2015年5月4日 星期一

2015-05-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Namasthe Telangana
   
బస్సు ప్రమాద ఘటనపై మోడీ దిగ్భ్రాంతి   
Namasthe Telangana
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మోడీ తెలిపారు. మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో 33 మంది సజీవదహనం అయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఓ బస్సు ...

లోయలో పడిన బస్సు: 35 మంది సజీవ దహనం?   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోల్‌కత్తా: ప్రధానిగా మోడీని చూడాలనుకుంటున్న గురువు!   
వెబ్ దునియా
ప్రధాని నరేంద్ర మోడీ కోల్‌కత్తాలో వచ్చే శనివారం ఒకరోజు పర్యటించనున్నారు. బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న 97 ఏళ్ల ఆత్మస్థానంద్ మహారాజ్ గత కొద్దికాలంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్న ఆయన్ని ప్రధాని మోడీ కలవనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన గురువు బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న ఆత్మస్థానంద్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మరో వివాదంలో 'ఆప్'   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 4: ఆమ్ ఆద్మీ పార్టీని మరో వివాదం చుట్టుకుంది. ఆప్‌లో కీలక నేత అయిన కుమార్ విశ్వాస్‌పై ఆ పార్టీకే చెందిన ఒక మహిళా వలంటీర్ ఆరోపణలు చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్ల్యు)ను ఆశ్రయించారు. కుమార్ విశ్వాస్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని తప్పుడు వదంతులు వ్యాపించాయని, ఈ వదంతులను పోగొట్టడానికి ఆయన ఎలాంటి చర్య ...

'వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలివేశారు'   సాక్షి
వివాహేతర సంబంధం: భయ్యా అంటూ మెయిల్ పెట్టిందన్న విశ్వాస్!   వెబ్ దునియా

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వంద ఎలుకలు తిన్న పిల్లి, కెసిఆర్‌కు క్లాసు తీసుకుంటా: రేవంత్ రెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్ వ్యవహార శైలి వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభా విలువలను కాలరాసీన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ శిక్షణ ...

వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుంది: కేసీఆర్‌పై రేవంత్ ఫైర్   వెబ్ దునియా
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే: రేవంత్   TV5
టిఆర్‌ఎస్ శిక్షణ శిబిరానికి అధికారులు ఎలా వెళతారు?   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


Vaartha
   
హుస్సేన్‌సాగర్ శుద్ధికి ఛాన్స్ ఉంది - ఆస్ట్రియా స   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ఆస్ట్రియా సైంటిస్టుల బృందం భేటీ అయింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వారు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హుస్సేన్‌సాగర్‌ను ...

11న ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ   సాక్షి
సీఎస్ రాజీవ్‌శర్మతో ఆస్ట్రియా సైంటిస్టుల భేటీ   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆప్‌ అంతానికి మీడియాకు సుపారీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, మే 4 : ఆమ్‌ ఆద్మీ పార్టీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆప్‌ ర్యాలీలో రైతు ఆత్మహత్య, ఢిల్లీ న్యాయమంత్రి తోమర్‌ లా డిగ్రీపై వివాదంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్ స్సపై పార్టీ మహిళా కార్యకర్త ఒకరు ఆరోపణలకు దిగారు. న్యాయం చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. 'కుమార్‌ ...

మీడియాపై కేజ్రీవాల్ ఫైర్: పార్టీ ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే సుపారీ..!   వెబ్ దునియా
ఆప్ అంతానికి మీడియాకు సుపారీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్‌కు ఢిల్లీ గవర్నర్ వార్నింగ్.. ఫైళ్లన్నీ నా టేబుల్‌పైకి రావాల్సిందే!   
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గట్టిగా హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. చట్టాలను గౌరవించాలని, అన్ని నియమనిబంధనలు పాటించాల్సిందేనని, భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ...

'అంతొద్దు.. అన్ని ఫైల్స్ పంపించు'   సాక్షి
కేజ్రీవాల్ కి 'అంత సీన్ లేదంటూ' చీవాట్లు పెట్టిన గవర్నర్..   Teluguwishesh
కేజ్రీవాల్ కు చురక   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు అమెరికా వెళ్లనున్న కేటీఆర్   
సాక్షి
హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటుకు ఆ సంస్థ అధికారులతో సమావేశం అవుతానన్నారు. కాలిఫోర్నియాలోని ...

అమెరికా పర్యటనకు నేడు కెటిఆర్   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు   
సాక్షి
మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు సోమవారం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్ట. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. - గవర్నర్‌కు జగన్ వినతిపత్రం - రాష్ట్రప్రభుత్వం బరితెగించి హింసకు ...

చంపేస్తున్నారు: బాబుపై జగన్ తీవ్రంగా, నేత అరెస్ట్   Oneindia Telugu

అన్ని 23 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డల్లాస్ లో కాల్పులు- ఇద్దరు దుండగుల మృతి   
News Articles by KSR
అమెరికాలోని డల్లాస్ నగరం వద్ద మరోసారి కాల్పుల మోత సంచలనం సృష్టించింది. డల్లాస్ వద్ద ఇద్దరు సాయుధ దుండగులు భద్రత అదికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించగా పోలీసులు వారికి కాల్చి చంపారు.అక్కడకు సమీపంలో మహ్మద్ ప్రవక్తపై అమెరికన్ ఫ్రీడమ్ డిఫెన్సివ్ అనే సంస్థ కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నారు.దానికి నిరసనగానే వీరు అక్కడకు వచ్చారా ...

మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో ఇద్దరు సాయుధుల కాల్చివేత   Namasthe Telangana
అమెరికాలో కాల్పులు   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言