2015年3月2日 星期一

2015-03-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏపికి అన్యాయం.. బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు : బాలకృష్ణ   
వెబ్ దునియా
తెలుగుదేశం నేత, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్రంపై గర్జించారు. తెలుగువారి గౌరవాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందనే అంశాన్ని పూర్తి స్థాయిలో గుర్తించినట్లు లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జనానికి చాలా అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో తగిన స్థాయిలో ...

బడ్జెట్‌లో ఎపికి తీరని అన్యాయం-ఎమ్మెల్యే బాలకృష్ణ   Andhrabhoomi
పేరు మార్చాలన్న బాలకృష్ణ, బాధ్యత మీదేనని బీజేపీపై జేపీ అసహనం   Oneindia Telugu
కేంద్ర ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయకపోతే జనం తిరగబడతారు : టీడీపీ ఎమ్మెల్యే ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
TV5   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'మా' అధ్యక్షుడిగా సేవలందించాలని ఉంది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ నెలాఖరున జరిగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రకటించారు. 37 సంవత్సరాలుగా చిత్రసీమలో కళాకారుడిగా ఉన్నాననీ, ఇదే రంగంలో ఉన్న కళాకారులకు తన వంతుగా ఏదైనా చెయ్యాలనే అభిప్రాయంతో 'మా' అధ్యక్షుడిగా సేవలందించాలని నిర్ణయించుకున్నాననీ ఆయన చెప్పారు. దీనికి ...

మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్   Andhrabhoomi
ఇక 'మా' సేవకే అంటున్న రాజేంద్రప్రసాద్‌   వెబ్ దునియా
'మా' అధ్యక్ష బరిలో రాజేంద్రప్రసాద్   Namasthe Telangana
Vaartha   
News Articles by KSR   
FIlmiBeat Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
2018 నాటికి హంద్రీనీవా   
Andhrabhoomi
బెళుగుప్ప, మార్చి 2: హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 2018 నాటికి పూర్తి చేసి కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. హంద్రీనీవాను సకాలంలో పూర్తిచేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని అన్నారు. అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ ...

హంద్రినీవాను మేం పూర్తి చేస్తాం : బాలకృష్ణ - దేవినేని   వెబ్ దునియా
హంద్రీ నీవాపై 'లయన్' గర్జన   తెలుగువన్
హంద్రినీవా ఎన్టీఆర్‌ మానసపుత్రిక : మంత్రి దేవినేని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గంటాగారు.. పీహెచ్‌డీ ఎక్కడ చేస్తారో : టీడీపీ నేత   
వెబ్ దునియా
విశాఖపట్టణం టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ఎక్కువైంది. కొంతకాలంగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య పరోక్షంగా మాటల వార్ సాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ నేత గవిరెడ్డి రామానాయుడు విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా, అయ్యన్న పాత్రుడిపై ...

వర్సిటీ: 'మంత్రి గంటా హీహెచ్‌డీ ఎక్కడ చేస్తారో'   Oneindia Telugu
గంటాపై వ్యంగ్యాస్త్రాలు   News Articles by KSR
గంటా పీహెచ్ డీ ఎక్కడ చేస్తారో?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేశవ రెడ్డి కిడ్నాప్ విడుదల... అలాంటిదేమి లేదన్న విద్యావేత్త   
వెబ్ దునియా
కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత సోమవారం ఉదయం కిడ్నాప్ కు గురయ్యారనే విషయం దావానంలా వ్యాపించింది. పోలీసుల పసిగట్టడంతో వదిలేశారని తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని తానే తన బంధువుల ఇంటి వెళ్లుతున్నానని బనగానపల్లె పోలీసు స్టేషన్లో ఆయన చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. తనను ఎవరో కిడ్నాప్ చేసినట్టు వచ్చిన వార్తలను కేశవరెడ్డి ...

కేశవరెడ్డి కిడ్నాప్ హైడ్రామా   Andhrabhoomi
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: కేశవరెడ్డి   సాక్షి
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు...   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను చెప్పింది వేదం.. తల తెగినా.. అనుకున్నది సాధిస్తా : కేసీఆర్   
వెబ్ దునియా
తెలంగాణ రాక ముందు సంయుక్తాంధ్ర ప్రదేశ్ నుంచి తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే తాను మళ్లీ అడుగుపెడుతానని చెప్పానని, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గుర్తు చేశారు. అంతేకాకుండా, తనకు తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల తెగినా అనుకున్నది సాధిస్తానని ...

తల తెగినా అనుకున్నది సాధిస్తా.. తెలంగాణ సిఎం కెసిఆర్   Teluguwishesh
ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్   Oneindia Telugu
తల తెగినా అనుకున్నది సాధిస్తా : సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
మే 8న ఏపీ ఎంసెట్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ నిర్వహణ తేదీ మారింది. మే 8న ఎంసెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసెట్‌ను మే 10న నిర్వహించాలని ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నా.. అదే రోజు డీఎస్సీ, కేసెట్‌ పరీక్షలు కూడా ఉండటం వల్ల ఎంసెట్‌ నిర్వహణ తేదీని రెండు రోజులు ముందుకు జరిపారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ...

ఏపీలో మే 8న ఎంసెట్‌   10tv
ఏపీలో మే 8న ఎంసెట్   సాక్షి
ఏపీలో ఎంసెట్ తేదీ మార్పు : మంత్రి గంటా శ్రీనివాస రావు   వెబ్ దునియా
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 17 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రెగ్యులర్ షూటింగ్‌లో బెంగాల్ టైగర్   
Andhrabhoomi
సంపత్ నంది దర్శకత్వంలో క్రేజీ స్టార్ రవితేజ హీరోగా నటించే 'బెంగాల్ టైగర్' సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం (ఈరోజు) నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'కిక్-2'షూటింగ్ చివరి దశకు చేరుకుండడంతో ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారు. 'బెంగాల్ టైగర్' సినిమాలో రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా ...

రేపటి నుండే రవితేజ కొత్త చిత్రం   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


ఉండవల్లి చేరుకున్న వైఎస్ జగన్   
సాక్షి
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఉండవల్లి గ్రామం చేరుకున్న ఆయనకు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఉండవల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించారు. పెనుమాక, ఎర్రబాలెం ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
భట్టినే వరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి   
Andhrabhoomi
ఖమ్మం, మార్చి 2: అవాంతరాలు ఎదురైనా ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్కకే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. మూడు రోజుల కిందట భట్టికి ఈ పదవిని కట్టబెడుతున్నట్లు ఏఐసిసి నేతలు చెప్పిన వెంటనే ఆయన వ్యతిరేకులు ఖమ్మం జిల్లా నేతలతో సహా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపారు. వ్యూహాలు వేయటంలో ...

పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 'భట్టి'   సాక్షి
కెప్టెన్‌ ఉత్తమ్‌! టీపీసీసీ చీఫ్‌గా నియామకం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి   Namasthe Telangana
వెబ్ దునియా   
News4Andhra   
News Articles by KSR   
అన్ని 59 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言