గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారి ఆత్మగౌరవానికి సంబంధించిన ఆ సమస్య ఒక్కోసారి వారికి ఎన్నో చిక్కులనూ తెచ్చిపెడుతుంది. అటువంటి ఘటనే పశ్చిమబెంగాల్లోని ఓ మహిళకు ఎదురైంది. చివరికి భర్తతో విడిపోయే పరిస్థితులను కల్పించిన ఆ ...
దాంపత్య బంధాన్ని నిలబెట్టిన మరుగుదొడ్డి !సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
జోయ్ఘట : గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారి ఆత్మగౌరవానికి సంబంధించిన ఆ సమస్య ఒక్కోసారి వారికి ఎన్నో చిక్కులనూ తెచ్చిపెడుతుంది. అటువంటి ఘటనే పశ్చిమబెంగాల్లోని ఓ మహిళకు ఎదురైంది. చివరికి భర్తతో విడిపోయే పరిస్థితులను కల్పించిన ఆ ...
దాంపత్య బంధాన్ని నిలబెట్టిన మరుగుదొడ్డి !
Andhrabhoomi
25 నుంచి బస్తర్లో మావోయిస్టు వ్యతిరేక ప్రచారం!
Namasthe Telangana
రాయ్పూర్ : మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి ప్రచారం చేపట్టాలని సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ తనయుడు ఛావీంద్ర కర్మ సహా పలువురు నేతలు నిర్ణయించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పట్టు ఉన్న బస్తర్ రీజియన్లోనే ఈ ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బస్తర్ అభివృద్ధి కోసం తాము ఈ ప్రచారం చేపట్టనున్నట్లు ...
మళ్లీ.. సల్వాజుడుంAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
రాయ్పూర్ : మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి ప్రచారం చేపట్టాలని సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ తనయుడు ఛావీంద్ర కర్మ సహా పలువురు నేతలు నిర్ణయించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పట్టు ఉన్న బస్తర్ రీజియన్లోనే ఈ ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బస్తర్ అభివృద్ధి కోసం తాము ఈ ప్రచారం చేపట్టనున్నట్లు ...
మళ్లీ.. సల్వాజుడుం
沒有留言:
張貼留言