2015年3月26日 星期四

2015-03-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బలవంతపు భూ సేకరణ మానుకోండి... సిఆర్డిఏకు హైకోర్టు ఆదేశం.. రైతుల్లో ఆనందం   
వెబ్ దునియా
రాజధాని రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. న్యాయం చేయడానికి తామున్నాం అనే భరోసా కలిగించింది. రాజధాని భూ సేకరణపై బలవంతంగా సేకరించరాదనే ఒకే ఒక్క తీర్పు రైతుల్లో ఆశలు రేపింది. వెంటనే ఇష్టం లేని రైతుల పేర్లను వారి భూమిని జాబితా నుంచి తొలగించండి అనే మాట ఆనందాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణపై గురువారం రాష్ట్ర హైకోర్టు ...

హైకోర్టు తీర్పుతో రైతుల్లో ఆనందం   Andhrabhoomi
తిరిగొచ్చిన సంక్రాంతి   సాక్షి
రైతులకు ఇష్టమైతేనే.. ల్యాండ్ పూలింగ్‌! - రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు   Teluguwishesh
10tv   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్పీకర్ కు వైసిపి నుంచి వరుస సారీలు   
వెబ్ దునియా
స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కావని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వరుసగా గురువారం శాసనసభలో స్పీకర్ శివప్రసాద్ రావును క్షమాపణలు కోరారు. ఒక్కొక్కరు లేచి నిలబడి తమ వ్యాఖ్యలు పనిగట్టుకుని చేసినవి కావనీ, బాధతో వచ్చినవేనని అయినా అందుకు చింతిస్తున్నాం. క్షమించండి అంటూ కోరడం కనిపించింది. తొలత రోజా ...

నేను తప్పు చేశానని తేలితే ఒక్క నిమిషం కూడా ఈ స్థానంలో వుండను-కోడెల   TV5
సారీ.. సారీ..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కడప జిల్లాలో లారీ-కారు ఢీ... నలుగురు మృతి   
వెబ్ దునియా
శుక్రవారం ఉదయం కడప జిల్లాలో రోడ్లు రక్తమోడాయి. వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్‌పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ...

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం   సాక్షి
రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదం-4గురి మృతి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భార్యను హతమార్చిన భర్త   
Namasthe Telangana
ఖమ్మం: మద్యం మత్తులో ఓ దూర్తుడు తన కుటుంబాన్ని చిందరవందర చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలున్న విషయాన్ని మరిచాడు. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకంది. వివరాలు... బూరుగు ముక్తేశ్వర్, నర్సమ్మ(32) దంపతులు. గత కొంత కాలంగా ...

చితకబాది... పురుగుల మందు తాగించి.. భార్యను కడతేర్చిన కసాయి భర్త..!   వెబ్ దునియా
మద్యం మత్తులో భార్యను చితకబాది, పురుగుల మందు తాగించాడు   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెడనలో నవవధువు విషం తాగి ఆత్మహత్య.. దంపతులు పురుగుల మందు తాగి..   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇష్టంలేని పెళ్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అపార్టుమెంట్‌లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు ...

పెళ్ళయిన 14 రోజులకే....   తెలుగువన్
నవవధువు అనుమానాస్పద మృతి   సాక్షి
విజయవాడ : నవవధువు అనుమానాస్పద మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
సంస్థాగత నిర్మాణం లేనందునే ఓడిపోయాము: తుమ్మల   
తెలుగువన్
ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పార్టీకి బలమయిన పునాది కానీ, సంస్థాగత నిర్మాణం గానీ లేదని,కేవలం తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీ నడుస్తోందని అటువంటి పార్టీని ఎన్నికలలో ఓడించడానికి బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీకి పెద్ద కష్టం కాదని అన్నారు. తమ పార్టీ గురించి ఆయన అంత చులకనగా మాట్లాడతానని ...


ఇంకా మరిన్ని »   


FIlmiBeat Telugu
   
'గాడిద' అన్నాడు...వర్మపై కేసు నిలుస్తుందా? లేదా?   
FIlmiBeat Telugu
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ ద్వారా తరచూ వ్యాఖ్యలు చేయడం అలవాటే. ఆయన ఆ మధ్య గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాసా డేరా బాబాను 'గాడిద'గా అభివర్ణించిన సంఘటనపై కేసు నమోదైంది. క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేయడం డేరా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ ...

రామ్ గోపాల్ వర్మ పై కొట్టేసిన సెక్షన్ కింద కేసు, నోటీసులు..!   Teluguwishesh
'మెసెంజర్ ఆఫ్ గాడ్' వివాదం.. రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..!   వెబ్ దునియా
రాంగోపాల్ వర్మకు నోటీసులు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విమానాన్ని కోపైలట్ కూల్చాడా   
News Articles by KSR
ఫ్రాన్స్ లో జరిగిన ప్రమాదం కో పైలట్ దుర్మార్గం వల్ల జరిగిందని అదికారులు వెల్లడించారు. ఇది చాలా దారుణ విషయంగా ఉంది. విమానం 38 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పైలట్ కాక్ పిట్ నుంచి బయటకు వచ్చారని, తిరిగి లోనికి వెళ్లబోగా, కోపైలట్ లోపల గడియ పెట్టుకుని తలుపు తీయలేదని వారు చెబుతున్నారు.అంతేకాక విమానాన్ని కిందకు దించి పర్వత శ్రేణులలో ...

కో-పైలటే కూల్చేశాడా?   Andhrabhoomi
కుట్ర కోణమా? మానసిక ఒత్తిడా?   Namasthe Telangana
కో-పైలటే కూల్చేశాడు!   సాక్షి
వెబ్ దునియా   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గజ రాజుల బీభత్సం... పంట పొలాలపై ఏనుగుల దాడి   
వెబ్ దునియా
ఏనుగులు మరోమారు పంటపొలాలపై దాడి చేశాయి. నోటికందిన ప్రతి పంటను తిని తొక్కి నాశనం చేశాయి. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. చిత్తూరు రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. పలమనేరు మండలం గంటా ఊరులోని పంటపొలాలపై గజరాజులు బుధ, గురువారాల్లో పంట పొలాలపై దాడిచేసి ...

చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
పట్టిసీమకు 29న శంకుస్థాపన   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 26: రాయలసీమకు తాగునీటిని, సాగునీటిని అందించే పట్టిసీమ ప్రాజెక్టుకు ఈ నెల 29న సిఎం చంద్రబాబున శంకుస్థాపన చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అది పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది.
పట్టిసీమకు శంకుస్థాపన ఈ నెల 29న   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言