సాక్షి
11న హైదరాబాద్కు రాహుల్
సాక్షి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ ఈ నెల 11న హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12న ఉదయం 15 కి.మీ కాలినడకన తిరగనున్నారు. పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం ...
వస్తున్నాడు.. రాహుల్Andhrabhoomi
రాహుల్ కిసాన్ పాదయాత్రపై శివసేన: 'అప్పుడు రైతుల కష్టాలు గుర్తుకురాలేదా'Oneindia Telugu
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన: 2 రోజుల పర్యటన!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్గాంధీ ఈ నెల 11న హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12న ఉదయం 15 కి.మీ కాలినడకన తిరగనున్నారు. పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం ...
వస్తున్నాడు.. రాహుల్
రాహుల్ కిసాన్ పాదయాత్రపై శివసేన: 'అప్పుడు రైతుల కష్టాలు గుర్తుకురాలేదా'
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన: 2 రోజుల పర్యటన!
వెబ్ దునియా
పార్లమెంట్ సభ్యుడిగా ఒవైసీ తగరు: కిషన్ రెడ్డి
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటు సభ్యుడిగా తగరంటూ.. ఎంపీగా అనర్హుడంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడాన్ని ఒవైసీ ఎలా ప్రశ్నిస్తారని, అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా ఒవైసీ... రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని ...
'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్ లకు భారతరత్న ఇవ్వమంటారా?సాక్షి
ఒవైసీ పదవి రద్దు చేయాలిNews Articles by KSR
ఒవైసీకి వాజ్ పేయిని ప్రశ్నించే అర్హత ఎక్కడుంది?Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటు సభ్యుడిగా తగరంటూ.. ఎంపీగా అనర్హుడంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడాన్ని ఒవైసీ ఎలా ప్రశ్నిస్తారని, అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా ఒవైసీ... రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని ...
'ఖాసీం రజ్వీ, వికారుద్దీన్ లకు భారతరత్న ఇవ్వమంటారా?
ఒవైసీ పదవి రద్దు చేయాలి
ఒవైసీకి వాజ్ పేయిని ప్రశ్నించే అర్హత ఎక్కడుంది?
సాక్షి
భారతీయ ఓటే కీలకం
Andhrabhoomi
లండన్, మే 5: గతంలో ఎన్నడూ లేని విధంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను భారతీయ సంతతి ప్రజలు నిర్దేశించే పరిస్థితి కనిపిస్తోంది. గురువారం జరిగే ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ తథ్యమన్న సర్వేల నేపథ్యంలో అధికార కన్సర్వేటివ్-లిబరల్ డెమొక్రాట్లు, ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలు భారత సంతతి ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం ...
బ్రిటన్ అడుగులెటు?!సాక్షి
బ్రిటన్లో భారతీయులే నిర్ణేతలు: పార్లమెంట్ ఎన్నికలుOneindia Telugu
బ్రిటన్ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చనున్న భారతీయులు...!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, మే 5: గతంలో ఎన్నడూ లేని విధంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను భారతీయ సంతతి ప్రజలు నిర్దేశించే పరిస్థితి కనిపిస్తోంది. గురువారం జరిగే ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ తథ్యమన్న సర్వేల నేపథ్యంలో అధికార కన్సర్వేటివ్-లిబరల్ డెమొక్రాట్లు, ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలు భారత సంతతి ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం ...
బ్రిటన్ అడుగులెటు?!
బ్రిటన్లో భారతీయులే నిర్ణేతలు: పార్లమెంట్ ఎన్నికలు
బ్రిటన్ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చనున్న భారతీయులు...!
సాక్షి
దావూద్ అచూకీ తెలియదు!
సాక్షి
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడని, అతన్ని తమకు అప్పగించాలని ఆ దేశాన్ని డిమాండ్ చేస్తున్న మన ప్రభుత్వం లోక్సభ సాక్షిగా తప్పులో కాలేసింది. 'దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది' అని హోం శాఖ సహాయ ...
దావూద్ ఎక్కడున్నాడో తెలియదని చెప్పడం తప్పు: ఎంఎన్ సింగ్వెబ్ దునియా
దావూద్ ఇబ్రహీం జాడపై కేంద్రం పిల్లిమొగ్గలుNamasthe Telangana
దావూద్ ఆచూకీ తెలియదుAndhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడని, అతన్ని తమకు అప్పగించాలని ఆ దేశాన్ని డిమాండ్ చేస్తున్న మన ప్రభుత్వం లోక్సభ సాక్షిగా తప్పులో కాలేసింది. 'దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది' అని హోం శాఖ సహాయ ...
దావూద్ ఎక్కడున్నాడో తెలియదని చెప్పడం తప్పు: ఎంఎన్ సింగ్
దావూద్ ఇబ్రహీం జాడపై కేంద్రం పిల్లిమొగ్గలు
దావూద్ ఆచూకీ తెలియదు
వెబ్ దునియా
పేరు మార్చే వరకు రాందేవ్ 'పుత్రజీవక్' నిషేధం..! మధ్యప్రదేశ్ సర్కార్ ఆదేశం..!
వెబ్ దునియా
ప్రముఖ యోగా గురువుకు మధ్యప్రదేశ్లో ఎదురుదెబ్బ తగిలింది. బాబా రాందేవ్ను వివాదాల్లోకి ఈడ్చిన 'పుత్రజీవక్' మందుపై నిషేధం వేటు పడింది. రాందేవ్కు సొంతమైన దివ్య ఆయుర్వేద ఫార్మసీ తయారుచేసిన 'పుత్రజీవక్ బీజ్' ఔషధాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఆ ఔషధం పేరు మార్చేంతవరకు అమ్మకాలు జరపరాదని స్పష్టం చేసింది. 'పుత్రజీవక్' మందు ...
రాందేవ్ బాబా పుత్రజీవక్ బీజ్పై మధ్య ప్రదేశ్లో నిషేధం, పేరు మార్చండిOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ యోగా గురువుకు మధ్యప్రదేశ్లో ఎదురుదెబ్బ తగిలింది. బాబా రాందేవ్ను వివాదాల్లోకి ఈడ్చిన 'పుత్రజీవక్' మందుపై నిషేధం వేటు పడింది. రాందేవ్కు సొంతమైన దివ్య ఆయుర్వేద ఫార్మసీ తయారుచేసిన 'పుత్రజీవక్ బీజ్' ఔషధాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఆ ఔషధం పేరు మార్చేంతవరకు అమ్మకాలు జరపరాదని స్పష్టం చేసింది. 'పుత్రజీవక్' మందు ...
రాందేవ్ బాబా పుత్రజీవక్ బీజ్పై మధ్య ప్రదేశ్లో నిషేధం, పేరు మార్చండి
సాక్షి
సైన్యం అమ్ములపొదిలోకి ఆకాశ్
సాక్షి
న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘట్టం. అత్యంత అధునాతనమైన క్షిపణి భారత సైన్యం అమ్ములపొదిలో చేరింది. మూడు దశాబ్దాలకు పైగా చేసిన కృషి ఫలించింది. పూర్తి స్వదేశీ శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించిన ఉపరితల క్షిపణి ఆకాశ్ మన సైన్యానికి పెద్ద వరం కానుంది. హైదరాబాద్లోని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ...
భారత సైన్యం చేతికి ఆకాశ్Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘట్టం. అత్యంత అధునాతనమైన క్షిపణి భారత సైన్యం అమ్ములపొదిలో చేరింది. మూడు దశాబ్దాలకు పైగా చేసిన కృషి ఫలించింది. పూర్తి స్వదేశీ శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించిన ఉపరితల క్షిపణి ఆకాశ్ మన సైన్యానికి పెద్ద వరం కానుంది. హైదరాబాద్లోని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ...
భారత సైన్యం చేతికి ఆకాశ్
వెబ్ దునియా
'నితిన్ గడ్కరీ యూరిన్' ఎరువు... సామాజిక మాధ్యమాల్లో జోకులే జోకులు!
వెబ్ దునియా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎరువుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు జోకులపై జోకులు పేల్చుతున్నారు. తన ఇంటిలో పెంచే మొక్కలను తన మూత్రాన్నే ఎరువుగా వాడుతానంటూ నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా.. తాను ప్రతి రోజూ మూత్రాన్ని ఓ ప్లాస్టిక్ బాటిల్లో పట్టి, ఆపై 50 లీటర్ల క్యాన్లో నిల్వ ఉంచి తన ఇంటి తోటలోని మొక్కలకు ఎరువుగా ...
కేంద్ర మంత్రి మూత్ర మంత్రం: పండ్లు బాగా వస్తాయంటOneindia Telugu
ఏపుగా పెరగాలంటే... మూత్రం పోయాలిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎరువుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు జోకులపై జోకులు పేల్చుతున్నారు. తన ఇంటిలో పెంచే మొక్కలను తన మూత్రాన్నే ఎరువుగా వాడుతానంటూ నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా.. తాను ప్రతి రోజూ మూత్రాన్ని ఓ ప్లాస్టిక్ బాటిల్లో పట్టి, ఆపై 50 లీటర్ల క్యాన్లో నిల్వ ఉంచి తన ఇంటి తోటలోని మొక్కలకు ఎరువుగా ...
కేంద్ర మంత్రి మూత్ర మంత్రం: పండ్లు బాగా వస్తాయంట
ఏపుగా పెరగాలంటే... మూత్రం పోయాలి
Oneindia Telugu
ముంబై పేలుళ్లతో లఖ్వీకి సంబంధం లేదు: సయీద్, భారత్ ఫైర్
Oneindia Telugu
లాహోర్: ముంబై దాడుల కేసు నిందితుడు జకియుర్ రెహమాన్ లఖ్వీ అమాయకుడని నిషేధిత జమాత్-ఉద్-దవా నేత హఫీజ్ సయీద్ అన్నాడు. ఐక్యరాజ్యసమితిని, అమెరికాను అడ్డంపెట్టుకొని భారత్ పాకిస్థాన్పై ఒత్తిడి చేస్తోందని ఆరోపించాడు. లఖ్వీకి వ్యతిరేకంగా భారత్ వద్ద ఎటువంటి ఆధారాలూ లేవని. అనవరసంగా అతడ్ని శిక్షించాల్సిందిగా పాకిస్థాన్పై ఒత్తిడి ...
ముంబై దాడులతో లఖ్వీకి సంబంధం లేదు : హఫీజ్ సయీద్!వెబ్ దునియా
ముంబై పేలుళ్లకు, లఖ్వీకి సంబంధం లేదు : హఫీజ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్కు ఆ హక్కు ఎక్కడిది? హఫీజ్ సయీద్Vaartha
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాహోర్: ముంబై దాడుల కేసు నిందితుడు జకియుర్ రెహమాన్ లఖ్వీ అమాయకుడని నిషేధిత జమాత్-ఉద్-దవా నేత హఫీజ్ సయీద్ అన్నాడు. ఐక్యరాజ్యసమితిని, అమెరికాను అడ్డంపెట్టుకొని భారత్ పాకిస్థాన్పై ఒత్తిడి చేస్తోందని ఆరోపించాడు. లఖ్వీకి వ్యతిరేకంగా భారత్ వద్ద ఎటువంటి ఆధారాలూ లేవని. అనవరసంగా అతడ్ని శిక్షించాల్సిందిగా పాకిస్థాన్పై ఒత్తిడి ...
ముంబై దాడులతో లఖ్వీకి సంబంధం లేదు : హఫీజ్ సయీద్!
ముంబై పేలుళ్లకు, లఖ్వీకి సంబంధం లేదు : హఫీజ్
భారత్కు ఆ హక్కు ఎక్కడిది? హఫీజ్ సయీద్
Palli Batani
చందమామ కథలు నిర్మాతనైనందుకు గర్వపడుతున్నా : చాణిక్య బూనేటి
Palli Batani
మంచు లక్ష్మీ, సీనియర్ నరేష్, కృష్ణుడు, ఆమని, నాగశౌర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం "చందమామ కథలు". ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణిక్య బూనేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా "చందమామ కథలు" అవార్డును కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఇటివల జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో ...
గర్వంగా ఉందిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Palli Batani
మంచు లక్ష్మీ, సీనియర్ నరేష్, కృష్ణుడు, ఆమని, నాగశౌర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం "చందమామ కథలు". ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణిక్య బూనేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా "చందమామ కథలు" అవార్డును కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఇటివల జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో ...
గర్వంగా ఉంది
సాక్షి
'గ్యాస్ సబ్సిడీపై పన్ను లేదు'
సాక్షి
న్యూఢిల్లీ: వంటగ్యాస్పై ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్న సొమ్ముపై సాధారణ వ్యక్తులకు పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2015 ఆర్థిక బిల్లు సవరణపై పన్ను నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలపై స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ సహా సంక్షేమ సబ్సిడీలు సాధారణ వ్యక్తులకు ...
గ్యాస్ సబ్సిడీ పన్ను పరిధిలోకి రాదుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వంటగ్యాస్పై ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్న సొమ్ముపై సాధారణ వ్యక్తులకు పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2015 ఆర్థిక బిల్లు సవరణపై పన్ను నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలపై స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ సహా సంక్షేమ సబ్సిడీలు సాధారణ వ్యక్తులకు ...
గ్యాస్ సబ్సిడీ పన్ను పరిధిలోకి రాదు
沒有留言:
張貼留言