2015年5月10日 星期日

2015-05-11 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
డీవిల్లీర్స్, కోహ్లీ రికార్డు: ముంబైపై 'రాయల్' గెలుపు (ఫోటోలు)   
Oneindia Telugu
ముంబై: కీలకమైన మ్యాచులో దూకుడుగా ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఐపియల్ 8లో నాకౌట్ ఆశలను సజీవం చేసుకుంది. డివిల్లీర్స్ సూపర్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు రాయల్ చాలెంజర్స్‌కు ఏకపక్ష విజయాన్ని సాధించి పెట్టాయి. ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 39 పరుగుల తేడా భారీ విజయాన్ని అందుకుంది. డివిల్లీర్స్‌ (59 ...

'ఏబీ' బాదుడు...   సాక్షి

అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
తండ్రి అయిన శ్రీశాంత్   
సాక్షి
స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి శనివారం ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈ సందర్భంగా శ్రీశాంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. టాగ్లు: మాజీ క్రికెటర్ శ్రీశాంత్, శ్రీశాంత్ తండ్రి అయ్యాడు, ఆడ శిశువు, former cricketer Sreesanth, ...

శ్రీశాంత్‌కు కుమార్తె   Andhrabhoomi
మాతృదినోత్సవం రోజున తండ్రైన శ్రీశాంత్   TV5
క్రికెటర్ శ్రీశాంత్ దంపతులకు పాప   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పుట్‌బాల్ లెజెండ్ పీలే: పలు శస్త్ర చికిత్సలు, ఆపై ఆసుపత్రి నుంచి డిశ్చార్జి   
Oneindia Telugu
హైదరాబాద్: బ్రెజిల్‌కు చెందిన పుట్‌బాల్ లెజెండ్ పీలే (74) కోలుకున్నాడు. గత కొంత కాలంగా ప్రొస్టాటిక్ హైపర్‌లేసియా వ్యాధితో బాధపుడుతన్న పీలే రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరాడు. పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రి వైద్యులు ఆయన్ని ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాల ప్రాంతంలో డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.
కోలుకుంటున్న పీలే... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..!   వెబ్ దునియా
పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రాణం తీసిన డబ్ల్యూ డబ్ల్యూ బాక్సింగ్.. విద్యార్థి మృతి.. వీడియో కలకలం..!   
వెబ్ దునియా
ప్రాణాంతక క్రీడగా భావించే డబ్ల్యూ డబ్ల్యూ బాక్సింగ్ ‌పేరుతో ఇద్దరు యువకులు రోడ్డుపై తలపడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాత బస్తీలో ఒక వీధిలో మే నెల 3వ తేదిన నబిల్ మొహమ్మద్ అనే విద్యార్థి మరికొందరు వ్యక్తులు కలిసి రోడ్డుపైనే డబ్ల్యూ డబ్ల్యూ ...

'అలాంటి వీడియో ఓ తండ్రిగా చూడలేను'   సాక్షి
పాతబస్తీలో వీధి బాక్సింగ్-ఒకరి మృతి   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రేవో సంచనలన క్యాచ్‌లు, జడేజా మంత్రజాలం: చెన్నై 'సూపర్'   
Oneindia Telugu
చెన్నై: బ్రేవ్ అద్భుతమైన క్యాచులతో, రవీంద్ర జడేజా బంతితో చేసిన మాయాజాలంతో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను అధికారికంగా కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. బ్రెండన్‌ మెకల్లమ్‌ (61 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 81) అద్భుత ఇన్నింగ్స్‌కు, రవీంద్ర జడేజా (4/11) మాయాజాలం తోడవడంతో ...

జడేజా స్పిన్ మ్యాజిక్.. చెన్నై మళ్లీ టాప్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భూకంప బాధితులకు రొనాల్డో రూ.50కోట్లు, నేపాల్లో నేడూ ప్రకంపనలు   
Oneindia Telugu
ఖాట్మాండ్: పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిష్టియానో రొనాల్డో తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్ భాకంపం నేపథ్యంలో భూకంప బాధితులకు రూ.50 కోట్ల విరాళం ప్రకటించారు. నేపాల్లో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సేవ్ ది చిల్డ్రన్ అనే చారిటీ సంస్థకు అతను ఈ విరాళం అందచేసినట్లు ఫ్రాన్స్ నుండి వలువెడే క్రీడా మేగజైన్ తెలిపింది. నేపాల్ భూకంప ...

భూకంప బాధితులకు రొనాల్డో రూ.50 కోట్ల విరాళం   TV5
హ్యాట్సాఫ్... రొనాల్డో   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
కార్పొరేషన్ స్కూళ్లలో కార్పొరేట్ విద్య   
సాక్షి
హైదరాబాద్: పేదలకు సైతం కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్సార్(కడప) కార్పొరేషన్ మేయర్, వైఎస్సార్ సీపీ నేత కె. సురేష్‌బాబు. కార్పొరేషన్ స్కూళ్లలోనూ కార్పొరేట్ తరహా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలని ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ...


ఇంకా మరిన్ని »   


మహిళలకు ఇవ్వరట!   
సాక్షి
నెల్లూరు (రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలికంగా నియమించుకునే యువతకు సంబంధించి డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడంతో భారీగా నిరుద్యోగులు ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు చేరుకున్నారు. సుమారు రెండు వేల మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్ ఉద్యోగాలు చేపట్టేందుకు ఆయా బస్‌స్టాండ్లకు చేరుకున్నారు.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
నేటి ఉప్పల్ మ్యాచ్‌కు లైన్‌క్లియర్!   
Namasthe Telangana
ఉప్పల్/హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు లైన్‌క్లియర్ అయినట్లు సమాచారం. ఆస్తి పన్ను రూపంలో రూ. 12కోట్లు బకాయిని చెల్లించనందుకు స్టేడియంను సీజ్ చేయనున్నట్లు ఐలా అధికారులు హెచ్‌సీఏ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో సోమవారం హైదరాబాద్-పంజాబ్ జట్ల మధ్య ఇక్కడ జరిగే మ్యాచ్‌పై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఉప్పల్ స్టేడియం సీజ్ ఖాయం!   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నరైన్ మిష్టరీ బౌలర్ కాదు: పంజాబ్‌పై గెలుపు అనంతరం గంభీర్   
Oneindia Telugu
కోల్‌కతా:సునీల్ నరైన్ మిస్టరీ బౌలర్ కాదని, నాణ్యమైన బౌలర్ అని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తనపై తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని అధిగమించి నరైన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన గొప్పగా రాణించాడని కితాబిచ్చాడు. బౌలింగ్ దళానికి నరైన్ నాయకుడిలాంటివాడని, అతను మిస్టరీ బౌలర్ అని కొంతమంది అంటుంటారని, అతను అంతేకాదు, అతని ...

కోల్‌కతా 'టాప్'   సాక్షి
ఉత్కంఠ: పంజాబ్‌పై కోల్‌కతా ఒక్క వికెట్‌తో విజయం   thatsCricket Telugu
కింగ్స్ లెవెన్‌పై కోల్‌కతా గెలుపు   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言