వెబ్ దునియా
జో హై వహీ ఖిలాయియే... పార్లమెంటు క్యాంటీన్ లో పది మందితో మోడీ
వెబ్ దునియా
అరె పహలే పానీ దే... అంటూ నరేంద్ర మోడీ పార్లమెంటు క్యాంటీన్ లో దర్శనమిచ్చారు. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఎప్పుడో బహుశా పార్లమెంటు తొలి రోజుల్లో ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి క్యాంటీన్ లో భోంచేసి ఉంటారమో.. కానీ సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ క్యాంటీన్ లో కూర్చుని ...
పార్లమెంట్ క్యాంటిన్లో ప్రధానిNamasthe Telangana
పార్లమెంట్ క్యాంటీన్లో ప్రధాని భోజనంసాక్షి
హఠాత్తుగా వచ్చి సర్ప్రైజ్ చేశారు: క్యాంటీన్లో తిని రూ.29 చెల్లించిన మోడీOneindia Telugu
Andhrabhoomi
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అరె పహలే పానీ దే... అంటూ నరేంద్ర మోడీ పార్లమెంటు క్యాంటీన్ లో దర్శనమిచ్చారు. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఎప్పుడో బహుశా పార్లమెంటు తొలి రోజుల్లో ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి క్యాంటీన్ లో భోంచేసి ఉంటారమో.. కానీ సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ క్యాంటీన్ లో కూర్చుని ...
పార్లమెంట్ క్యాంటిన్లో ప్రధాని
పార్లమెంట్ క్యాంటీన్లో ప్రధాని భోజనం
హఠాత్తుగా వచ్చి సర్ప్రైజ్ చేశారు: క్యాంటీన్లో తిని రూ.29 చెల్లించిన మోడీ
వెబ్ దునియా
పార్టీలా... ఫైనాన్స్ కంపెనీలా... రోజు రోజుకు పెరుగుతున్న పార్టీ నిధులు
వెబ్ దునియా
రాజకీయం వ్యాపారంగా మారుతోందనే విమర్శ ఎప్పటి నుంచో బలంగా ఉంది. ఇందుకు ఎందరో రాజకీయ నాయకులను గతంలో ఉదాహరణలు చూపించారు. వారి ఆస్తులు కొండలను తలపించేలా పెరిగిపోయాయి. అయితే పార్టీలేమి తక్కువ కాదు. పార్టీలు సాంఘీక సేవ చేసే పార్టీలుగా కాకుండా కలెక్షన్లు చేసే ఫైనాన్స్ కంపెనీలను తలదన్నేలా ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. ఇందుకు ...
5 రెట్లు పెరిగిన పార్టీల నిధులుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజకీయం వ్యాపారంగా మారుతోందనే విమర్శ ఎప్పటి నుంచో బలంగా ఉంది. ఇందుకు ఎందరో రాజకీయ నాయకులను గతంలో ఉదాహరణలు చూపించారు. వారి ఆస్తులు కొండలను తలపించేలా పెరిగిపోయాయి. అయితే పార్టీలేమి తక్కువ కాదు. పార్టీలు సాంఘీక సేవ చేసే పార్టీలుగా కాకుండా కలెక్షన్లు చేసే ఫైనాన్స్ కంపెనీలను తలదన్నేలా ఆర్థికంగా స్థిరపడుతున్నాయి. ఇందుకు ...
5 రెట్లు పెరిగిన పార్టీల నిధులు
10tv
జమ్మూకాశ్మీర్లో వేడెక్కుతున్న రాజకీయాలు
10tv
ఢిల్లీ: వేర్పాటువాదులు, పాకిస్తాన్ వల్లే ప్రశాంతంగా ఎన్నికలు అంటూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో జమ్మూకాశ్మీర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నో చర్చోపచర్చల తర్వాత... జమ్మూకాశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని గంటలైనా గడవక ముందే సీఎం ...
కలహాల కాపురంTV5
సయీద్ వ్యాఖ్యలపై దుమారంసాక్షి
భిన్న ధ్రువాల సంకీర్ణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 48 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: వేర్పాటువాదులు, పాకిస్తాన్ వల్లే ప్రశాంతంగా ఎన్నికలు అంటూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో జమ్మూకాశ్మీర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నో చర్చోపచర్చల తర్వాత... జమ్మూకాశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని గంటలైనా గడవక ముందే సీఎం ...
కలహాల కాపురం
సయీద్ వ్యాఖ్యలపై దుమారం
భిన్న ధ్రువాల సంకీర్ణం
Oneindia Telugu
కాంగ్రెస్ వాకౌట్
సాక్షి
న్యూఢిల్లీ : ముఫ్తీ వ్యాఖ్యలు తమనే కాకుండా దేశంలోని ప్రజలందరినీ బాధపెట్టాయని కాంగ్రెస్ సీనియ ర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల కమిషన్ తోపాటు పోలీసు బృందాలు, ఇతర అధికారులు ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఆ క్రెడిట్ పాక్ కట్టబెట్టారని, ఉగ్రవాదులకు ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం ముఫ్తీ వ్యాఖ్యలపై ధుమారం రేగిన ...
ముఫ్తీ వ్యాఖ్యలపై లోక్ సభలో ధుమారంAndhrabhoomi
కశ్మీర్ సి.ఎమ్. వ్యాఖ్యలు- రాజ్ నాద్ వివరణNews Articles by KSR
పార్లమెంట్: ముఫ్తీ వ్యాఖ్యలతో చిక్కుల్లో బీజేపీ, ఏపీ చట్ట సవరణ బిల్లుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ముఫ్తీ వ్యాఖ్యలు తమనే కాకుండా దేశంలోని ప్రజలందరినీ బాధపెట్టాయని కాంగ్రెస్ సీనియ ర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల కమిషన్ తోపాటు పోలీసు బృందాలు, ఇతర అధికారులు ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఆ క్రెడిట్ పాక్ కట్టబెట్టారని, ఉగ్రవాదులకు ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం ముఫ్తీ వ్యాఖ్యలపై ధుమారం రేగిన ...
ముఫ్తీ వ్యాఖ్యలపై లోక్ సభలో ధుమారం
కశ్మీర్ సి.ఎమ్. వ్యాఖ్యలు- రాజ్ నాద్ వివరణ
పార్లమెంట్: ముఫ్తీ వ్యాఖ్యలతో చిక్కుల్లో బీజేపీ, ఏపీ చట్ట సవరణ బిల్లు
Oneindia Telugu
'వారి సినిమాల్నిబహిష్కరించాలి'
సాక్షి
డెహ్రాడూన్: నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ నేత సాథ్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు ఖాన్ సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో జరిగిన వీహెచ్ పీ కార్యక్రమంలో ప్రాచీ మాట్లాడారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముగ్గురూ సినిమాల ...
ఖాన్ల త్రయం చిత్రాలను బహిష్కరించాలిAndhrabhoomi
సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాన్స్ సినిమాలొద్దు.. రాహుల్ త్వరగా పెళ్లి చేసుకో: సాధ్వీ ప్రాచీవెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
డెహ్రాడూన్: నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ నేత సాథ్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు ఖాన్ సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో జరిగిన వీహెచ్ పీ కార్యక్రమంలో ప్రాచీ మాట్లాడారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముగ్గురూ సినిమాల ...
ఖాన్ల త్రయం చిత్రాలను బహిష్కరించాలి
సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఖాన్స్ సినిమాలొద్దు.. రాహుల్ త్వరగా పెళ్లి చేసుకో: సాధ్వీ ప్రాచీ
వెబ్ దునియా
పాక్ జైలులో జల్సాగా జీవిస్తున్న లష్కర్ చీఫ్ లఖ్వీ
వెబ్ దునియా
ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ- తోయిబా నేత, కరుడుకట్టిన ఉగ్రవాది జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఇస్లామాబాద్లోని రావల్పిండి జైలులో ఉంటు తన కర్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈయన జైలు గదిలో ఉంటూనే సకల సౌకర్యాలు పొందడమే కాకుండా, ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ వంటివి ఉపయోగిస్తున్నట్టు బీబీసీ మీడియా వెల్లడించింది.
లఖ్వి జైల్లో రాచభోగాలు అనుభవిస్తున్నాడుVaartha
జైలులో జల్సాలు చేస్తున్న లష్కర్ ఉగ్రవాది లఖ్వీOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ- తోయిబా నేత, కరుడుకట్టిన ఉగ్రవాది జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఇస్లామాబాద్లోని రావల్పిండి జైలులో ఉంటు తన కర్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈయన జైలు గదిలో ఉంటూనే సకల సౌకర్యాలు పొందడమే కాకుండా, ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ వంటివి ఉపయోగిస్తున్నట్టు బీబీసీ మీడియా వెల్లడించింది.
లఖ్వి జైల్లో రాచభోగాలు అనుభవిస్తున్నాడు
జైలులో జల్సాలు చేస్తున్న లష్కర్ ఉగ్రవాది లఖ్వీ
సాక్షి
పిల్లలపై ప్రశ్నలకు సోనియా చిరాకు
Namasthe Telangana
న్యూఢిల్లీ: తన పిల్లలు ప్రియాంక, రాహుల్ గాంధీలను గూర్చి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిరాకుగా కనిపించారు. పార్లమెంట్ భవనంలో సోమవారం సోనియాను కలిసిన విలేకరులు, కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ఏదైనా ప్రాముఖ్యమైన పాత్రను పోషించనున్నారా?, రాహుల్ గాంధీ ...
ప్రియాంక భవితవ్యంపై నోరు విప్పని సోనియాAndhrabhoomi
రాహుల్ 65%.. సచిన్ టెండూల్కర్ 5%సాక్షి
ప్రియాంక విషయంపై సైలెంట్ ... రాహుల్ ఎక్కడకెళ్లారో వచ్చాకే తెలుస్తుంది: సోనియాOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: తన పిల్లలు ప్రియాంక, రాహుల్ గాంధీలను గూర్చి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిరాకుగా కనిపించారు. పార్లమెంట్ భవనంలో సోమవారం సోనియాను కలిసిన విలేకరులు, కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ఏదైనా ప్రాముఖ్యమైన పాత్రను పోషించనున్నారా?, రాహుల్ గాంధీ ...
ప్రియాంక భవితవ్యంపై నోరు విప్పని సోనియా
రాహుల్ 65%.. సచిన్ టెండూల్కర్ 5%
ప్రియాంక విషయంపై సైలెంట్ ... రాహుల్ ఎక్కడకెళ్లారో వచ్చాకే తెలుస్తుంది: సోనియా
Oneindia Telugu
ఆమ్ ఆద్మీలో రగిలిన విభేదాలు
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి తొలగించటానికి ఆప్ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు ...
'ఆప్'లో అంతర్గత విభేదాలు!Andhrabhoomi
'కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్ మార్పు అనివార్యం'Namasthe Telangana
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కలహాలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర నిష్క్రమిస్తారా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి తొలగించటానికి ఆప్ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు ...
'ఆప్'లో అంతర్గత విభేదాలు!
'కన్వీనర్ పదవి నుంచి కేజ్రీవాల్ మార్పు అనివార్యం'
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కలహాలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర నిష్క్రమిస్తారా?
సాక్షి
విభజన బిల్లుకు సవరణ
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ విధాన మండలి సభ్యుల సంఖ్యను యాభై నుండి యాభై ఎనిమిదికి పెంచేందుకు ఉద్దేశించిన ఏ.పి.పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌదరి సోమవారం లోక్సభలో ప్రతిపాదించారు. ఏ.పి.పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న పలు లోపాలను సరిదిద్దేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం చేపట్టనున్న పలు ...
లోక్సభలో ఏపీ ఎమ్మెల్సీల పెంపు బిల్లుసాక్షి
ఏపీ శాసనమండలి సీట్ల సంఖ్య పెంపు సరేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి:ఎంపీ వినోద్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ విధాన మండలి సభ్యుల సంఖ్యను యాభై నుండి యాభై ఎనిమిదికి పెంచేందుకు ఉద్దేశించిన ఏ.పి.పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌదరి సోమవారం లోక్సభలో ప్రతిపాదించారు. ఏ.పి.పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న పలు లోపాలను సరిదిద్దేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం చేపట్టనున్న పలు ...
లోక్సభలో ఏపీ ఎమ్మెల్సీల పెంపు బిల్లు
ఏపీ శాసనమండలి సీట్ల సంఖ్య పెంపు సరే
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి:ఎంపీ వినోద్
వెబ్ దునియా
అఫ్జల్ గురు అవశేషాలేవి... ? మాకు అప్పగించండి : పీడీపీ
వెబ్ దునియా
అప్జల్ గురును ఉరితీశారు. ఆయనను ఖననం చేశారు. మరి ఆయన అవశేషాలు ఎక్కడున్నాయి. వాటిని మాకు అప్పగించండి.. అంటూ పిడిపి మొదటి ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ మనసులోని మాటను బయట పెట్టారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీపై పిడిపి దృష్టి పెట్టంది. ఇందులో భాగమే ఈ ప్రకటన వివరాలిలా ఉన్నాయి.
అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించండి: పీడీపీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అప్జల్ గురును ఉరితీశారు. ఆయనను ఖననం చేశారు. మరి ఆయన అవశేషాలు ఎక్కడున్నాయి. వాటిని మాకు అప్పగించండి.. అంటూ పిడిపి మొదటి ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ మనసులోని మాటను బయట పెట్టారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీపై పిడిపి దృష్టి పెట్టంది. ఇందులో భాగమే ఈ ప్రకటన వివరాలిలా ఉన్నాయి.
అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించండి: పీడీపీ
沒有留言:
張貼留言