వెబ్ దునియా
విశాఖ : బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...
విశాఖ జిల్లాలో పేలుడు... ఏడుగురు మృతి.. కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారంవెబ్ దునియా
బాణసంచా విస్ఫోటనంAndhrabhoomi
విశాఖ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎంసాక్షి
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...
విశాఖ జిల్లాలో పేలుడు... ఏడుగురు మృతి.. కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం
బాణసంచా విస్ఫోటనం
విశాఖ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
వెబ్ దునియా
అనంతలో తెలుగు తమ్ముళ్ళు డిష్యూం.. డిష్యూం.. ఇద్దరికి గాయాలు
వెబ్ దునియా
అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ...
మంత్రి పల్లె సమక్షంలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగు తమ్ముళ్ల తన్నులాటసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ...
మంత్రి పల్లె సమక్షంలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
వెబ్ దునియా
మళ్లీ ఆయనే... సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా సురవరం
వెబ్ దునియా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కాగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు ...
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సురవరంNamasthe Telangana
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరంసాక్షి
సురవరం రెండోసారి ఎన్నిక!Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కాగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు ...
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సురవరం
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం
సురవరం రెండోసారి ఎన్నిక!
వెబ్ దునియా
అందరి సమ్మతితోనే.. గోవధ నిషేధం : రాజ్ నాథ్
వెబ్ దునియా
దేశంలో అన్ని పార్టీల సమ్మతితో గోవధ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇండోర్ లో ఆయన ఆదివారం జరిగిన జైనమత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ...
గోవధను దేశవ్యాప్తంగా నిషేధిస్తాంNamasthe Telangana
ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్నాథ్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో అన్ని పార్టీల సమ్మతితో గోవధ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇండోర్ లో ఆయన ఆదివారం జరిగిన జైనమత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ...
గోవధను దేశవ్యాప్తంగా నిషేధిస్తాం
ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్నాథ్
వెబ్ దునియా
అధ్యక్షా... మేలో రాహూల్ కు పట్టాభిషేకం
వెబ్ దునియా
రాహూల్ సెలవు నుంచి రాగానే కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని అందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మేలో ఆయనను అధ్యక్షుడుగా ఎన్నుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. సెలవులో ఉన్న ఆయన తిరిగి రాగానే ఈ వాదన ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాహూల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ఆయన అధ్యక్ష ...
మే లో రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు?Namasthe Telangana
మేలో రాహుల్కు పట్టాభిషేకం!సాక్షి
మేలో రాహుల్ పట్ట్భాషేకం?Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాహూల్ సెలవు నుంచి రాగానే కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని అందుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మేలో ఆయనను అధ్యక్షుడుగా ఎన్నుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు. సెలవులో ఉన్న ఆయన తిరిగి రాగానే ఈ వాదన ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాహూల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. అయితే ఆయన అధ్యక్ష ...
మే లో రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు?
మేలో రాహుల్కు పట్టాభిషేకం!
మేలో రాహుల్ పట్ట్భాషేకం?
వెబ్ దునియా
పట్టిసీమతో రైతుల నోట్లో మట్టే... వైఎస్ ఆర్పీపీ
వెబ్ దునియా
పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు రూపొందిస్తున్నారో ప్రజలందరికీ తెలుసుననీ, పట్టిసీమ ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నాలు ప్రభుత్వ చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పాలకొల్లులో ...
'పట్టిసీమ'తో రైతులకు మన్నేసాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు రూపొందిస్తున్నారో ప్రజలందరికీ తెలుసుననీ, పట్టిసీమ ద్వారా ఉభయగోదావరి జిల్లాల రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నాలు ప్రభుత్వ చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు హెచ్చరించారు. పాలకొల్లులో ...
'పట్టిసీమ'తో రైతులకు మన్నే
వెబ్ దునియా
పంటనష్ట పరిహారం పెంచుతాం... అరుణ్ జైట్లీ
వెబ్ దునియా
రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి పోదనీ, వారిని ఆదుకోవడంలో ముందే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విపత్తుల కారణంగా రైతులకు జరిగే నష్టాలను పూడ్చడానికి ఇచ్చే పంటనష్ట పరిహారాన్ని పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ ...
పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి పోదనీ, వారిని ఆదుకోవడంలో ముందే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విపత్తుల కారణంగా రైతులకు జరిగే నష్టాలను పూడ్చడానికి ఇచ్చే పంటనష్ట పరిహారాన్ని పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ ...
పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్ : సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో చంద్రబాబు భేటి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్, మార్చి 30 : సింగపూర్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం అక్కడి మంత్రి ఈశ్వరన్తో భేటి అయ్యారు. ఏనీ రాజధాని నిర్మాణం, మాస్టర్ప్లాన్పై సీఎం సింగపూర్ బృందంతో చర్చించారు. సింగపూర్ మంత్రి షణ్ముగం, రాయబారి పిళ్లైతో అల్పాహారవిందులో పాల్గొన్న చంద్రబాబు సింగపూర్ మాజీ ప్రధాని లీ మృతి పట్ల సంతాపం ...
సింగపూర్ బాట పట్టిన ఏపీ సీఎం చంద్రబాబు10tv
సింగపూర్ కు చంద్రబాబుతో పాటు పాత్రికేయులుNews Articles by KSR
సింగపూర్ పయనమైన బాబుAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగపూర్, మార్చి 30 : సింగపూర్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం అక్కడి మంత్రి ఈశ్వరన్తో భేటి అయ్యారు. ఏనీ రాజధాని నిర్మాణం, మాస్టర్ప్లాన్పై సీఎం సింగపూర్ బృందంతో చర్చించారు. సింగపూర్ మంత్రి షణ్ముగం, రాయబారి పిళ్లైతో అల్పాహారవిందులో పాల్గొన్న చంద్రబాబు సింగపూర్ మాజీ ప్రధాని లీ మృతి పట్ల సంతాపం ...
సింగపూర్ బాట పట్టిన ఏపీ సీఎం చంద్రబాబు
సింగపూర్ కు చంద్రబాబుతో పాటు పాత్రికేయులు
సింగపూర్ పయనమైన బాబు
వెబ్ దునియా
హుస్సేన్సాగర్ బుద్ధ విగ్రహం వద్ద పడవ బోల్తా: టెక్కీ మృతి!
వెబ్ దునియా
హైదరాబాద్లో ఓ టెక్నీ దుర్మరణం పాలైంది. హుస్సేన్సాగర్లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతి ముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక ...
హుస్సేన్సాగర్లో బోటు ప్రమాదంVaartha
ఓ మహిళ ప్రాణం తీసిన బోటు షికారుTV5
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్లో ఓ టెక్నీ దుర్మరణం పాలైంది. హుస్సేన్సాగర్లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతి ముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక ...
హుస్సేన్సాగర్లో బోటు ప్రమాదం
ఓ మహిళ ప్రాణం తీసిన బోటు షికారు
వెబ్ దునియా
'మా' పోల్ పోలింగ్ పూర్తి.. కోర్టు ఆదేశం మేరకే ఫలితాల వెల్లడి!
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. 'మా'లో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే 'మా' ఎన్నికలు ఈసారి పోలింగ్ వరకూ వెళ్ళడంతోపాటు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాలు ఒకరినొకరు ...
సిని'మా'లో ఎవరో ?10tv
ప్రశాంతంగా ముగిసిన 'మా' ఎన్నికలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్Namasthe Telangana
సాక్షి
Vaartha
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. 'మా'లో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే 'మా' ఎన్నికలు ఈసారి పోలింగ్ వరకూ వెళ్ళడంతోపాటు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాలు ఒకరినొకరు ...
సిని'మా'లో ఎవరో ?
ప్రశాంతంగా ముగిసిన 'మా' ఎన్నికలు
ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్
沒有留言:
張貼留言