2015年5月11日 星期一

2015-05-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
తప్పు చేశా, వాళ్లు తప్పులు చేసి బురద చల్లారు‌: దాసరి   
Oneindia Telugu
హైదరాబాద్: రాజకీయాల్లో చేరినందుకు ప్రముఖ తెలుగు సినీ దర్శక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమలో దర్శకరత్నగా వెలుగొందుతూ రాజకీయాలలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన అన్నారు. రాజకీయాలలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై బురద చల్లారని ఆయన అన్నారు. సోమవారం ...

రాజకీయాల్లో చేరి దిద్దుకోలేని తప్ప చేశా.. బలిపశువును చేశారు.. : దాసరి   వెబ్ దునియా
రాజకీయాల్లో చేరడమే తప్పయంది   Andhrabhoomi
రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీ సర్కార్ నిర్వహణలో మద్యం షాపులు   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేందకు మొగ్గు చూపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 రోజుల్లో కొత్త మద్యం పాలసీని ఖరారు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో మద్యం ...

ఏపీలో న్యూ ఎక్సైజ్‌ పాలసీకి కసరత్తులు   10tv
బాబు ఐడియా‌: ప్రభుత్వం చేతుల్లోకి వైన్ షాపులు?   Oneindia Telugu
నూతన ఎక్సైజ్ పాలసీపై సమీక్ష జరిపిన సీఎం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ : కవిత   
వెబ్ దునియా
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలోకి తీసుకు వస్తామని నిజామాబాద్ ఎంపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణా చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 13 తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె స్కౌట్స్ ...

స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అన్ని విధాలా ప్రోత్సాహం   సాక్షి
తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్..   Andhrabhoomi
ఉద్యమంలా స్కౌట్స్ అండ్ గైడ్స్   Namasthe Telangana
Oneindia Telugu   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మంత్రి కామినేని శ్రీనివాస్‌తో బాలకృష్ణ భేటీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 11: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తే 'బసవతారకం' కేన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశమై సోమవారం నాడు మంత్రి కామినేని శ్రీనివాస్‌తో బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ భేటీలో హిందూపురం ఆస్పత్రి అభివృద్ధిపైనా చర్చించారు. ఆస్పత్రి అభివృధ్దికి ...

ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నిధులు, రాయితీలు ఇవ్వాలి: బాలకృష్ణ..!   వెబ్ దునియా
భూమి ఇస్తే ఎపి రాజధానిలో యూనిట్: బాలకృష్ణ   Oneindia Telugu
మంత్రి కామినేనిని కలిసిన బాలకృష్ణ   సాక్షి
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


TV5
   
టీటీడీపీ నాయకులకు మతి భ్రమించింది..   
TV5
టీటీడీపీ నాయకులకు మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చల్లా ధర్మారెడ్డిలు విమర్శించారు .టీడీపీ ఆంధ్రా పార్టీ అని దీనికి తెలంగాణలో మనుగడలేదన్నారు . పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపర్చి పార్టీ మారుదామని ఎర్రబెల్లి చెప్పిన మాట వాస్తవం కాదా అన్నారు . దురాలోచనతోనే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌పై ఎర్రబెల్లి ...

ఎర్రబెల్లి.. ఇంకొకర్ని బలిపశువు చేయకు   Namasthe Telangana
వారివి పిచ్చికూతలు   Andhrabhoomi
ఎర్రబెల్లిపై సంచలన ఆరోపణ   News Articles by KSR
తెలుగువన్   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు   
సాక్షి
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ హత్యలు చేయిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలనే హత్యాకేంద్రాలుగా మార్చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశంపార్టీ హత్యా రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
జైలులో ఉన్న వైకాపా నేతలకు జగన్   Andhrabhoomi

అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పురుగుల మందు తాగి నలుగురు ఆత్మహత్య   
Oneindia Telugu
సంగారెడ్డి: నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిన సంఘటన నాలుగు రోజుల అనంతరం మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పొదల మద్య వెలుగు చూసింది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. కొండాపూర్ ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్ కథనం ప్రకారం వివారాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ...

పురుగుల మందు తాగి నలుగురి ఆత్మహత్య   Andhrabhoomi
కూతుళ్లతో సహా దంపతుల ఆత్మహత్య   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
40% ఫిట్‌మెంట్‌తో పరిష్కారం?.. నేడు సీఎం కేసీఆర్‌తో సబ్‌ కమిటీ భేటీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా కదులుతోంది. కార్మికులకు 39 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది! ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా 43 శాతం ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక నేతలు పట్టుబడుతున్నారు! సీఎం కేసీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ కానుంది. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌పై తుది నిర్ణయం ...

ఆర్టీసీ సమ్మెపై వీడని సస్పెన్స్   Andhrabhoomi
'ఆర్టీసీ సమ్మె విరమణకు చర్యలు'   సాక్షి
ఆర్టీసి మనుగడను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలి : కేసీఆర్ వినతి   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


ఆర్టీసీ గ్యారేజీలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి   
Andhrabhoomi
నందికొట్కూరు, మే 11: నందికొట్కూరు ఆర్‌టిసి డిపో గ్యారేజీలో కాంట్రాక్ట్ కార్మికుడు చైతన్యకుమార్(25) సోమవారం మృతి చెందాడు. ఈ సంఘటనపై మృతుడి బంధువులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో డిపోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆవేశానికి లోనైన బాధితులు ఒక బస్సు అద్దాలను సైతం పగులగొట్టారు. పరిస్థితిని అంచనా ...

ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పద మృతి   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
అత్త, కోడలిపై మారణాయుధాలతో దుండగుల దాడి   
Andhrabhoomi
నందిగామ, మే 11: నిద్రిస్తున్న అత్తాకోడళ్లపై దుండగులు మారణాయుధాలతో దాడి చేసి సుమారు లక్షన్నర విలువైన బంగారు ఆభరణాలను దోపిడీ చేసిన సంఘటన మండలంలోని కొండూరు గ్రామ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నందిగామ మండలం కొండూరు క్రాస్ రోడ్డు వద్ద పట్నాల ...

దోపిడీ దొంగల బీభత్సం   సాక్షి
అర్థరాత్రి అత్తాకోడళ్లపై కత్తులతో దుండగులు దాడి   TV5

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言