2015年5月5日 星期二

2015-05-06 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ట్రెడ్‌మిల్ చేస్తూ కాలుజారి.. ఫేస్‍బుక్ సీవోవో భర్త దుర్మరణం..!   
వెబ్ దునియా
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సాండ్ బర్గ్ భర్త డేవిడ్ గోల్డ్ బర్డ్ అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన ట్రెడ్‌మిల్‌పై కసరత్తు చేస్తూ కాలుజారి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మంగళవారం ఉదయం ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం ఏర్పడి మరణించారని ...

ప్రమాదవశాత్తు మరణించిన ఫేస్ బుక్ సీవోవో భర్త   TV5
ద్రెడ్ మిల్ ప్రమాదం- పేస్ బుక్ సిఒఓ భర్త మృతి   News Articles by KSR
ట్రెడ్ మిల్ చేస్తూ ఫేస్ బుక్ సీవోవో భర్త మరణం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారీ భూకంపం.. చిన్న సునామీ   
సాక్షి
సిడ్నీ: పుపువా న్యూగినియా తీరంలో భారీ భూకంప సంభవించగా.. దానివల్ల మాత్రం చిన్న సునామీ వచ్చింది. భూకంప కేంద్రం సమీపంలో ఒక మీటర్ ఎత్తు (మూడు అడుగులు) సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. వీటిని రాబౌల్ లోని హార్బర్ వద్ద గుర్తించారు. పపువా న్యూ గినియా తీరంలో మంగళవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం ...

పపువా న్యూగినియాలో 7.4 తీవ్రతతో భూకంపం... సునామీ హెచ్చరికలు..!   వెబ్ దునియా
పపువా న్యూగినియాలో స్వల్పంగా సునామి   Vaartha
'భారత్‌కు సునామీ ముప్పేమీ లేదు'   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పశుపతి ఆలయ ఘాట్స్‌లో 533 మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో వెలికితీసిన 530 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. భూకంపంలో శిధిలాలకింద చిక్కుకున్న 533 మృతదేహాలను వెలికితీసినట్టు పేర్కొన్న అధికారులు, అందులో 530 మృతదేహాలకు పశుపతి ఆలయ సమీపంలోని ఘాట్స్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
నేపాల్ పశుపతి ఆలయ ఘాట్స్‌లో 530 మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు!   వెబ్ దునియా
పశుపతినాథ ఆలయ ఘాట్స్‌లో అంత్యక్రియలు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
14 నుంచి చైనా పర్యటన   
సాక్షి
న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వయంగా ప్రకటించారు. చైనీస్ మైక్రోబ్లాగ్ వెబ్‌సైట్ 'వీబో'లో ఇటీవలే ఖాతా తెరిచిన మోదీ అందులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసియాలో శాంతి, సుస్థిరతను పెంపొందించే దిశగా చైనా నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు ...

'వీబో'లో భారీ హిట్ కొట్టిన మోదీ   Andhrabhoomi
త్వరలో విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   


నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు   
Namasthe Telangana
కాఠ్‌మాండూ: నేపాల్ ప్రజలను భూప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 25న 7.9 తీవ్రతతో ఏర్పడిన భారీ భూకంపం తర్వాత ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం మళ్లీ భూమి కంపించింది. ధడింగ్, నువాకోట్ జిల్లాల సరిహద్దుల్లోని ప్రాంతాల్లో రిక్టర్‌స్కేల్‌పై 4 పాయింట్లుగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
'బుల్లి యువరాణి'కి డయానా పేరు   
Andhrabhoomi
బ్రిటిష్ రాజవంశంలో నాలుగు రోజుల క్రితం జన్మించిన 'బుల్లి యువరాణి'కి ఏం పేరు పెడతారన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. యువరాజు వి లియం, కాటే దంపతులకు రెండో సంతానంగా పుట్టిన ఆడశిశువుకు 'చార్లొట్టె ఎలిజబెత్ డయానా'గా నామకరణం చేస్తున్నట్లు 'కెన్సింగ్టన్ ప్యాలెస్' ప్రతినిధులు ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించడంతో ఇంగ్లండ్‌లో సంబరాలు ...

శనివారం జన్మించిన రాయల్ బేబికి పేరు పెట్టిన ప్రిన్స్ విలియం దంపతులు   Oneindia Telugu
ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాలు తెగ నరికి.. కడియం హత్య చేసి నగలు, నగదు దోపిడీ   
వెబ్ దునియా
కాలికున్న కడియం ఇవ్వడానికి నిరాకరించడంతో దొంగలు వృద్ధురాలి కాలు తెగ నరికేశారు. ఆ కాలికున్న కడియం దోచేశారు. మిగిలిన నగలపై వృద్ధురాలు సమాచారం ఇవ్వకపోవడంతో ఏకంగా హత్య చేశారు. అనంతరం ఇల్లంతా సోదా చేసి నగలూ నగదూ దోచుకెళ్లారు. రాజస్థాన్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ ఉదయపూర్ లోని సాక్దోరా గ్రామంలో ఒంటరిగా ఉంటున్న ఓ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
బరాక్ ఒబామాతో నారా లోకేష్ భేటీ : అంతా ఫేక్ న్యూస్..   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సన్ ఆఫ్ చంద్రబాబు నారా లోకేష్‌ భేటీ కానున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. అంతేగాకుండా అమెరికా టూర్‌లో భాగంగా నారా లోకేష్‌కు ఒబామా అపాయింట్‌మెంట్ ఇచ్చారన్న వార్తలు ఉత్తివేనని తేలాయి. సీఎంగా ఉన్న తండ్రి చంద్రబాబుకు దొరకని ఒబామా అపాయింట్‌మెంట్ కొడుకు లోకేష్‌కు ఎలా దొరికిందబ్బా అని ...

ఒబామాతో నారా లోకేష్ భేటీ కట్టుకథేనా?   Oneindia Telugu
250 గ్రామాల దత్తతకు ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి   Andhrabhoomi
ఒబామాతో నారా లోకేష్ భేటీ ఉత్తిదే...   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికా పర్యటనలో లోకేష్... ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం..!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ గ్రామాభివృద్ధిలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయడానికి అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌కు కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు నాయకత్వంలో ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ...

పెట్టుబడుల వేట: లోకేష్‌కు ఎన్నారైల స్వాగతం   Oneindia Telugu
కాలిఫోర్నియాలో లోకేష్ ఘన స్వాగతం   News Articles by KSR
లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఎన్నారై అభిమానులు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేపాల్ భూకంపంతో తగ్గిన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు..!   
వెబ్ దునియా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి ఎవరెస్ట్ పర్వత శ్రేణులు. అయితే ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఎవరెస్ట్ ఎత్తు తగ్గినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో ఏప్రిల్ 25వ తేది భారీ భూకంపం సంభవించింది. 7.9 తీవ్రతతో ఏర్పడిన ఈ భూకంపం కారణంగా నేపాల్ అతలాకుతలమై ఎనిమిది వేల మంది మృతి చెందారు. ఈ స్థితిలో భూకంపం కారణంగా ఎవరెస్ట్ పర్వత శిఖరం ...

చేసిన సాయం చాలు.. ఇక ఆపండి!   సాక్షి
నేపాల్ భూకంపం షాకింగ్: తగ్గిన ఎవరెస్ట్ పర్వతం ఎత్తు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言